Telangana Govt

కామ్రేడ్లతో పొత్తుకు కాంగ్రెస్ తహతహ!

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కమ్యూనిస్టుల పొత్తు లేదని తేలడంతో వామపక్ష పార్టీలతో కలిసి వెళ్లేందుకు కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగాన

Read More

కాంగ్రెస్వి కల్లబొల్లి కబుర్లు : కాంగ్రెస్ డిక్లరేషన్ పై మంత్రి హరీష్ రావు ఆగ్రహం

సిద్దిపేట : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. AICC అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో మొదట

Read More

అందరూ కలిసి యుద్ధం చేస్తే అధికారంలోకి వస్తాం : బండి సంజయ్

కేసీఆర్ కుమారుడు కాకుంటే కేటీఆర్ ని ఎవరూ పట్టించుకోరని అన్నారు ఎంపీ బండి సంజయ్. కేటీఆర్ భాష, అహంకారం చూసి వాళ్ల పార్టీ వాళ్లే సిగ్గుపడుతున్నారని చెప్ప

Read More

తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కోసం కాదు.. ప్రజల కోసం : ఖర్గే

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ప్రకటించిన 12 హామీలు అమలు చేస్తామని ఏఐసీసీ  చీఫ్‌

Read More

రాష్ట్రంలో 3 నెలల్లో ప్రభుత్వం మారబోతోంది : ఎంపీ అర్వింద్

తెలంగాణలో రానున్న మూడు నెలల్లో ప్రభుత్వం మారబోతోందన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. వరి కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం భారీ అవినీతి చేస్త

Read More

బీసీలు అంటే గొర్లు అన్కుంటున్రా : ఆర్. కృష్ణయ్య

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనలో కులాలను కూడా లెక్కించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. పార్లమ

Read More

డీఎస్సీ ద్వారానే టీచర్ ఉద్యోగాల భర్తీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

డీఎస్సీ ద్వారానే టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 5 వేల 89 టీచర్ పోస్టులను భర్తీ చ

Read More

వచ్చే ఎన్నికల్లో బలం ఉన్న చోట పోటీ చేస్తాం : చాడ వెంకట్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో సీపీఐకి గట్టిపట్టున్న ఐదు స్థానాలతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ పోటీ చేస్తామన్నారు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్

Read More

టికెట్ల కోసం .. కాంగ్రెస్, బీజేపీలో పోటాపోటీ 

మెదక్​లో జోరుగా ఆశావహుల పైరవీలు బీఆర్​ఎస్​లోని అసమ్మతి తమను గెలిపిస్తుందని ధీమా మెదక్, వెలుగు : రానున్న ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్, బీ

Read More

ఏనుగుల రాకేష్ రెడ్డితో సహా 21 మందికి బెయిల్

వరంగల్ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డితో సహా 21 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫ

Read More

2వ రోజు మోకిలా భూముల వేలం.. రూ.132 కోట్ల 72 లక్షల ఆదాయం

హైదరాబాద్ : రెండోరోజు గురువారం (ఆగస్టు 24న) మోకిలా భూముల వేలం ప్రక్రియ ముగిసింది. రెండో రోజు 60 ప్లాట్స్ వేలం వేయగా రూ.132 కోట్ల72 లక్షల ఆదాయం రాష్ట్ర

Read More

చేవేళ్ల సభను విజయవంతం చేయండి : రేవంత్ రెడ్డి

నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, కేసీఆర్ మాత్రం భూముల కబ్జాల గురించి ఆలోచిస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్

Read More

బీఆర్ఎస్ను ఓడించే రోజుల్లో దగ్గరలోనే ఉన్నాయి : ములుగు ఎమ్మెల్యే సీతక్క

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని కొండా విశ్వేశ్వర్ రెడ్డి గ్రౌండ్ లో ఆగస్టు 26వ తేదీన నిర్వహించబోయే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభను విజయవంతం చేయాలని ములుగు

Read More