Telangana
మేడిగడ్డ రిపేర్లు చేయాలంటే..మళ్లీ అగ్రిమెంట్ చేస్కోవాల్సిందే : ఎల్అండ్టీ
మేడిగడ్డపై సర్కారుకు ఎల్ అండ్ టీ లేఖ పునరుద్ధరణ ఖర్చు ప్రభుత్వమే భరించాలె చేసిన పనులను అన్నారం గేట్లు ఎత్తి దెబ్బతీశారన్న కంపెనీ
Read Moreగుడ్ న్యూస్: మెడికల్ కాలేజీల్లో త్వరలో..వెయ్యి పోస్టుల భర్తీ
ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీకి నిర్ణయం నెల రోజుల్లోనే ప్రక్రియ పూర్తయ్యేలా కసరత్తు హైదరాబాద్, వెలుగు
Read Moreధరణి కమిటీతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ
మధ్యంతర రిపోర్ట్ వివరాలపై రేవంత్కు వివరించనున్న కమిటీ హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి శనివారం రివ్యూ చేయనున్నార
Read Moreమేడారం జాతర.. బంగారు తల్లులకు చీరె సారె..పోటెత్తిన భక్తులు
సమ్మక్క, సారలమ్మకు మొక్కులు ముట్టజెప్పేందుకు పోటెత్తిన భక్తులు మూడు రోజుల్లోనే కోటి మందికిపైగా రాక శుక్రవారం ఒక్కరోజే 50 లక్షల మంది దర్శనం ని
Read Moreబీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి పొత్తులు : సీఎం రేవంత్రెడ్డి
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏడు, బీజేపీ పది సీట్లలో పోటీ చేస్తయ్: సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్పై కేంద్రం ఒక్క కేసైనా ఎందుకు
Read Moreకారు యాక్సిడెంట్లో .. ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం
ఓఆర్ఆర్పై అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టిన కారు తలకు బలమైన గాయాలతో స్పాట్లోనే కన్నుమూత డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడ్తో ప్రమాదం.. సీటు బెల
Read Moreకవితకు నోటీసుల వ్యవహారం.. టీవీ సీరియల్ లాగా సాగుతోంది : జగ్గారెడ్డి
బీఆర్ఎస్త్ ఎమ్మెల్సీ కవితకు నోటీసుల వ్యవహారం సురభి నాటకం, టీవీ సీరియల్ లా సాగుతుందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. పార్లమెంట్ ఎన్నిక
Read Moreమల్లు రవి సంచలన నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. వారం రోజుల &nbs
Read Moreలాస్య నందిత భౌతికకాయానికి సీఎం రేవంత్రెడ్డి నివాళి
ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పిం
Read Moreలిక్కర్ స్కాంలో కీలక మలుపు ... నిందితురాలిగా కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేరుస్తూ సీబీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు ఇచ్చిన 4
Read Moreమోదీ, అమిత్ షా మేడారం రావాలి.. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి
దక్షణ కుంభమేళా, మేడారం జాతరను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించడం సాధ్యం కాదని కేం
Read Moreమేడారం జాతర సాక్షిగా.. ఫిబ్రవరి 27 నుంచి ఫ్రీ కరెంట్..రూ. 500కే గ్యాస్
ఆరు గ్యారెంటీల అమలు పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 27న రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేస్తామని చెప్పారు.
Read More













