Telangana
మత్తు కోసం టాబ్లెట్లు.. ఇంజక్షన్లు
ఇద్దరు యువకులు, ఫార్మసీ యజమాని అరెస్ట్.. డ్రగ్స్ సీజ్ నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండలో యువత కొత్త తర
Read Moreతెలంగాణ బుర్రవీణకు..దక్కిన గౌరవం
బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప. ఇతని వయస్సు 70 ఏళ్లు. ఈయన తెలంగాణలోని నారాయణపేట జిల్లా దామరగిద్దె గ్రామానికి చెందిన వ్యక్తి. మాల దాసరి/దండ దాస
Read Moreమేడారం జనసంద్రం.. మొక్కులు చెల్లించేందుకు బారులుదీరిన భక్తులు
తాడ్వాయి, వెలుగు : మేడారం మహాజాతరకు మరో 20 రోజులే ఉండడంతో ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. శుక్రవారం పెద్ద స
Read Moreఅవిశ్వాసాలతో ..బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి
పెద్దపల్లి జిల్లాలో మున్సిపాలిటీలకు అవిశ్వాస గండం నేడు సుల్తానాబాద్&
Read Moreకాంగ్రెస్ లోకి విద్యా స్రవంతి .. దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిక
హైదరాబాద్, వెలుగు: డా. విద్యా స్రవంతి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం గాంధీ భవన్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్
Read Moreఫిబ్రవరి 19న మేయర్ కావ్యపై అవిశ్వాస తీర్మానం
జవహర్నగర్ వెలుగు : జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై ఈ నెల19న అవిశ్వాస తీర్మానం ఉంటుందని మేడ్చల్ కలెక్టర్ ప్రకటించారు. మేయర్ మేకల కావ్య
Read Moreబైక్ ప్రమాదాల్లో నలుగురు మృతి
కొల్చారం/ హసన్ పర్తి , వెలుగు: రెండు చోట్ల శుక్రవారం జరిగిన వేర్వేరు బైక్ ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. మెదక్ జిల్లాలో బైక
Read Moreకేరళకు తెలంగాణ బాయిల్డ్ రైస్
2లక్షల టన్నులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కేరళ సివిల్ సప్లయ్స్ మంత్రితో ఉత్తమ్ భేటీ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నుంచి బాయిల
Read Moreచిత్తడి నేలలను రక్షించుకుందాం : మంత్రి కొండా సురేఖ
గండిపేట,వెలుగు : ప్రజలు తమ పరిసరాల శుభ్రతతో పాటు పర్యావరణాన్ని సైతం రక్షించు కోవాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచి
Read Moreప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు : నోడల్ ఆఫీసర్ దివ్య
పంజాగుట్ట, వెలుగు: ప్రజాభవన్ లో జరిగే ప్రజావాణికి ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి.. వాటి స్టాటస్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఆయా శాఖల వద్ద ఉండాల
Read Moreకాంగ్రెస్ ఎంపీ సీట్లకు 141 అప్లికేషన్లు
మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి బండ్ల గణేశ్ దరఖాస్తు ఖమ్మం, సికింద్రాబాద్ స్థానాలకు మాజీ డీహెచ్ గడల శ్రీనివాస్ అప్లై హైదరాబాద్, వెలుగు
Read Moreకేంద్ర బడ్జెట్ అబద్ధాల పుట్ట : ఆకునూరి మురళి
ముషీరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్ అబద్ధాల పుట్ట అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. కార్పొరేట్లకు రూ.25 లక్షల కోట్ల రుణాలు మాఫీచేసి పేద
Read More













