Telangana News

కొండగట్టు హుండీ ఆదాయం రూ. కోటి 11 లక్షలు

కొండగట్టు, వెలుగు : కొండగట్టు అంజన్న ఆలయంలో బుధవారం 12 హుండీలను లెక్కించారు. 48 రోజులకు గానూ రూ.1,11,07329 నగదు, 74 గ్రాముల బంగారం, 5.5 కిలోల వెండి, 4

Read More

చదువు పక్కన పెట్టి.. చేతిలో మైక్​ పట్టుకొని

చదువు పక్కన పెట్టి పాతసామాను కొంటామంటూ కరీంనగర్‌‌‌‌లో ఓ బాలుడు బుధవారం ఆటోలో మైక్‌‌ పట్టుకొని తిరుగుతున్నాడు. పొట్టకూటి

Read More

మహబూబాబాద్​ పట్టణంలో .. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు: మహబూబాబాద్​ పట్టణంలోని పలు ఆస్పత్రులను డీహెంహెచ్​వో కళావతి బాయి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మైత్రి, లక్ష్మి,  

Read More

వరకట్న వేధింపుల కేసులో పదేండ్ల జైలు

నారాయణపేట, వెలుగు : కట్నం కోసం వేధింపులకు గురి చేసిన వ్యక్తికి పదేండ్ల జైలుశిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి తీర్పు చెప్పినట్లు లైజ

Read More

ఇయ్యాల కొనుగోలు సెంటర్లు ప్రారంభం : జె. శ్రీనివాస్ 

నల్గొండ అర్బన్​, వెలుగు: ఈ నెల 28న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్‌‌‌‌ కలెక్టర్ జె

Read More

స్ట్రాంగ్ రూంను పరిశీలించిన కలెక్టర్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : మహబూబ్ నగర్  ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఏప్రిల్​ 2న జిల్లా కేంద్రంలోని బాయ్స్  కాలేజీలో జరుగనుండగా, కౌంటి

Read More

ఎన్నికలకు ప్రజలు, మీడియా సహకరించాలి : రాహుల్ హెగ్డే 

సూర్యాపేట, వెలుగు: పార్లమెంట్‌‌‌‌ ఎన్నికలకు  ప్రజలు, మీడియా సహకరించాలని  ఎస్పీ రాహుల్  హెగ్డే కోరారు. బుధవారం  

Read More

పాపం సిట్టింగ్ ఎంపీ.. టికెట్ కోసం ఆత్మహత్యాయత్నం.. గుండెపోటుతో చనిపోయారు

ఆయన సిట్టింగ్ ఎంపీ.. పేరు గణేష్ మూర్తి.. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో డీఎంకే పార్టీ నుంచి పోట

Read More

జగద్గిరిగుట్టలో రెండు కిలోల గంజాయి సీజ్..

హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. రూ.50 వేల విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు ఎస్ఓటీ సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే జగద్గిరిగుట్టలో గంజాయి స్మగ్లర

Read More

ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలక బాధ్యత : కలెక్టర్​ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు : ఎన్నికల నిర్వహణలో సెక్టార్  అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్  క్రాంతి  పేర్కొన్నారు. కలెక్టరేట్లో బుధవారం జహీర

Read More

ఫోన్  ట్యాపింగ్ పై దర్యాప్తు చేయాలని ఎస్పీకి వినతి

పాలమూరు, వెలుగు : గత అసెంబ్లీ ఎన్నికల కంటే కొన్ని నెలల ముందు నుంచి మాజీ మంత్రి ఆదేశాలతో జిల్లా కేంద్రంలోని కొంత మంది ఫోన్లు ట్యాపింగ్  అయ్యాయని,

Read More

తపాస్ పల్లి నీళ్లిచ్చి రైతులను ఆదుకోవాలి : చిట్టి దేవేందర్ రెడ్డి

    డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కొండపాక, వెలుగు : తపస్ పల్లి డీ 4 కాల్వల  ద్వారా కొండపాక మండలంలోని పలు గ్రామాల

Read More

సరిహద్దు చెక్ పోస్టుల్లో నిఘా పెంచాలి : స్కాడ్ ఆఫీసర్​ రమణ

జూలూరుపాడు, వెలుగు : మండల పరిధిలో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టులో నిఘా పెంచాలని వైరా నియోజకవర్గ ఎన్నికల  ఫ్లయింగ్ స్కాడ్ ఆఫీసర్​ రమణ అధికారు

Read More