Telangana Govt
మైనారిటీలకూ రూ. లక్ష సాయం..నిబంధనలు ఇవే
రాష్ట్రంలో పేద మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. వంద శాతం పూర్తి సబ్సిడీతో మైనారిటీ బంధు అందచేయాలని సీఎం కేసీఆర్
Read Moreఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి... పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదు
రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్ , గురుకుల పాఠశాలలకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చ
Read Moreవసతిగృహాల్లో డైట్ చార్జీలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలోని సంక్షేమ వసతిగృహాల్లో డైట్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు శనివారం (జులై 22న) ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల గురుకులాల్లో
Read Moreతెలంగాణలో దివ్యాంగుల పెన్షన్ పెంపు
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.3,016 నుంచి 4,016 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జులై నెల నుంచే దివ్యాంగులు
Read Moreగెస్ట్ లెక్చరర్లపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్ : గెస్ట్ లెక్చరర్లపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పని చేసిన 1654 మంది గెస్ట్ లెక్చరర్లను రెన్యూవల్ చేసి.. విధుల్లోకి తీసు
Read Moreజులై 22న తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల నేప
Read Moreవరదనీటిలో చిక్కుకున్న మల్లంపేట వాసులు.. రెస్క్యూ చేసి రక్షించిన దుండిగల్ సీఐ బృందం
తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. ప్రజల
Read Moreహిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు.. 2 గేట్లు ఎత్తివేత
హైదరాబాద్ : నగర శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు వరద నీరు
Read Moreప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలె.. వర్షాలపై డీజీపీ సమీక్ష
తెలంగాణ రాష్ర్టంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను డీజీపీ అంజనీ కుమా
Read Moreతెలంగాణలో రానున్న 100 రోజులు బీజేపీకి కీలకం : కిషన్ రెడ్డి
రానున్న 100 రోజులు బీజేపీకి కీలకమన్నారు తెలంగాణ బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి. జులై 24వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లోనూ డబుల్ బెడ్రూం ఇండ్ల
Read Moreమా వాళ్లే హైకమాండ్ కు తప్పుడు ఫిర్యాదు చేశారు : బండి సంజయ్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి
Read Moreబీజేపీ పార్టీ అంటే కేసీఆర్ కు భయం : బండి సంజయ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో కేసీఆర్ మూర్ఖత్వ పాలనకు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ అనేక ఆందోళనలు, నిరసనలు చేపట్టిందని కరీంనగర్ ఎంపీ బండి సం
Read Moreజేఎన్టీయూహెచ్ పరిధిలో 21న జరగాల్సిన పరీక్షలు వాయిదా
హైదరాబాద్ : జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) ప&z
Read More











