Telangana Govt
అర్వింద్ ఎక్కడ పోటీచేసినా ప్రజలు ఓడిస్తారు : మంత్రి కేటీఆర్
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పర్యటించిన ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు కొం
Read Moreకాంగ్రెస్ ఇచ్చిన పొడు పట్టా భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుంది : పొంగులేటి శ్రీనివాస రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఎంపీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొ
Read Moreఆరేళ్లుగా పని చేస్తున్నం.. రెగ్యులరైజ్ చేయండి.. మత్స్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్ : తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మత్స్యశాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు
Read Moreఎంఐఎం చేతిలో కారు స్టీరింగ్ : తరుణ్ చుగ్
ఎంఐఎం చేతిలో కారు (బీఆర్ఎస్) స్టీరింగ్ ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పాలన కొనసా
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. విపక్షాల ఆందోళనలతో ఉద్రిక్తత
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి జాదవ్ బబ్లూ ఆత్మహత్యతో ఉద్రిక్తత ఏర్పడింది. PUC ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి జాదవ్ బబ్లూ హాస్టల్
Read Moreషాబాద్లో భూముల వేలం ద్వారా రూ.33 కోట్లకు పైగా ఆదాయం
రంగారెడ్డి జిల్లా షాబాద్లోని భూముల అమ్మకం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ.33 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. షాబాద్లో 100 ఎకరాల్లో హెచ్ఎండీఏ లే అవుట్ వ
Read Moreబుద్వేలు భూముల వేలం పాట ఆపండి : హైకోర్టులో న్యాయవాదుల సంఘం పిల్
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బుద్వేలులోని భూముల వేలం పాటను ఆపాలంటూ హైకోర్టులో న్యాయవాదుల సంఘం పిల్ దాఖలు చేసింది. తెలంగాణ హైకోర్టు నిర్మాణం కోసం బుద్
Read Moreవచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు 25 సీట్లకు మించి రావు : రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభంకాకముందే గద్దర్ మరణవార్త గురించి నిఘా అధికారులు చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవం
Read Moreబుద్వేల్ భూములు అమ్మొద్దు.. బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన
బుద్వేల్ భూములు అమ్మొద్దు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన పరిశీలనకు వెళ్లిన నేతల అరెస్ట్ అధికారంలోకి వచ్చాక రిటర్న్ తీసుకుంటం కార్పొరేట్ సంస్థలకు
Read Moreషాబాద్ భూములకు కొనసాగుతున్న వేలం పాట
కేసీఆర్ సర్కార్ రాష్ర్టంలోని భూములపై కన్నేసింది. వరుసగా భూములను అమ్ముతోంది. హైదరాబాద్ పరిసరాల్లో వరుసగా భూముల అమ్మకాలు చేపట్టింది. మొన్న కోకాపేట, నిన్
Read Moreభారీ వర్షాలు, వరదలపై హైకోర్టుకు ప్రభుత్వ రిపోర్ట్
హైదరాబాద్ : తెలంగాణలో భారీ వర్షాలు, వరదలపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ అందించింది. ఆ రిపోర్టును పిటిషనర్లకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించ
Read Moreసమస్యల పరిష్కారానికి కదం తొక్కిన డ్రైవర్లు
అసంఘటిత రంగంలో పని చేస్తున్న తమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని క్యాబ్, ఆటో యూనియన్ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇందుకు నిరసనగా తెలం
Read Moreమోకిలాలో 48 ప్లాట్ల వేలం.. గజం రేటు రూ. లక్షా 5వేలు
గజం రేటు రూ.1లక్షా 5వేలు హైదరాబాద్, వెలుగు:రంగారెడ్డి జిల్లా మోకిలా లేఅవుట్లో 50 ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేయగా 48 ప్లాట్లు అమ్ముడ య్యాయి. అత
Read More