Telangana Govt

ఆలేరు ఎమ్మెల్యేకు రూ.10వేల జరిమానా విధించిన హైకోర్టు

హైదరాబాద్ : ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. 2018 ఎన్నికల అఫిడవిట్ లో ఆస్త

Read More

రాష్ట్రంలో 17సార్లు పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయి : కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో 17 సార్లు ఎగ్జామ్ పేపర్స్ లీకేజీ అయ్యాయని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. గత తొమ్మిది సంవత్

Read More

గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసుల హై సెక్యూరిటీ

గ్రేటర్ హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్

Read More

నేడు (సెప్టెంబర్ 26న) సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ

ఢిల్లీ : నేడు (సెప్టెంబర్ 26వ తేదీ) సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీం

Read More

రోడ్డు లేదు..అంబులెన్స్ రాలేదు.. అర్థరాత్రి గర్బిణీని 3 కి.మీ మోసుకెళ్లిన గ్రామస్తులు..

 తెలంగాణలో మారుమూల గ్రామాలకు రోడ్డు మార్గం కూడా లేని దుస్థితి. తెలంగాణలో ప్రజల చెంతకు అన్ని సౌకర్యాలు చేరుతున్నాయి...అని గొప్పలు చెప్పుకునే అధికా

Read More

ఐదు లక్షల మంది బీసీలతో బహిరంగ సభ నిర్వహిస్తాం : తీన్మార్ మల్లన్న

హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో బీసీలు మీటింగ్ పెట్టవద్దా..? అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. తాజ్ కృష్ణ హోటల్ నుండి బీసీలకు రక్షణ దొరకాలన్నారు. అక్టో

Read More

గ్రూప్ 1 రద్దు తీర్పును సవాల్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం

గ్రూప్‌ - 1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌కు వెళ్లింది. అత్యవసర విచారణక

Read More

తెలంగాణ జాబ్స్ స్పెషల్ : ఉద్యమంలో కీలక సంఘటనలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో సబండ వర్ణాలు పాల్గొన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు కీలక పాత్

Read More

చీకట్లోనూ ఉపాధ్యాయుల నిరసన.. 317 జీవో రద్దు చేయాలని డిమాండ్

హైదరాబాద్ : 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గోషామహల్ పోలీస్ స్ట

Read More

బొల్లం మల్లయ్యకు టికెట్ ఇస్తే ఓడిస్తాం.. బీఆర్ఎస్ అధిష్టానానికి అసమ్మతి వర్గం హెచ్చరిక

సూర్యాపేట జిల్లా : కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్ కేటాయిస్తే పార్టీకి సహకరించమని అసమ్మతి వర్గం తేల్చి చెప్పింది. 2018 ఎన్నికల్లో

Read More

పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీస్కుంటే ఊకోం: ఆకునూరి

వీసీ పదవిని రూ.2 కోట్లకు అమ్ముకుంటున్నరు   వీసీలంతా కేసీఆర్​కు భజన చేస్తున్నరు   కేయూలో పీహెచ్​డీ అక్రమాలపై విచారణ జరిపించా

Read More

మోడీ షెడ్యూల్ మళ్లీ మారింది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో మరోసారి మార్పులు జరిగాయి. సెప్టెంబరు 30వ తేదీకి బదులు అక్టోబరు 1వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు మహబూబ్ నగర్ కు

Read More

గుర్తింపే లేని సంఘానికి ఓడీ

హైదరాబాద్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కుల సంఘాలకు సర్కారు ప్రాధాన్యత పెంచింది. దీంట్లో భాగంగా సర్కారు గుర్తింపులేని ఒక కులానికి స

Read More