Telangana Govt

ఇచ్చినట్టా.. ఇయ్యనట్టా!

హైదరాబాద్, వెలుగు:  కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకు.. బడ్జెట్‌‌‌‌లో పేర్కొన్న లెక్క

Read More

దళితబంధుకు పైసా పెంచలే

దళితబంధుకు పైసా పెంచలే రూ.17,700 కోట్లు ప్రతిపాదించిన సర్కారు హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధు పథక

Read More

కొత్త సెక్రటేరియట్‌లో అగ్ని ప్రమాదంపై హైకోర్టులో పిల్

కొత్తగా నిర్మించిన సెక్రటేరియెట్ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్

Read More

దేశ్ కీ నేత అంటూ డబ్బా కొట్టుకుంటున్నారు:కిషన్ రెడ్డి

సీఎం కేసీఆర్ అబద్దాల కోరు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు..కేసీఆర్ ప్రభుత్వం అబద్దాల మీదనే నడుస్తోందని మండిపడ్డారు

Read More

ప్రతి నియోజకవర్గంలో 2వేల ఇండ్లు..

సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ. 3లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి నియోజకవర్గంలో 2వేల కుటుంబాలకు 

Read More

రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్

రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్ ను ప్రభుత్వం నియమించింది. సీసీఎల్ఏ కమిషనర్ గానూ నవీన్ మిట్టల్ కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జీవ

Read More

కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

కేంద్రం లేఖ రాసినా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ డీపీఆర్​ ఎందుకియ్యలే? తప్పులు కేసీఆర్​ చేసి మోడీని, కేంద్రాన్ని తిడుతున్నడు అబద్ధాలతో మోసం చేస్తున్

Read More

బయ్యారం స్టీల్ ప్లాంట్ డీపీఆర్ పంపట్లే

స్టీల్ ప్లాంట్ ఎక్కడ పెట్టాలో రాష్ట్ర సర్కారు చెప్పట్లే  హైదరాబాద్, వెలుగు : బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ డీపీఆర్ విషయంలో మెకాన్ లిమిటెడ్ కు

Read More

427 మంది స్కూల్ అసిస్టెంట్లకే స్పౌజ్ బదిలీలు

12 జిల్లాల్లో ప్రమోషన్ పోస్టుల్లో అడ్జెస్ట్మెంట్ మల్టీజోన్, జోన్ ఇష్యూతో 188 అప్పీల్స్​ పెండింగ్ బ్లాక్ చేసిన13 జిల్లాల్లో ఎస్జీటీలకు చాన్స్ లే

Read More

కేంద్రం ఆదేశాలను తెలంగాణ పట్టించుకోవట్లే: తమిళి సై

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు చేశారు.  సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని అన్నా

Read More

దారి లేక బడికి వెళ్లలేకపోతున్న స్టూడెంట్లు

నర్సింహులపేట, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం బాసు తండా పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ కు దారి లేక స్టూడెంట్లు బడికి వెళ్

Read More

బడ్జెట్ పై ప్రభుత్వానికి హౌసింగ్ ఆఫీసర్ల ప్రతిపాదనలు

‘డబుల్ ఇండ్ల’కు రూ.8వేల కోట్లు, ‘సొంత జాగాలో ఇల్లు’కు 10 వేల కోట్లు అవసరం హైదరాబాద్, వెలుగు: ఇండ్లు లేనివారికి ఆవాసం

Read More

ఉద్యోగులకు 2.73 శాతం డీఏ

మంజూరు చేస్తూరాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు 8 విడతల్లో బకాయిల చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు ఒక డీఏన

Read More