Telangana News
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, పెళ్లింట విషాదం
సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పెళ్లింట పెను విషాదం నింపింది. ఆందోల్ మండలం మాన్సాన్ పల్లిలో పెళ్లి బృందం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘట
Read Moreకాళేశ్వరం కట్టినోళ్లే.. కేసీఆర్ పార్టీకి ఫండ్ ఇచ్చారు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్లందరి ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. కే
Read Moreదారుణం : తాళ్లతో కట్టేసి.. వేడి నీళ్లు పోసి భర్తను చంపిన భార్య
కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ భార్య, భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ ఆదర్శనగర్ లో హేమంత్ అనే వ్యక్తి తన భ్యార్యత
Read Moreరాక్షసులు కూడా ఇలా చేయరు : ఫ్యామిలీ ముందే.. ఇంట్లోనే.. వీడియో తీస్తూ.. చెల్లి గొంతుకోసిన అన్నయ్య
రాక్షసులను చూసి మనుషులు భయపడిన కాలం నుంచి.. మనుషులను చూసి రాక్షసులు భయపడే రోజులు వచ్చేశాయ్.. ఏం చేస్తున్నామో.. ఎలాంటి పని చేస్తున్నామో సోయి లేకుండా..
Read Moreకాంగ్రెస్ లో ఈ స్థానాలు..నెక్స్ట్ మీటింగ్ లోనే ఫైనల్.. హాట్ సీట్ గా ఖమ్మం
న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణలోని నాలుగు లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, నిజామాబాద్ &ndash
Read Moreపంట నష్టం పై జూపల్లి వర్సెస్ హరీష్ రావు
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని చింత బాయి తండాలో ఈ నెల 24న ఎండిపోయిన వరి పొలా లను పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్రావు.. కాంగ్రెస్లక్ష్యంగా విమ
Read Moreఅప్పటి కేసీఆర్ మంత్రులపైనా ఫోన్ ట్యాపింగ్ నిఘా
హైదరాబాద్, వెలుగు : సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తున్నది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలే లక్ష్యంగా గత బీఆ
Read Moreఫోన్ ట్యాపింగ్ పై లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్,
Read Moreముందే అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ.. బీఆర్ఎస్ నుంచి యాదవ అభ్యర్థి..!
లోక్సభ ఎన్నికల్లో భాగంగా అన్ని పార్టీలు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్పైనే ఫోకస్ పెట్టాయి. నాలుగు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుక
Read Moreఎన్టీపీసీలో సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ
హాజరైన చిన్నజీయర్స్వామి జ్యోతినగర్,వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండం బల్దియా పరిధిలోని ఎన్టీపీసీ భీమునిపట్నం చిలుక
Read Moreబైక్ దొంగల ముఠా అరెస్ట్..నాలుగు బైక్లు స్వాధీనం
కరీంనగర్ క్రైం, వెలుగు : ముఠాగా ఏర్పడి బైక్దొంగతనాలు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన బొజ్జ మనోజ్ కుమార్ కరీ
Read Moreట్యాక్స్ కట్టడం లేదని ప్రైవేటు స్కూల్ గేట్కు తాళం
ఆర్మూర్, వెలుగు: రూ.5.50 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం లేదని ఆర్మూర్ మున్సిపల్ రెవెన్యూ టీం బుధవారం ఓ ప్రైవేటు స్కూల్ బిల్డింగ్ గేటుకు త
Read Moreబిచ్కుందలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత
కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి జిల్లాలోఎండల తీవ్రతపెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా బిచ్కుందలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత
Read More












