Telangana Govt
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాగి జావ..
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు తెలంగాణ సర్కారు తీపి కబురు అందించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1–10వ తరగతి చదివే విద్యార్థులకు బ్రేక్
Read Moreప్రీతి చెల్లికి ప్రభుత్వ ఉద్యోగం..ఉత్తర్వులు జారీ
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన మెడికో ప్రీతి చెల్లి పూజకు ప్రభుత్వ ఉద్యోగం లభించి
Read Moreఢిల్లీకి బండి సంజయ్
దళిత, గిరిజనుల భూముల్లో రియల్ దందాలు ఆపండి సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ వారి నోటికాడి ముద్దను లాక్కోవద్దని విజ్ఞప్తి సాగు భూములు తీసుకోవాలన
Read Moreధాన్యం కొనుగోళ్లపై ఆగని ఆందోళనలు
ధాన్యం కొనుగోళ్లపై ఆగని ఆందోళనలు వడ్లు కొంటలేరని, కొన్నవి తీస్కపోతలేరని నిరసనలు జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ అన్నదాత ఆత్మహత్యాయత్నం వ
Read Moreచేపల వంటకాలతో.. హైదరాబాద్ లో ఫుడ్ ఫెస్టివల్
తెలంగాణ రాష్ట్ర పదో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని మత్స్యశాఖ నిర
Read Moreపైలెట్ ప్రాజెక్టన్నరు.. పరేషాన్ జేస్తున్రు..
ములుగులో మూలుగుతున్న ధరణి భూ సమస్యల పరిష్కారం కోసం గత ఏడాది స్పెషల్ ప్రోగ్రామ్ సీఎం నియోజకవర్గంలోని ములుగులో నిర్వహించిన అధికారులు వచ్చిన అ
Read Moreపోలీస్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీ... డీఐజీ, కమిషనర్ కుర్చీల్లో ఇన్ చార్జీలు
మూడు డీసీపీ స్థానాల్లోనూ అదే పరిస్థితి నిజామాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పోలీస్శాఖలో సున్నితమైన జిల్లాగా నిజామాబాద్కు పేరుంది. అయితే గత
Read Moreమున్సిపాలిటీల్లో సర్కారు రియల్ బిజినెస్
ల్యాండ్ పూలింగ్ పేరుతో సేకరణ 400 ఎకరాలు సేకరించాలని లక్ష్యం 20 శాతం భూ యజమానికి, మిగిలిన భూమి మున్సిపాలిటీకి భువనగిరిలో 32 ఎకరాల ప్రైవేట్
Read Moreకాంట్రాక్ట్ను ఉల్లంఘించింది రాష్ట్ర ప్రభుత్వమే : జీవన్ రెడ్డి
కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్, వెలుగు : పంచాయతీ సెక్రటరీల నియామకంలో కాంట్రాక్ట్ఉల్లఘించిన ప్రభుత్వం, వారిని చర్చలకు పి
Read Moreరెగ్యులర్ చేయాలంటే బెదిరిస్తరా.. ? : కోదండరామ్
రెగ్యులర్ చేయాలంటే బెదిరిస్తరా? జేపీఎస్ లది ఆత్మగౌరవ పోరాటం టీజేఎస్ చీఫ్ కోదండరామ్ రాజన్న సిరిసిల్ల, వెలుగు : జూనియర్ పంచాయతీ సెక్
Read Moreఉమ్మడి ఆస్తుల విభజనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
ఉమ్మడి ఆస్తుల విభజనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశం జులై చివరి వారానికి విచారణ వాయ
Read Moreధరణి పేరుతో ప్రభుత్వమే భూములు దోచుకుంటున్నది : కిషన్ రెడ్డి
ధరణి పేరుతో ప్రభుత్వమే భూములు దోచుకుంటున్నది బినామీలు, గులాబీ నేతలకు వేలాది ఎకరాలు కట్టబెడ్తున్నది: కిషన్ రెడ్డి ధరణి పోర్టల్లో 10 లక్షల దరఖాస్తులు
Read More












