Telangana News
ముక్తార్ అన్సారీ దేశద్రోహి: రాజాసింగ్
హైదరాబాద్, వెలుగు : ఇటీవల మరణించిన ఉత్తరప్రదేశ్ రాజకీయ నేత, గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ దేశద్రోహి అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించార
Read Moreఎన్నికల కోసం కేసీఆర్ మొసలి కన్నీరు : శ్రీధర్బాబు
రైతుల ప్రస్తుత సమస్యలకు ఆయనే కారణం పెద్దపల్లి, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు కేసీఆరే కారణమని, అలాంట
Read Moreకేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడ్తున్నడు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ అడ్రస్ పోతున్నదన్న భయంలో ఏదేదో అంటున్నడు కేసీఆర్పై మంత్రి ఉత్తమ్ ఫైర్ కేసీఆర్వి పచ్చి అబద్ధాలు బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబం తప్
Read Moreదేవుడి పేరుతో ..పాస్ బుక్కులు జారీ చేస్తం
వేములవాడ, వెలుగు : గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖలో అవినీతి అక్రమాలు జరిగాయని, దేవుడి భూములు కబ్జాకు గురయ్యాయని దేవాదాయ శాఖ మంత్రి కొండా స
Read Moreఇల్లు అమ్మనివ్వడంలేదని తండ్రి గొంతు కోసిండు
వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లాలో ఇల్లు అమ్మనివ్వడం లేదని తండ్రి గొంతు కోశాడో కొడుకు. కోటిపల్లి ఎస్ఐ స్రవంతి కథనం ప్రకారం..మండలంలోని బీరోలు గ్ర
Read Moreఅసత్యాలతో నమోదు చేసిన కేసులను కొట్టేయండి : ఎంపీ బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు : అసత్య ఆరోపణలతో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్, మరో అయిదుగ
Read Moreరైల్వే లైన్ సర్వేను అడ్డుకున్న రైతులు
ఎల్కతుర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామ శివారులో సోమవారం చేపట్టిన రైల్వే లైన్&
Read Moreకడియం వల్లే బీఆర్ఎస్ను వీడిన రాజయ్య, ఆరూరి : రసమయి బాలకిషన్
హైదరాబాద్, వెలుగు : కడియం శ్రీహరి వైఖరి వల్లే వరంగల్ జిల్లాలో తాడికొండ రాజయ్య, ఆరూరి రమేశ్ బీఆర్ఎస్ను వీడారని మాజీ ఎమ్మె
Read Moreపొలాలు ఎండుతుంటే చోద్యం చూస్తున్నరు : నిరంజన్రెడ్డి
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రమంతటా పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత స
Read Moreఇవాళ ఉత్తరాఖండ్లో ప్రధాని మోదీ ప్రచారం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఉధంసింగ్ న
Read Moreమామా అల్లుళ్ల మధ్య గొడవ.. గన్తో బెదిరించిన మామ
కింద పడడంతో చూసి బెదిరిపోయిన స్థానికులు ములుగు పెట్రోల్బంకు వద్ద ఘటన లైటర్ గన్ అని
Read Moreజైలులో ఢిల్లీ సీఎం దినచర్య ఇదే..
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్కు కోర్టు జ్యుడీషియల్
Read Moreగడ్డి అన్నారం కార్పొరేటర్ వేధింపులతో .. ఈవెంట్ ఆర్గనైజర్ సూసైడ్
ఎల్బీనగర్, వెలుగు : ఓ కార్పొరేటర్ తో పాటు ఓ మహిళ పెట్టే వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగోల్ పోలీసులు తెలిపిన ప్రకారం.
Read More












