Telangana Govt
రామగుండం బీఆర్ఎస్ అసమ్మతి నేతలతో కేటీఆర్ భేటీ
రామగుండం బీఆర్ఎస్ అసమ్మతి నేతలతో మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. రామగుండానికి చెందిని ఐదుగురు కీలక నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. రామగుండ
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్టులో బండి సంజయ్ కు ఘన స్వాగతం
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శుక్రవారం (ఆగస్టు 4న) ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న బండి సంజయ్ కు ఆ పార్
Read Moreటార్గెట్ బుద్దేల్! కోకాపేట భూంతో హెచ్ఎండీఏలో కొత్త ఉత్సాహం
కోకాపేట భూంతో హెచ్ఎండీఏలో కొత్త ఉత్సాహం అమ్మకానికి జాగా.. కనీస ధర రూ. 20 కోట్లు రూ. 3 వేల కోట్లు ఆర్జించడమే సర్కారు లక్ష్యం హైదరాబాద
Read Moreవర్షాలు, వరదలపై నివేదిక ఇచ్చేందుకు ఆలస్యం ఎందుకు..? : హైకోర్టు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని గతంలో ప్రభుత్వాన
Read Moreసత్తుపల్లిలో బాండ్ పేపర్ రాజకీయం.. మానవతారాయ్ ప్రత్యేక హామీలు
తనను సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానంటున్నారు తెలంగాణ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్. అసెంబ్లీ ఎన్
Read Moreఎన్నికల కోసమే సీఎం యూటర్న్
విలీనం వెనుక ఆస్తులను అమ్మే కుట్ర మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ధ్వజం హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కేవలం ఎన్నికల స్టంట్ మా
Read Moreమాది రాజకీయ పార్టీ.. మంచి చేసే దిల్, దమ్ము కేసీఆర్ కే ఉంది!
ఎన్నికలనుకో.. ఏమన్నా అనుకో నిన్నటి దాక ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడ్డరు వాళ్లకు న్యాయం జరిగిందా..? లేదా..? వాళ్ల భవిష్యత్ మంచిగైందా..? లేదా.
Read Moreగవర్నర్ యాక్టివ్..బ్లేమ్ గేమ్ పై తమిళిసై కౌంటర్
గవర్నర్ యాక్టివ్ బ్లేమ్ గేమ్ పై తమిళిసై కౌంటర్ వరదలు, స్త్రీ సంక్షేమంపై దృష్టి వరంగల్ లో పర్యటిస్తున్న గవర్నర్ గందరగోళంలో ప్రైవేటు వర
Read Moreజీవో 46కు మద్దతుగా ట్యాంక్బండ్పై కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్ : జీవో 46కు మద్దతుగా ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు కొందరు కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన దిగారు. కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్
Read Moreకాళేశ్వరం ముంపు భూములకు ఒక ఎకరానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి : వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్న మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి వరద బాధితులను పరామర్శించారు. గోదావరి నది ప్రవాహం, రాళ్లవ
Read MoreTSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది కీ విడుదల
హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమినరీ ఫైనల్ కీ విడుదలైంది. తుది కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ప
Read Moreకంటోన్మెంట్ ప్రాంతాన్ని ప్రత్యేక సర్కిల్ గా ప్రకటించాలి : కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యుల డిమాండ్
సికింద్రాబాద్ : జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ప్రాంత విలీన ప్రక్రియలో భాగంగా ప్రత్యేక సర్కిల్ గా ప్రకటించి ఈ ప్రాంత అభివృద్ధికి రూ.25 వేల కోట్ల స్పెషల్ ప్య
Read Moreవిద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలె : కదనభేరి సభలో ఏబీవీపీ డిమాండ్
నాడు ఆంధ్రప్రదేశ్ నాయకుల పాలన అంతం కావాలని ఉస్మానియా యూనివర్శిటీలో రణభేరి మోగించామని, ఈనాడు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ పరిపాలన అంతం కావాలన
Read More












