Telangana Govt

ఆరేండ్లుగా నేత కార్మికులకు ఎదురుచూపులే

రాజన్న సిరిసిల్ల, వెలుగు: నేత కార్మికులను ఓనర్లుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్కర్​టు ఓనర్​పథకం కలగా మారింది. ఆరేండ్లుగా నేత క

Read More

ధరణిలో కొత్త మాడ్యుల్స్

హైదరాబాద్, వెలుగు : ధరణిలో సమస్యల పరిష్కారానికి కొత్త మాడ్యుల్స్ తో పాటు అవసరమైన మెకానిజాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు రెవెన్యూ ప

Read More

పోడు పట్టాలపై స్టేకు హైకోర్టు నో

విచారణ జూన్ 22కు వాయిదా హైదరాబాద్, వెలుగు : పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అమలుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

Read More

కుక్కల నియంత్రణకు చర్యలేవి? : కోడం పవన్​ కుమార్

విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన శునకం, మనిషిపట్ల అవిశ్వాసాన్ని ఎందుకు పెంచుకుంటోంది? దొంగలు, నేరస్థులను అట్టే పట్టేయగల జాగిలం, చిన్నారుల ప్రాణాలను బలి

Read More

Asaduddin Owaisi: కేసీఆర్ ఫ్యామిలీని మోడీ టార్గెట్ చేశారు: అస‌దుద్దీన్‌

తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ(KCR family)ని మోడీ స‌ర్కార్ టార్గెట్ చేసిందని ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ(Asaduddi

Read More

తెలంగాణ గొంతైందని బ్యాన్​జేస్తవా

తెలుగు మీడియాలో తెలంగాణ వార్తలకు తావులేని యాల్ల... తెలంగాణ కోసమే పుట్టి, తెలంగాణ కోసం కలెవడి, నిలవడి కొట్లాడింది మన V6. ఓయూ ఉద్యమాలకు కెమెరా అయింది. జ

Read More

ఇండ్లు కట్టివ్వడంలో రాష్ట్రం ఫెయిల్

ఏపీలో 20 లక్షలు.. ఇక్కడ లక్షన్నరే ఇండ్లు కట్టివ్వడంలో రాష్ట్రం ఫెయిల్ హైదరాబాద్, వెలుగు : ఇండ్లు లేని పేదలకు సొంతిల్లు కట్టివ్వడంలో తెలంగాణ

Read More

కార్పొరేట్ విద్యా సంస్థలను నిషేదించాలె: ఆర్ కృష్ణయ్య

కార్పొరేట్ విద్యా సంస్థలను నిషేదించాలి, ఒకే పేరుతో ఒకే కళాశాలకు అనుమతి కల్పించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్

Read More

బడ్జెట్​లో మిగులు..​ఆడిట్​లో లోటు!

ఎనిమిదేండ్లుగా భారీ బడ్జెట్ షో చూపిస్తున్న.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం వింత పోకడలకు పోతోంది. లక్షల కోట్ల అంకెలుండేలా ఏటేటా ఘనమైన బడ్జెట్​ను సమర

Read More

నిర్బంధ జైళ్లుగా కాలేజీలు?

వరంగల్ లో డాక్టర్ ప్రీతి మరణం ఉన్నత విద్యలో వివక్షలపై తెర లేపితే,  చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ రాసిన సూసైడ్ నోట్ కార్పొరేట్ విద్య డొల్లతనాన

Read More

రైతులను అన్ని విధాల ఆదుకుంటాం : భట్టి విక్రమార్క

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 30 వేల ఎకరాలకు సాగు నీరాందించాలని గూడెం ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తే.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నాసిరకం ప్రాజెక్టులతో ర

Read More

తెలంగాణ పిటిషన్పై హోలీ తర్వాతే విచారణ : సుప్రీం కోర్టు

గవర్నర్ తమిళిసైపై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టులో హోలీ పండుగ తర్వాత విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్ర

Read More

ప్రభుత్వ విద్యా సంస్థలో వసతులపై నివేదిక ఇవ్వాలె

ప్రభుత్వ విద్యా సంస్థలో వసతులపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతుల మెరుగుకు ఏం చర్యలు తీసుకు

Read More