Telangana Govt

హైదరాబాద్​ ప్రయాణికులకు గుడ్​న్యూస్.. బస్సు ఎక్కడుందో ఇక టెన్షన్​ అక్కర్లే

బస్సుల కోసం ఎదురు చూసే వారి వేదన అంతా ఇంతా కాదు. ఎప్పుడొస్తాయో తెలియక ఓపికలు నశిస్తున్నా వేచి చూడాల్సిన దుస్థితి ఉంటుంది. దీంతో బస్టాపుల్లో గంటల తరబడి

Read More

ప్రొ.కోదండరాంని హౌస్​ అరెస్ట్​ చేసిన పోలీసులు

గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్​ చేస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆగస్టు 12న గన్​పార్క్​లో  దీక్ష చేపట్టాలని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్ష

Read More

ఔటర్ ​చుట్టూ మెట్రో అవసరమా?

హైదరాబాద్‌‌ తెలంగాణకు ఆయువుపట్టు, జీవనాడి లాంటిది. హైదరాబాద్‌‌ లేకపోతే తెలంగాణకు ఉపాధి కల్పన, పెట్టుబడులు కష్టం. ప్రభుత్వాలకు ఆదాయ

Read More

నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గోదావరి నీళ్లు అందిస్తాం : మంత్రి జగదీష్ రెడ్డి

గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేసినా లబ్ధిదారులకు రూ.10 వేల సాయం కంటే ఎక్కువ ఇవ్వలేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఒకసారి లబ్ధిపొందిన వ్యక్తికి

Read More

ధరణి రద్దు కోసం పోరాడండి.. యువతకు మావోయిస్టు పార్టీ పిలుపు

హైదరాబాద్ : ధరణి పోర్టల్ గ్రామీణ భూస్వామ్య వ్యవస్థకు వరంగా మారిందని, ఆ పోర్టల్ రద్దు కోసం పోరాడాలని సీపీఐ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇ

Read More

ఇదేం నివేదిక.. 49 మంది చనిపోతే పరిహారం ఎంతిచ్చారు?

49 మంది చనిపోతే పరిహారం ఎంతిచ్చారు? 500 కోట్లు ఎలా ఖర్చు చేశారో వివరించలేదు అంటు వ్యాధుల నివారణకు తీసుకున్నచర్యలేవీ..? రెండో నివేదిక కూడా అసం

Read More

గ్రూప్ 2 వాయిదాపై ఆగస్టు 14న ఫైనల్ డెసిషన్

రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్ 2 వాయిదాపై TSPSC ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో  ఆగస్టు 14 (సోమవారం )న చె

Read More

జీఓ 46 వెంటనే రద్దు చేయండి..ఎస్ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్ : జీఓ నెంబర్ 46ను వ్యతిరేకిస్తూ.. కొత్తపేటలో ఎస్ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎస్ఐ, కానిస్టేబుల్‌ నియామకాల్లో తీసుక

Read More

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పై కేసు నమోదు చేశారా..? లేదా : ప్రజాప్రతినిధుల కోర్టు

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నికల అఫిడవిట్‌ టాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టులో దాఖలైన పిటిషన్&zwnj

Read More

రూ. 500 కోట్లు ఎవరికి ఇచ్చారు.. వరద సాయంపై సర్కారుకు హైకోర్టు ప్రశ్న

రాష్ట్రంలో సంభవించిన వర్షాలు, వరదలపై దాఖలైన పిటీషన్ పై హైకోర్టు  విచారించింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై ప్రభుత్వం రెండో సారి నివేదికను  హై

Read More

ధరణి పోర్టల్ రద్దుకు పోరాడండి : గ్రామీణ యువతకు సీపీఐ మావోయిస్టు లేఖ

ములుగు జిల్లా : ధరణి పోర్టల్ పై సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. ధరణి పోర్టల్ గ్రామీణ భూస్వాములకు వరంగా మ

Read More

దళితుల భూములను బీఆర్ఎస్ లాక్కుంటోంది

దళితుల భూములు దళితులకు ఇవ్వాలి డిమాండ్ చేశారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్  కుమార్.  70 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న 42 ఎకరాల భూమ

Read More

రికార్డు ధర పలికిన బుద్వేల్ భూములు.. గరిష్టంగా ఎకరం ధర రూ.41 కోట్ల 75 లక్షలు

రంగారెడ్డి జిల్లా బుద్వేల్ భూములు రికార్డు ధర పలికాయి. బుద్వేల్ లో హెచ్ఎండీఏ ప్రభుత్వ భూములను ఇ వేలం వేసింది. మొత్తం 14 ప్లాట్లు 100.01 ఎకరాలను విక్రయ

Read More