
Telangana Govt
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటే : కిషన్ రెడ్డి
భారతమాత హత్య అంటూ రాహుల్ గాంధీ దుందుడుకుగా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. వందల ఏళ్లుగా దేశ సంస్కృతినీ, గౌరవ
Read Moreమద్యం, డబ్బు పంపిణీ చేయకుండా పోటీ చేసే దమ్ము కేటీఆర్ కు ఉందా? : జీవన్ రెడ్డి
మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము మంత్రి కేటీఆర్ కు ఉందా..? అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేటీ
Read Moreఅసత్య ప్రచారాలు నమ్మొద్దు.. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ : మంత్రి వేముల
అసత్య ప్రచారాలు నమ్మొద్దు గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్ : గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని మంత్
Read Moreబుద్వేల్ భూముల వేలంపై ఉత్కంఠ
బుద్వేల్ భూముల వేలంపై ఉత్కంఠ వకీళ్ల పిల్ పై హైకోర్టు ఏం చెబుతుంది..? రేపటి ఈ-వేలం ఉంటుందా..? లేదా..? ఆ జాగా హైకోర్టుకు కేటాయించాలంటున్న అడ్వొ
Read Moreగ్రూప్ 2 వాయిదా కోసం చలో టీఎస్పీఎస్సీ
తెలంగాణ రాష్ట్రంలో గ్రూపు 2 పరీక్షను వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ తీసుకుంటున్న నిర్ణయాలు
Read Moreఅర్వింద్ ఎక్కడ పోటీచేసినా ప్రజలు ఓడిస్తారు : మంత్రి కేటీఆర్
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పర్యటించిన ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు కొం
Read Moreకాంగ్రెస్ ఇచ్చిన పొడు పట్టా భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుంది : పొంగులేటి శ్రీనివాస రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఎంపీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొ
Read Moreఆరేళ్లుగా పని చేస్తున్నం.. రెగ్యులరైజ్ చేయండి.. మత్స్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్ : తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మత్స్యశాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు
Read Moreఎంఐఎం చేతిలో కారు స్టీరింగ్ : తరుణ్ చుగ్
ఎంఐఎం చేతిలో కారు (బీఆర్ఎస్) స్టీరింగ్ ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పాలన కొనసా
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. విపక్షాల ఆందోళనలతో ఉద్రిక్తత
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి జాదవ్ బబ్లూ ఆత్మహత్యతో ఉద్రిక్తత ఏర్పడింది. PUC ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి జాదవ్ బబ్లూ హాస్టల్
Read Moreషాబాద్లో భూముల వేలం ద్వారా రూ.33 కోట్లకు పైగా ఆదాయం
రంగారెడ్డి జిల్లా షాబాద్లోని భూముల అమ్మకం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ.33 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. షాబాద్లో 100 ఎకరాల్లో హెచ్ఎండీఏ లే అవుట్ వ
Read Moreబుద్వేలు భూముల వేలం పాట ఆపండి : హైకోర్టులో న్యాయవాదుల సంఘం పిల్
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బుద్వేలులోని భూముల వేలం పాటను ఆపాలంటూ హైకోర్టులో న్యాయవాదుల సంఘం పిల్ దాఖలు చేసింది. తెలంగాణ హైకోర్టు నిర్మాణం కోసం బుద్
Read Moreవచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు 25 సీట్లకు మించి రావు : రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభంకాకముందే గద్దర్ మరణవార్త గురించి నిఘా అధికారులు చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవం
Read More