Telangana Govt

కాళేశ్వరం ముంపు భూములకు ఒక ఎకరానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి : వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్న మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి వరద బాధితులను పరామర్శించారు. గోదావరి నది ప్రవాహం, రాళ్లవ

Read More

TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది కీ విడుదల

హైద‌రాబాద్ : గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫైన‌ల్ కీ విడుద‌లైంది. తుది కీని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌ప

Read More

కంటోన్మెంట్ ప్రాంతాన్ని ప్రత్యేక సర్కిల్ గా ప్రకటించాలి : కంటోన్మెంట్‌ వికాస్‌ మంచ్‌ సభ్యుల డిమాండ్

సికింద్రాబాద్ : జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ప్రాంత విలీన ప్రక్రియలో భాగంగా ప్రత్యేక సర్కిల్ గా ప్రకటించి ఈ ప్రాంత అభివృద్ధికి రూ.25 వేల కోట్ల స్పెషల్ ప్య

Read More

విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలె : కదనభేరి సభలో ఏబీవీపీ డిమాండ్

నాడు ఆంధ్రప్రదేశ్ నాయకుల పాలన అంతం కావాలని ఉస్మానియా యూనివర్శిటీలో రణభేరి మోగించామని, ఈనాడు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ పరిపాలన అంతం కావాలన

Read More

సిటీలో డే పాస్ రూ.120.. మళ్లీ పెంచిన టీఎస్ ఆర్టీసీ

సిటీలో ఆర్టీసీ బస్సుల  డే పాస్ ధరలు పెరిగాయి.  100 రూపాయలున్న డే పాస్ ను 120 కు ఆర్టీసీ పెంచింది. గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు 80 రూపా

Read More

ఐడీపీఎల్, హెచ్ఎంటీ భూములను కాపాడండి : గవర్నర్కు బీజేపీ ఫిర్యాదు

తెలంగాణ బీజేపీ నాయకులు గవర్నర్‌ తమిళి సైను రాజ్ భవన్ లో కలిశారు. మేడ్చల్ జిల్లాలో ఉన్న ఐడీపీఎల్, హెచ్ఎంటీ కంపెనీలకు చెందిన విలువైన భూములను స్థాని

Read More

రూ.500 కోట్ల విడుదలపై సమగ్ర నివేదిక ఇవ్వండి : కేసీఆర్ సర్కారు హైకోర్టు ఆదేశం

తెలంగాణ రాష్టంలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ర్ట ప్రభుత్వం సమర్పించిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది

Read More

విద్యా రంగంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ కదనభేరి సభ

హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మంగళవారం (ఆగస్టు 1న) ABVP కదనభేరి సభ నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ర్టంలోని వివిధ జిల్లాల నుండి ABVP నాయ

Read More

అసైన్డ్ భూముల్లో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దుర్మార్గమని బీఎస్పీ

Read More

తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం (జులై 31న) జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

Read More

టీఎస్‌ఆర్‌టీసీ విలీనం.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్న 43వేల మంది

కేబినెట్ భేటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీ

Read More

మంత్రి గంగుల కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు : హైకోర్టులో బండి సంజయ్ పిటిషన్

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల అఫిడవిట్ లో గంగుల కమలాకర్ తప్పుడు

Read More

తెలంగాణలో నియంత పాలన అంతమయ్యే వరకూ బీజేపీ నిద్రపోదు : డీకే అరుణ

తెలంగాణలోని నియంత పాలన అంతమయ్యే వరకూ బీజేపీ నిద్రపోదన్నారు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చే వరకూ రాష్ర్

Read More