
Telangana Govt
తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోంది : కిషన్ రెడ్డి
బీజేపీ చేపట్టే ఏ పోరాటమైనా పాలమూరు నుంచే ప్రారంభించడం ఆనవాయితీ అన్నారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. పాలమూరు నుంచే డబుల్ బెడ్రూమ్
Read Moreకేసీఆర్ ఫామ్ హౌస్ లో డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు కడితే ఊరుకుంటారా..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. GO 46ను సవరించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ
Read Moreనష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆదుకోవాలె : కాంగ్రెస్ ఎమ్మెల్యే సుక్పాల్ సింగ్
ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ర్టం ఆగమైందన్నారు జాతీయ కిసాన్ కాంగ్రెస్ సెల్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే సుక్పాల్ సింగ్ ఖైరా. వర్షాలకు
Read Moreబడంగ్ పేట్ లో దళితుల ధర్నా.. అరెస్ట్ తో తీవ్ర ఉద్రిక్తత
రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ లో దళితులు ధర్నా చేపట్టారు. మా భూమి మా హక్కు అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ (దావూద
Read Moreబహుజన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేసీఆర్ కుట్ర : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బహుజన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
Read Moreభారీ వర్షాలకు పంటన ష్టపోయిన రైతులను ఆదుకోవాలె : డీకే అరుణ
తెలంగాణలో భారీ వర్షాలకు వందల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ పేరుతో కమీషన్లు తీసుక
Read Moreతెలంగాణలో మరో 4, 5 నెలల్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది : మల్లు భట్టి విక్రమార్క
గోదావరి వరదలతో అతలాకుతలమైన భద్రాచలం డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పొదెం వీరయ్య పరిశీలించారు. భద్ర
Read Moreకేంద్రంలో బీజేపీని ఓడించడమే మా లక్ష్యం : బీవీ రాఘవులు
హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో బీజేపీ (కేంద్రంలో) ని ఓడించడమే తమ లక్ష్యమన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. బీజేపీని ఓడించడం కోసం వ
Read Moreవైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్యతో మాణిక్ రావు ఠాక్రే భేటీ
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఇంటికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే వెళ్లారు. ఇరువురు నేతల భేటీపై రాజకీయ
Read Moreవేములకొండ గుట్టపై 30 వేల చింత గింజలు.. ప్రకృతిపై ప్రేమచాటుకుంటున్న లింగస్వామి
అశోకుడు చెట్లు నాటించెను అని.. నాటి నుంచి నేటి వరకు పుస్తకాల్లో చెప్పుకుంటూనే ఉన్నాం. చదువుతూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. ఇటీవల కాలంలో ఇదే సూత్రంతో రాజక
Read Moreభద్రాచలంలో రోడ్డెక్కిన వరద బాధితులు.. భోజనాలు కూడా పెట్టడం లేదని ఆవేదన
కొత్తగూడెం జిల్లా : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. కొన్ని
Read Moreఎమ్మెల్యే దానం నాగేందర్ కు వరద బాధితుల నుంచి ఎదురీత
హైదరాబాద్ : ఖైరతాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు చేదు అనుభవం ఎదురైంది. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 14లోని ఆదర్శ్ బస
Read Moreబెల్లంపల్లి ప్రజల కోసమే పనిచేస్తున్నా: మాజీ మంత్రి గడ్డం వినోద్
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల కోసమే పనిచేస్తున్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం వినోద్ తెలిపారు. శుక్రవారం మంచిర్యాల
Read More