Telangana Govt

ధరణి రద్దు కోసం పోరాడండి.. యువతకు మావోయిస్టు పార్టీ పిలుపు

హైదరాబాద్ : ధరణి పోర్టల్ గ్రామీణ భూస్వామ్య వ్యవస్థకు వరంగా మారిందని, ఆ పోర్టల్ రద్దు కోసం పోరాడాలని సీపీఐ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇ

Read More

ఇదేం నివేదిక.. 49 మంది చనిపోతే పరిహారం ఎంతిచ్చారు?

49 మంది చనిపోతే పరిహారం ఎంతిచ్చారు? 500 కోట్లు ఎలా ఖర్చు చేశారో వివరించలేదు అంటు వ్యాధుల నివారణకు తీసుకున్నచర్యలేవీ..? రెండో నివేదిక కూడా అసం

Read More

గ్రూప్ 2 వాయిదాపై ఆగస్టు 14న ఫైనల్ డెసిషన్

రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్ 2 వాయిదాపై TSPSC ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో  ఆగస్టు 14 (సోమవారం )న చె

Read More

జీఓ 46 వెంటనే రద్దు చేయండి..ఎస్ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్ : జీఓ నెంబర్ 46ను వ్యతిరేకిస్తూ.. కొత్తపేటలో ఎస్ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎస్ఐ, కానిస్టేబుల్‌ నియామకాల్లో తీసుక

Read More

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పై కేసు నమోదు చేశారా..? లేదా : ప్రజాప్రతినిధుల కోర్టు

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నికల అఫిడవిట్‌ టాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టులో దాఖలైన పిటిషన్&zwnj

Read More

రూ. 500 కోట్లు ఎవరికి ఇచ్చారు.. వరద సాయంపై సర్కారుకు హైకోర్టు ప్రశ్న

రాష్ట్రంలో సంభవించిన వర్షాలు, వరదలపై దాఖలైన పిటీషన్ పై హైకోర్టు  విచారించింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై ప్రభుత్వం రెండో సారి నివేదికను  హై

Read More

ధరణి పోర్టల్ రద్దుకు పోరాడండి : గ్రామీణ యువతకు సీపీఐ మావోయిస్టు లేఖ

ములుగు జిల్లా : ధరణి పోర్టల్ పై సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. ధరణి పోర్టల్ గ్రామీణ భూస్వాములకు వరంగా మ

Read More

దళితుల భూములను బీఆర్ఎస్ లాక్కుంటోంది

దళితుల భూములు దళితులకు ఇవ్వాలి డిమాండ్ చేశారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్  కుమార్.  70 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న 42 ఎకరాల భూమ

Read More

రికార్డు ధర పలికిన బుద్వేల్ భూములు.. గరిష్టంగా ఎకరం ధర రూ.41 కోట్ల 75 లక్షలు

రంగారెడ్డి జిల్లా బుద్వేల్ భూములు రికార్డు ధర పలికాయి. బుద్వేల్ లో హెచ్ఎండీఏ ప్రభుత్వ భూములను ఇ వేలం వేసింది. మొత్తం 14 ప్లాట్లు 100.01 ఎకరాలను విక్రయ

Read More

వీఆర్‌ఏల సర్దుబాటు ప్రక్రియ నిలిపివేసిన తెలంగాణ హైకోర్టు

రాష్ట్రంలో వీఆర్‌ఏల సర్దుబాటును తెలంగాణ హైకోర్టు నిలిపివేసింది. వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్ట

Read More

వీఆర్‌ఏల సర్దుబాటుపై హైకోర్టు స్టే

రాష్ట్రంలో  వీఆర్‌ఏలను వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. వీఆర్‌ఏల

Read More

టీఎస్పీఎస్సీ ఆఫీసు ముందు ఉద్రిక్తత.. గ్రూప్ 2 వాయిదాకు అభ్యర్థుల డిమాండ్

హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ ఆఫీసు ముందు ఉద్రిక్తత కొనసాగుతోంది. గ్రూపు 2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ఆఫీసు ముందు ఆందోళనకు దిగార

Read More

బుద్వేల్ లో ఎకరం రూ.30 కోట్లు.. కొనసాగుతున్న వేలం

రంగారెడ్డి జిల్లా బుద్వేల్ లో ప్రభుత్వ భూముల వేలం దుమ్మురేపుతోంది. కోకాపేట అంత కాకపోయినా.. భారీ ధర పలుకుతోంది. ప్రభుత్వ ధర ఎకరం రూ.20 కోట్లుగా నిర్ణయి

Read More