telangana updates
రెండు ఊర్ల మధ్య పోడు లొల్లి
సీఐ సహా నలుగురు కానిస్టేబుల్స్కు గాయాలు పోలీసుల లాఠీచార్జి గాయపడిన గిరిజన మహిళ 19 మంది అరెస్ట్, రిమాండ్ సత్తుపల్లి, వెలుగు : ఖమ్మ
Read Moreకడియం శ్రీహరిని పార్టీలో చేర్చుకోవద్దంటూ.. యువకుడి ఆత్మహత్యాయత్నం
ధర్మసాగర్, వెలుగు : కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయ
Read Moreఐకేరెడ్డి చేరికకు అడ్డంకులు
కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వని హైకమాండ్ అల్లోల చేరికను వ్యతిరేక
Read Moreపెద్దాపూర్లో మల్లన్న బోనాలు
50 వేల మందితో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు శివసత్తుల పూనకాలు, ఒగ్గు కళాకారుల డప్పు చప్పుళ్లతో సందడి మెట
Read Moreహింసిస్తున్న కొడుకును చంపించిన తల్లి
మందు తాగి జల్సాలు తిడుతూ..కొడుతుండడడంతో హత్యకు ప్లాన్ తాగించి మెడకు టవల్బిగించి మర్డర్ ప్రధాన నిందితురాలితో పాటు సహకరించిన వారి అరెస్ట్
Read Moreబొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రికార్డు
70.02 మిలియన్ టన్నుల ప్రొడక్షన్తో చరిత్ర గత మూడు నెలల్లోనే 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి రూ. 37వేల కోట్ల టర్నోవర్సాధించిన సంస్థ
Read Moreకోడ్ పక్కాగా అమలు చేస్తం: సీఎస్ శాంతి కుమారి
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్ను సమర్థవంతంగా అమలు చేసేందుకు వివిధ శాఖలు సమన్వయం
Read Moreస్కిల్ డెవలప్ మెంట్ కోసం రూ.2వేల కోట్ల పెట్టుబడులు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐతో కలిసి ముందుకు నడుస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం హైదరాబాద్ లో సీఐఐ తెలం
Read Moreమేడారం జాతర: కన్నేపల్లి సారాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 21న ప్రారంభమైన మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరగనున్న ఈ జ
Read Moreకుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనిల్ యాదవ్..
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం ఉ
Read Moreమోదీని ఎవరూ ఆపలేరు.. మూడోసారి ఆయనే ప్రధాని: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో రెండో రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం నారాయణ పేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొనసాగుతున్న ఈ యాత్రలో కేంద్ర
Read Moreకరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం
కరీంనగర్/కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిరుపేదల కష్టార్జిత
Read Moreఫిబ్రవరి 22 నుంచి సీపీఎం స్టేట్ ప్లీనరీ
హైదరాబాద్, వెలుగు: ఈనెల 22, 23 తేదీల్లో సీపీఎం స్టేట్ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సమావేశ
Read More












