తెలంగాణలోని సంక్షేమ వసతిగృహాల్లో డైట్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు శనివారం (జులై 22న) ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల గురుకులాల్లో డైట్ చార్జీలు పెరగనున్నాయి. పలు శాఖలకు చెందిన అనుబంధ హాస్టల్స్లోనూ డైట్చార్జీలు పెరుగనున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం 3వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.950 నుంచి రూ.1200కు పెంచింది. 8 నుంచి పదో తరగతి వరకు రూ.1100 నుంచి రూ.1400 వరకు పెంచింది. ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.1500 నుంచి రూ.1875కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
వసతిగృహాల్లో డైట్ చార్జీలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- హైదరాబాద్
- July 22, 2023
మరిన్ని వార్తలు
-
న్యూ ఇయర్ కిక్కు హైదరాబాద్ కంటే చేవెళ్లలోనే ఎక్కువ.. కారణం తెలిస్తే షాకవుతారు !
-
శంషాబాద్ లో పిక్నిక్ వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
ఆస్తుల కోసమే కేసీఆర్ కుటుంబంలో కొట్లాట: మంత్రి వివేక్ వెంకటస్వామి
-
బీ కేర్ఫుల్: వాట్సాప్లో న్యూ ఇయర్-2026 గ్రీటింగ్స్ స్కాం.. ఆ ఫైల్స్ ఓపెన్ చేశారో గేమ్ ఓవర్ !
లేటెస్ట్
- న్యూ ఇయర్ కిక్కు హైదరాబాద్ కంటే చేవెళ్లలోనే ఎక్కువ.. కారణం తెలిస్తే షాకవుతారు !
- శంషాబాద్ లో పిక్నిక్ వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- Anil Ravipudi: ‘అంతా దాచిపెడుతున్నారు’.. ‘జన నాయగన్’ రీమేక్ రూమర్స్పై అనిల్ సంచలన వ్యాఖ్యలు
- ఆస్తుల కోసమే కేసీఆర్ కుటుంబంలో కొట్లాట: మంత్రి వివేక్ వెంకటస్వామి
- కంటెంట్ క్రియేటర్లకు కాసుల వర్షం: యూట్యూబ్తో పోటీగా ఎలాన్ మస్క్ 'X' పేమెంట్స్
- బీ కేర్ఫుల్: వాట్సాప్లో న్యూ ఇయర్-2026 గ్రీటింగ్స్ స్కాం.. ఆ ఫైల్స్ ఓపెన్ చేశారో గేమ్ ఓవర్ !
- V6 DIGITAL 31.12.2025 EVENING EDITION
- డిజిటల్ యుగంలోనూ రియల్ కింగ్ 'క్యాష్'.. నగదు వైపే మొగ్గు చూపుతున్న భారతీయులు
- ఒకే వ్యక్తి చేతిలో చిక్కిన టాలీవుడ్: ఓటమిపై నిర్మాత చదలవాడ సంచలన కామెంట్స్
- 2026 వచ్చేసింది.. న్యూజిలాండ్ లో కేక పెట్టిన సంబరాలు
Most Read News
- లక్కీ భాస్కర్ మూవీ తరహాలో.. రూ.3 కోట్లు కొట్టేసిన బ్యాంక్ ఉద్యోగి
- గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్లో ఉచిత ప్రయాణ సేవలు
- Gold & Silver: కొత్త ఏడాది ముందు తగ్గిన గోల్డ్.. వెండి ర్యాలీకి బ్రేక్.. హైదరాబాద్ రేట్లివే..
- పాపం కొత్త సంవత్సరం చూడకుండానే.. స్కూటీపై రోడ్డు క్రాస్ చేస్తుంటే.. పని చేసే కంపెనీ ముందే ప్రాణం పోయింది !
- న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- పీజీ హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి.. ప్రముఖ ఐటీ కంపెనీ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి
- సమ్మె దెబ్బకు దిగొచ్చిన స్విగ్గీ, జొమాటో.. గిగ్ వర్కర్లకు భారీ క్యాష్ రివార్డ్స్ వర్షం..
- యూట్యూబర్ అన్వేష్పై కరాటే కళ్యాణి ఫిర్యాదు.. పంజాగుట్ట పీఎస్లో కేసు నమోదు
- ఏడాది చివరి రోజు స్టాక్ మార్కెట్ల భారీ లాభాలు.. దూకుడు ర్యాలీకి 5 కారణాలు ఇవే..
- ట్రాన్స్జెండర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్: వంద శాతం సబ్సిడీతో రుణాలు..
