Telangana News

Weather update: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు..  జనం ఉక్కిరిబిక్కిరి.. బయటకు వస్తే అంతే సంగతులు!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగ మండిపోతున్నాడు.  హీట్​ వేవ్​ పరిస్థితులతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.  ఉదయం 10 దాటితే బయట అడుగు పెట

Read More

ఎన్నికల హామీలను కాంగ్రెస్ విస్మరించింది: ఎమ్మెల్యే పోచారం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం

Read More

కోతలకు వచ్చిన రైతు బంధు ఇవ్వలేదు:హరీష్రావు

కామారెడ్డి: పంటలు కోతలకు వచ్చే సమయం వచ్చినా రైతు బంధు ఇవ్వలేదు..పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని 4 ఎకాలకు వరకు రైతుబంధు ఇచ్చారని మాజీ మంత్రి హరీష్రావు అన

Read More

నా ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారు: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పంజాగుట్ట పోలీసులకు సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్  

Read More

కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేసిన పోలీసులు

జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేశారు పోలీసులు. 2024 మార్చి 31 ఆదివారం జనగామ

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. రాధా కిషన్ రావుపై సంధ్యా శ్రీధర్ రావు కంప్లైంట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ కంటిన్యూ అవుతోంది. భుజంగరావు, తిరుపతన్నను మూడోరోజు కస్టడీలో విచారిస్తున్నారు. ఇదే కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి స

Read More

జనగామ, సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన కేసీఆర్

జనగామ , సూర్యాపేట జిల్లాలో  ఎండిపోయిన పంటలను పరిశీలించారు మాజీ సీఎం కేసీఆర్  . ఇవాళ ఉదయం ఎర్రవెళ్లి ఫామ్ హౌజ్ నుంచి బయల్దేరిన కేసీఆర్ మ

Read More

సత్తుపల్లిలో ఉద్రిక్తత.. పోలీసులను చితకబాదిన గిరిజనులు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామపంచాయతీ పరిధిలోని చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల

Read More

యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 3 గంటలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి  దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. తెల్లవారుజా

Read More

కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, కావ్య

బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇవాళ మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని &n

Read More

బీఆర్ఎస్ గత ఎన్నికల్లో డబ్బు రవాణాకు పోలీసులను వాడుకుంది

ఫోన్ ట్యాపింగ్ కేసులో 3వ రోజు విచారణ కొనసాగుతుంది. కస్టడీలో ఉన్న అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావును విచారిస్తున్నారు పోలీసులు. ప్రణీత్ రావు, రాధా

Read More

అందరూ ఓటేసేలా చైతన్య పరచాలి : కలెక్టర్ దాసరి హరిచందన  

    కలెక్టర్ దాసరి హరిచందన   నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లావ్యాప్తంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు విస్తృతం చేయాలని జిల్లా ఎన

Read More

యాదాద్రిలో 323 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

యాదాద్రి, వెలుగు : జిల్లావ్యాపంగా 323 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎంఏ కృష్ణన్ తెలిపారు. శనివార

Read More