telangana updates

కోతుల కోసం కరెంట్​ పెడ్తే.. రైతుల ప్రాణాలు పోయినయ్

రామాయంపేట/వెల్గటూరు/కూసుమంచి, వెలుగు: కోతులు, అడవి జంతువుల కోసం కరెంట్ పెట్టగా, ప్రమాదవశాత్తు వాటిని తాకిన రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లాలో

Read More

కాకా క్రికెట్ టోర్నీ: నస్పూర్, లక్సెట్టిపేట టీమ్స్ విక్టరీ

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​సింగరేణి ఠాగూర్ స్టేడియంలో కాకా వెంకటస్వామి స్మారక మంచిర్యాల నియోజకవర్గ క్రికెట్​పోటీలు కొనసాగుతున

Read More

నిఘా నీడలో మేడారం!.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ

మేడారం (జయశంకర్‌‌ భూపాలపల్లి), వెలుగు: మేడారం పోలీసుల నిఘాలోకి వెళ్లింది. జాతర కోర్‌‌ ఏరియాలో పోలీసులు 432 సీసీ కెమెరాలను అమర్చారు

Read More

మేడారం జాతర: ఇక్కడ బెల్లమే బంగారం

మహాముత్తారం, వెలుగు : మేడారం జాతరకు, బెల్లానికి వీడదీయరాని --సంబంధం ఉంది. తల్లులకు సమర్పించే బెల్లాన్ని బంగారమని పిలుస్తారు. దీన్నే నైవేద్యంగా సమర్పిస

Read More

మేడారం ఆలయ అభివృద్ధికి వంద ఎకరాల భూసేకరణ: మంత్రి సీతక్క

ఇప్పటికే 50 ఎకరాలు సేకరించినం  ఆలయ శాశ్వత అభివృద్ధికి ప్రత్యేక కమిటీ తల్లుల వాస్తవ చరిత్ర  తెలిసేలా శిలాశాసనాల ఏర్పాటు:  మేడారంల

Read More

అతిపెద్ద టాస్క్..ట్రాఫిక్

మేడారం (జయశంకర్‌‌ భూపాలపల్లి), వెలుగు: మేడారం మహాజాతరలో ట్రాఫిక్‌‌ జాం ప్రధాన సమస్య. ప్రతిసారీ రోడ్లపై గంటల కొద్దీ వెహికిల్స్&zwnj

Read More

సమ్మక్కా..వత్తున్నం!

‘సమ్మక్క.. సారక్క..’  రాష్ట్రంలో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట..  అందరిదీ మేడారం బాటే..! ఎప్పుడెప్పుడా అన్న రోజు రానే వచ్చింది

Read More

బస్సు యాత్రపై క్లస్టర్ సమావేశం

సంగారెడ్డి టౌన్ , వెలుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సూచించారు

Read More

హుస్నాబాద్​ డివిజన్​లో బంద్​ పాక్షికం

హుస్నాబాద్, వెలుగు : సంయుక్త కిసాన్​మోర్చా, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన పిలుపుతో గ్రామీణ భారత్​ బంద్​ ప్రభావం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ డివిజన్

Read More

కలెక్టరేట్ ​వద్ద టీఎన్జీవోల ధర్నా

మెదక్, వెలుగు: అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్

Read More

కలెక్టర్​ను కలిసిన ఛాంబర్​ఆఫ్​ కామర్స్​ ప్రతినిధులు

కామారెడ్డి, వెలుగు: ఛాంబర్​ఆఫ్​ కామర్స్ ​ప్రతినిధులు గురువారం కలెక్టర్ ​జితేశ్ ​వీ పాటిల్​ను కలిశారు. వ్యాపారాలకు సంబంధించిన పలు సమస్యలను కలెక్టర

Read More

ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చర్యలు : భవేశ్‌‌ మిశ్రా

కాటారం, వెలుగు : ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై చర్యలు తప్పవని భూపాలపల్లి కలెక్టర్‌‌ భవేశ్‌‌ మిశ్రా హెచ్చరించారు. భూపాలపల్లి జ

Read More

ములుగు మెడికల్‌‌ కాలేజీలో త్వరలోనే క్లాస్‌‌లు : డీహెచ్‌‌ రవీందర్‌‌నాయక్‌‌

ములుగు, వెలుగు : ములుగు మెడికల్‌‌ కాలేజీలో త్వరలోనే తరగతులను ప్రారంభిస్తామని డీహెచ్‌‌ రవీందర్‌‌నాయక్‌‌ చెప్పార

Read More