Telangana Govt
ఇల్లందు ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వొద్దు.. హరిప్రియకు వ్యతిరేకంగా అసమ్మతి నేతల భేటీ
ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. సొంత పార్టీ నాయకులే ఆమె తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్యే హరిప్రి
Read Moreఇకపై కేసీఆర్కు నిద్రలేని రాత్రులే : కిషన్ రెడ్డి
నిర్మల్ పట్టణంలో రైతులు, తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై జరిగిన పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద
Read Moreసెప్టెంబర్ 10న 5 లక్షల మందితో బీసీల సింహగర్జన సభ : జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ : సెప్టెంబర్ 10వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో 5 లక్షల మందితో బీసీల సింహగర్జన సభను నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల
Read Moreకేసీఆర్ సారూ..మాకు స్టైఫండ్ పెంచండి : రామంతపూర్ ప్రభుత్వ హోమియోపతి కాలేజీ హౌస్ సర్జన్ల వినతి
హైదరాబాద్ : తమ సమస్యలను పరిష్కరించాలంటూ రామంతపూర్ ప్రభుత్వ హోమియోపతి కాలేజీ హౌస్ సర్జన్ లు అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు. శనివారం (ఆగస్టు 19న) హౌస్
Read Moreకదనానికి కమలం.. ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్న కాషాయసేన
కదనానికి కమలం ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్న కాషాయసేన 119 సెగ్మెంట్లలో ఉత్తరాది ఎమ్మెల్యేల పరిశీలన లోటు పాట్లు గుర్తించి అధిష్టానానికి సీక్
Read Moreమద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్లపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్ : మద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. మద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ హైకోర్టు
Read Moreదిశా కార్యక్రమానికి హాజరుకాని జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల ముందే దిశా మీటింగ్కు తేదీ నిర్ణయించినా జీ
Read Moreమట్టి గణపతులనే పూజిద్దాం: తెలంగాణ సర్కార్
గణేష్ పండుగ వస్తోంది..సరిగ్గా నెల రోజుల్లో గణేష్ ఉత్సవాలను ప్రారంభం కానున్నాయి. పిల్లలు, పెద్దలు, యువతీ యువకులు, ప్రజాప్రతినిధులు, నేతలు, ఉద్యోగులు ఇల
Read Moreనిర్మల్ టౌన్ న్యూ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలె : వివేక్ వెంకటస్వామి
నిర్మల్ టౌన్ న్యూ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజు కొన
Read Moreబీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్.. సోషల్ మీడియాలో!
అభ్యర్థులు వీళ్లేనంటూ వైరల్గా మారిన జాబితా అందులో 98 శాతం మంది సిట్టింగులే తమ పరిస్థితి ఏంటని మిగతా వాళ్లలో ఆందోళన హై
Read Moreభూముల అమ్మకంతో సర్కార్ కు మరో రూ.120 కోట్ల ఆదాయం
భూముల అమ్మకం ద్వారా కేసీఆర్ సర్కార్ కు మరో రూ.120 కోట్ల ఆదాయం వచ్చింది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో 8 ప్లాట్స్ లో 4 ప్లాట్స్, మేడ్చల్ మల్కాజ్ గిరి లో 8
Read Moreహరితా ప్లాజానా.. మరాఠా ప్లాజానా.. ఎప్పుడు చూసినా వాళ్లే ఉంటున్నారంట..!
ప్రగతి భవన్ కు కూతవేటు దూరంలోనే ఉండే హరిత ప్లాజాలో ఇప్పుడు మరాఠీలే ఎక్కువగా కనిపిస్తున్నారట. ఏ టైమ్ లో చూసినా వాళ్లే దర్శనమిస్తున్నారట. ఎవరైనా రూమ్స్
Read Moreఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్డా ప్రగతిభవనే.. టిఫిన్ నుంచి డిన్నర్ వరకు అక్కడే మకాం
కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు జనాల్లో కంటే ప్రగతిభవన్ లోనే ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నారట. రోజూ ప్రగతిభవన్ కు రావటం.. సాయత్రం వరకు అక్కడే ఉండటం
Read More













