వేములవాడ, వెలుగు : గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖలో అవినీతి అక్రమాలు జరిగాయని, దేవుడి భూములు కబ్జాకు గురయ్యాయని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. దేవాదాయ భూములపై త్వరలో ఎంక్వెరీ చేసి, వాటిని కాపాడేందుకు దేవుడి పేరుతో పాస్బుక్కులు జారీ చేస్తామని వెల్లడించారు. సోమవారం ఆమె వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కబ్జాకు గురైన దేవాలయ భూములపై పూర్తిస్థాయి ఎంక్వైరీ చేసి వివరాలు బయటకు తీస్తామన్నారు. ఆలయాల అభివృద్ధికి దేశ, విదేశాల నుంచి విరాళాలు సేకరించేందుకు ప్రత్యేక వెబ్సైట్ రూపొందిస్తామని చెప్పారు. బాసర, వేములవాడ ఆలయాల్లో పలు ఫిర్యాదులపై విచారణకు ఆదేశించామన్నారు. తన మనవడి పుట్టెంట్రుకలు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. వారి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేశ్, పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, లీడర్లు రాకేశ్, పుల్కం రాజు, కొమురయ్య, రమేశ్, అజయ్, శ్రీనివాస్, సత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
దేవుడి పేరుతో ..పాస్ బుక్కులు జారీ చేస్తం
- కరీంనగర్
- April 2, 2024
మరిన్ని వార్తలు
-
బీజేపీకి దమ్ముంటే కాళేశ్వరం అవినీతిపై విచారణ చెయ్యాలె : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
-
ఉద్యోగ కల్పన కాంగ్రెస్తోనే సాధ్యం : మక్కన్సింగ్ రాజ్ఠాకూర్
-
ఎన్నికల తర్వాత గ్యారంటీలన్నింటినీ అమలుచేస్తాం : శ్రీధర్బాబు
-
కేసీఆర్ రోడ్షోను సక్సెస్ చేయాలి
లేటెస్ట్
- ప్రజలు దృష్టి డైవర్ట్ చేయడానికే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులు : జగదీష్ రెడ్డి
- Health Alert: ఇవి తింటే సంపూర్ణ ఆరోగ్యం..ఐసీఎంఆర్ చెబుతోంది
- పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపిన ఐకాన్ స్టార్.. ట్వీట్ వైరల్
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- చంద్రబాబు డబ్బులు ఇస్తే తీసుకోండి... ఓటు మాత్రం నాకే వేయండి.. సీఎం జగన్
- SRH vs LSG: బదోనీ బౌండరీ.. తట్టుకోలేక అరిచేసిన కావ్య మారన్
- కొత్త స్ట్రాటజీ : ఓలా, ఉబెర్ తరహా వ్యాపారంలోకి Paytm
- శివకాశిలో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
- అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి.. ఆరోజు ఏమేమి జరిగాయో తెలుసా
- బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు : రాహుల్ గాంధీ
Most Read News
- తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- 24 గంటలుగా కరెంట్ లేదు: చందానగర్ సబ్స్టేషన్ ముందు స్థానికుల ఆందోళన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- మధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య
- SRH vs LSG: కట్టడిచేసిన సన్రైజర్స్ బౌలర్లు.. ఇక బ్యాటర్లపైనే భారం
- OMG : మీరు ఎక్కువగా కార్లలో తిరుగుతున్నారా..క్యాన్సర్ రావొచ్చంట..!
- రూ.20 వేలకు మించి క్యాష్ లోన్ ఇవ్వొద్దు