
Telangana Govt
కొత్తగూడ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
భాగ్యనగరంలో మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కొత్తగూడ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. SRDP పథకంలో భాగంగా మూడు కిలోమీటర్
Read Moreఅర్హులకు త్వరలోనే పోడు పట్టాలు : మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, వెలుగు : త్వరలోనే అర్హులైన వారికి పోడు పట్టాలను అందిస్తామని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. అన్ని
Read Moreబిల్లులు రాక పుస్తెలమ్ముకొని అప్పులు కడ్తున్రు : వైఎస్ షర్మిల
కేంద్ర నిధులను మళ్లిస్తూ సర్పంచులను అరిగోస పెడుతున్న కేసీఆర్ సర్కారుపై వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. 'అమ్మ పెట్టదు, అడుక్
Read Moreరైతుల అకౌంట్లో రైతుబంధు పైసల్
యాసంగి రైతు బంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. యాసంగి సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న పదో విడత రైతుబంధు నగదును ప్రభు
Read Moreఫాంహౌస్ కేసుపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లే చాన్స్: మాజీ JD లక్ష్మీనారాయణ
ఫాంహౌస్ కేసును సీబీఐకి అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కు వెళ్లే అవకాశం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ తెలిపారు. ప్రభుత్వం డివిజన్ బెంచ్
Read Moreఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ ఏబీవీపీ ఆందోళన
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర
Read Moreతెలంగాణ ప్రభుత్వానికి రూ.900 కోట్ల జరిమానా
పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్ట్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 900 కోట్ల రూపాయల భారీ జరిమానా వేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోక
Read Moreసరూర్ నగర్ జూనియర్ కాలేజీకి సర్కార్ నిధుల కేటాయింపు
సరూర్ నగర్ జూనియర్ కాలేజీ విద్యార్థుల ఆందోళనకు ప్రభుత్వం, ఇంటర్ బోర్డు దిగొచ్చింది. కాలేజికి క్లాస్ రూమ్స్, కాంపౌండ్ వాల్, టాయిలెట్స్ కోసం నిధులు కేటా
Read Moreరాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా లు : చాడ వెంకట్ రెడ్డి
కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం సమగ్ర సర్వే చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జి
Read Moreసంక్షేమంలో తెలంగాణకు ఏ రాష్ట్రం సాటిరాదు:సీఎం కేసీఆర్
సంక్షేమంలో తెలంగాణకు ఏ రాష్ట్రం సాటిరాదు..పోటీ ఇవ్వలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో నడిగడ్డ ప్రజల బాధలను చూసి చలించిపోయానని చెప్పారు. నాడు వేద
Read Moreబాకీలు సర్కారువీ.. భారం ప్రజలపై
సదరన్కు 44వేల కోట్లు, నార్తర్న్కు రూ.20వేల కోట్లు 2014 నాటికి బకాయి 1200 కోట్లే రాష్ట్రంలో 30 % కరెంటు వాడుకుంటున్న ప్రభుత్వ సంస్థలు ఎనిమిద
Read Moreవరంగల్ స్మార్ట్ సిటీకి..ఎలక్ట్రిక్ బస్సులు ఇయ్యట్లే
వరంగల్, వెలుగు: వరంగల్ స్మార్ట్ సిటీ రోడ్లపై రయ్ రయ్మని తిరగాల్సిన ఎలక్ట్రిక్ బస్సులు రిటర్న్ వెళ్లిపోయాయి. గ్రేటర్
Read Moreసాకులు చెబుతూ అడ్మిషన్లు ఇస్తలేరు : ఓయూలో స్టూడెంట్ల నిరసన
సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చేరినోళ్లకు ‘నో హాస్టల్’ అంటూ రూల్స్ పలుచోట్ల డిగ్రీ విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పిస్తలేరు
Read More