Telangana
కేసీఆర్ హయాంలోనే ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పగించారు: మంత్రి కోమటిరెడ్డి
మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని అన్నారు. నల్లగొండ జిల్లాకు కేసీ
Read Moreమేడారం జాతరకు రూ. 100 కోట్లు కేటాయించాం : మంత్రి సీతక్క
మేడారం జాతరకు రూ. 100 కోట్లు కేటాయించామని మంత్రి సీతక్క అన్నారు. కోటి మంది భక్తులోచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసకున్నామని చెప్పారు. వనద
Read Moreప్రాజెక్టులు అప్పగించేది లేదని ప్రభుత్వం రంకెలేస్తోంది : హరీష్ రావు
కృష్ణా ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. సీఎం రేవంత్ నీచమైన పద్దతిలో కేసీఆర్ పై వ్యక్త
Read Moreశ్రీదేవి డెత్ కేసు : యూట్యూబర్ పై సీబీఐ కేసు
ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు ఆకతాయిలు. బతికున్న వారి దగ్గర నుంచి చనిపోయిన వారి వరకు అందరిని తమ స్వార్థానికి వాడ
Read Moreబీఆర్ఎస్ మీటింగ్ లో ఉద్రిక్తత.. కార్యకర్తలకు గుర్తింపు లేదంటూ ఆవేదన
కరీంగనర్ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ జిల్లా రేకుర్తిలో జరుగుతున్న బీఆర్ఎస్ కరీంనగర్ నియోజకవర్గ సమావేశంలో కామారపు శ్యామ్ ఆన
Read Moreసుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ వాయిదా
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఫిబ్రవరి 5వ తేదీ సోమవారం విచారణ చేపట్టిన దేశ అత్యున్నత ధర్మాసనానికి
Read MoreTS కాదు TG.. నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలా.. ప్రచారంలో నిజమెంత..?
తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్పులు చేసింది. తెలంగాణ స్టేట్ కాదు.. తెలంగాణ గవర్నమెంట్ గా మారుస్తూ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీలో డిసైడ్ అయ్
Read Moreలింగంపేట పీహెచ్సీలో నీటి కొరత
ఇబ్బందులు పడుతున్న రోగులు, సిబ్బంది లింగంపేట,వెలుగు : లింగంపేట పీహెచ్సీలో పదిహేను రోజులుగా నీటి కొరత ఏర్పడింది. దీంతో
Read Moreస్టేట్ లెవల్ అథ్లెటిక్స్లో రాణించాలి : కుంభం అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి, వెలుగు : జిల్లా ప్లేయర్లు స్టేట్ లెవల్ అథ్లెటిక్స్లో ప్రతిభ చూపి మెడల్స్ సాధించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి ఆకాక్ష
Read Moreఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి : జగదీశ్ రెడ్డి
కోదాడ, వెలుగు : హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికలల్లో బుద్ధి చెప్పాలని సూర్యాపేట ఎమ్మెల్యే
Read Moreటెన్త్ స్టూడెంట్ల మృతిపై విచారణ జరపాలి
యాదాద్రి, వెలుగు : టెన్త్ స్టూడెంట్స్ మృతిపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం స్టూడెంట్స్ ఫ్యామిల
Read Moreచొప్పదండి సిద్ధార్థ స్కూల్లో అకాడమిక్ ఎక్స్పో
చొప్పదండి, వెలుగు : చొప్పదండి పట్టణంలోని సిద్ధార్థ స్కూల్లో అకాడమిక్ ఎక్స్పో ప్రదర్శనను సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్రెడ
Read Moreజీతాలు చెల్లిస్తేనే డ్యూటీ చేస్తాం
అచ్చంపేట, వెలుగు : పెండింగ్ వేతనాలు చెల్లిస్తేనే డ్యూటీ చేస్తామని గవర్నమెంట్ హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికులు,సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు.
Read More












