తెలంగాణలోని సంక్షేమ వసతిగృహాల్లో డైట్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు శనివారం (జులై 22న) ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల గురుకులాల్లో డైట్ చార్జీలు పెరగనున్నాయి. పలు శాఖలకు చెందిన అనుబంధ హాస్టల్స్లోనూ డైట్చార్జీలు పెరుగనున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం 3వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.950 నుంచి రూ.1200కు పెంచింది. 8 నుంచి పదో తరగతి వరకు రూ.1100 నుంచి రూ.1400 వరకు పెంచింది. ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.1500 నుంచి రూ.1875కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
వసతిగృహాల్లో డైట్ చార్జీలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- హైదరాబాద్
- July 22, 2023
మరిన్ని వార్తలు
-
బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే.. ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం: మంత్రి వివేక్
-
ఓ మై గాడ్.. వంటల్లో ఈ నూనె వాడితే జాగ్రత్త.. రిఫైండ్ ఆయిల్ను పల్లీ నూనెగా అమ్ముతున్నారు..!
-
ఫోన్ పే ద్వారా రూ.9 వేలు.. క్యాష్ రూ.21 వేలు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెదక్ జిల్లా ట్రాన్స్కో డీఈ
-
బీఆర్ఎస్ వెనుక బీజేపీ...! అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేయకుండా అడ్డుకుంటోంది.. !
లేటెస్ట్
- Women's ODI World Cup 2025: జెమీమా వీరోచిత సెంచరీ: సెమీస్లో టీమిండియా అద్భుతం..ఆస్ట్రేలియాపై థ్రిల్లింగ్ విక్టరీతో ఫైనల్కు
- శిశు ఆరోగ్యం, అభివృద్ధే లక్ష్యంగా IIPH-H తో దివీస్ ఫౌండేషన్ ఒప్పందం
- Women's ODI World Cup 2025: సెంచరీతో జెమీమా అసాధారణ పోరాటం.. రసవత్తరంగా మారిన సెమీస్
- Yuvraj Singh: మా అమ్మ, నాన్నను నేనే విడిపోవాలనే సలహా ఇచ్చాను: యువరాజ్ సింగ్
- బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే.. ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం: మంత్రి వివేక్
- హైదరాబాద్ శివారులో కన్నీళ్లు తెప్పించే ఘటన: తండ్రి అస్థికలు గంగలో కలిపి వస్తుండగా వాగులో గల్లంతై కూతురు మృతి
- భారత 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్.. ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
- CBSE బోర్డు ఎగ్జామ్స్ 2026: 10, 12 క్లాసుల ఫైనల్ డేట్ షీట్ రిలీజ్..
- IPL 2026: కేకేఆర్లోకి రోహిత్ శర్మ..? ఒక్క ట్వీట్తో పుకార్లకు చెక్ పెట్టిన ముంబై
- Dulquer Salmaan: 'కాంత'లో 'ది రేజ్ ఆఫ్ కాంత' సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్లో అంచనాలు పీక్స్!
Most Read News
- ఏపీలో భిక్షాటన నిషేధం.. జీవో జారీ చేసిన ప్రభుత్వం
- Allu Sirish: తడిసి ముద్దైన అల్లు శిరీష్ నిశ్చితార్థం ప్లేస్.. 'దేవుడి ప్లాన్ వేరే' అంటూ ఎమోషనల్ పోస్ట్!
- ఉద్యోగుల లెక్క తేలింది!.. 5.21 లక్షల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ తో సమానంగా టెంపరరీ ఉద్యోగులు
- బస్సులో సజీవ దహనం అయిన ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇచ్చిన వేమూరి కావేరి ట్రావెల్స్
- Telusu Kada OTT : ఓటీటీలోకి సిద్ధు 'తెలుసు కదా' మూవీ.. నెల రోజులకు ముందే.. ఎప్పుడు , ఎక్కడ చూడాలంటే?
- పుంజుకున్న బంగారం ధరలు.. రూ. 2వేల600 పెరిగిన బంగారం..వెండి ధర రూ. 6వేల700 జంప్
- డేటా సెంటర్ల ఏర్పాటుకు..సముద్ర గర్భం మేలు!
- రేపు (అక్టోబర్ 31) రాజ్ భవన్లో మంత్రిగా అజారుద్ధీన్ ప్రమాణ స్వీకారం
- నెలకి 6 లక్షలు సంపాదిస్తూ.. 74 ఏళ్ల బామ్మా యూట్యూబ్ స్టార్గా సెన్సేషన్..
- Women's ODI World Cup 2025: ప్లేయింగ్ 11లో మరోసారి తడబడిన టీమిండియా.. హర్లీన్ డియోల్పై వేటు
