Telangana News
కమల్నాథ్ కథ ముగిసిట్లేనా?.. పైబడిన వయసు.. మళ్లీ దెబ్బకొట్టిన ఓటమి
భోపాల్: 77 ఏండ్ల వయసు.. బహుశా ఇవే చివరి ఎన్నికలు కావచ్చు.. ఎలాగైనా గెలవాలని.. మరోసారి ముఖ్యమంత్రి కావాలని గట్టిగా ప్రయత్నించారు. కానీ అనుకున్నవేవీ జరగ
Read Moreమోదీ చరిష్మా మళ్లీ రుజువైంది : మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే
ముంబై: ప్రధాని మోదీ దేశంలోని ప్రతి వ్యక్తి మనసులో ఉన్నారని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే పేర్కొన్నారు. చత్తీస్గఢ్, రాజ
Read Moreభువనగిరిలో 40 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ విన్
హైదరాబాద్, వెలుగు : భువనగిరి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్పార్టీ 40 ఏండ్ల తర్వాత పాగా వేసింది. భువనగిరి నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. ఇక్కడి
Read Moreఏపీ వైపు దూసుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్.. డిసెంబర్ 4,5 భారీ నుంచి అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ డిసెంబర్ 5న ఏపీలో తీరం దాటనుంది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండం నుంచి పెను తుఫాన్ గా మరిందని వాతావరణ శాఖ తెలిపింది.
Read Moreచౌహాన్కు లక్ష మెజార్టీ.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఘన విజయం
కేంద్రమంత్రుల్లో ఇద్దరు గెలుపు, ఒకరికి ఓటమి రాష్ట్ర మంత్రుల్లో కొందరు పరాజయం ఇండోర్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుద్నీ నియోజకవర్గ
Read Moreమిజోరంలో డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. అధికారపార్టీ ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం, కాంగ్రెస్మధ్య
Read More56 ఏండ్ల తర్వాత నర్సంపేటలో కాంగ్రెస్ గెలుపు
నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా నర్సంపేటలో 56 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ గెలవడంతో ఆ పార్టీ శ్రేణుల్
Read Moreమా పథకాలే మళ్లీ గెలిపించాయి : సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధించింది. లాడ్లీ స్కీమ్ ప్రజల
Read Moreఅంచనాలు తప్పిన ఎగ్జిట్ పోల్స్
రాయ్పూర్: చత్తీస్గఢ్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో బీజేపీ, చత్తీస్గఢ్, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని
Read Moreతెలంగాణాలో నలుగురు ఎమ్మెల్సీల గెలుపు
అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు విన్ అయ్యారు. మహబూబ్ నగర్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగ
Read Moreమామ మ్యాజిక్!.. మధ్యప్రదేశ్లో బీజేపీ ఘన విజయం
163 అసెంబ్లీ స్థానాల్లో వికసించిన కమలం 66 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి పెరిగిన 50 సీట్లు భోపాల్: మధ్యప్రదే
Read Moreపోచారం నయా రికార్డు
రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్గా ఉండి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నాయకుడిగా పోచారం శ్రీనివాస్రెడ్డి చరిత్రలో నిలిచారు. 2014లో స్పీకర్గా పని చేసిన మధుస
Read Moreదక్షిణంలో కాంగ్రెస్ ధూంధాం.. 3 ఉమ్మడి జిల్లాల్లోనే 32 సీట్లలో గెలుపు
ఖమ్మం, వెలుగు : తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో దక్షిణ తెలంగాణ జిల్లాలు కీలకంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం వచ్చిన సీట్లలో సగం స
Read More












