V6 News

Telangana

దేవరకద్రకు రెండు పెద్ద దవాఖానలు : జి మధుసూదన్ రెడ్డి

అడ్డాకుల, వెలుగు : దేవరకద్ర నియోజకవర్గానికి రెండు పెద్ద ఆసుపత్రులు తీసుకొచ్చి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే జి మధుస

Read More

ఫుడ్​పాయిజన్ తో ఆరుగురు స్టూడెంట్స్ కి అస్వస్థత

రామాయంపేట, వెలుగు :  మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం బీసీ హాస్టల్ లో మంగళవారం ఫుడ్ పాయిజన్​తో ఆరుగురు స్టూడెంట్స్​అస్వస్థతకు గురయ్యారు. ఉ

Read More

నిధుల కోసం సీఎంని కలుస్తా : ఎమ్మెల్యే సునీతారెడ్డి

    నర్సాపూర్​ ఎమ్మెల్యే సునీతారెడ్డి శివ్వంపేట, వెలుగు :  తాను బీఆర్​ఎస్ ఎమ్మెల్యేను అయినా అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల

Read More

టిఫిన్ సెంటర్ లో అగ్ని ప్రమాదం..దగ్ధమైన హోటల్ సామగ్రి 

సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆనంద్ దర్శిని టిఫిన్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం టిఫిన్ తయారు చేయడానికి సిబ్బంది గ్య

Read More

కమీషన్​లు ఎక్కువ.. పనులు తక్కువ :మైనంపల్లి రోహిత్​రావు

     పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా అభివృద్ధి శూన్యం      మెదక్​ మున్సిపల్​ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్​రావు

Read More

హెల్మెట్ ప్రాణాన్ని కాపాడే రక్షణ కవచం

మంచిర్యాల/నేరడిగొండ, వెలుగు :  రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మంచిర్యాల పట్టణంలో పోలీసులు హెల్మెట్ ఉపయోగాలు తెలుపుతూ మంగళవారం అవగాహన ర్యాలీ న

Read More

డబుల్ ​ఇండ్లలో కమీషన్లకు కక్కుర్తిపడ్డ బీఆర్​ఎస్

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు :  గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, కమీషన్లకు కక్కుర్తి పడి డబుల్​ బెడ్రూం ఇండ్లను నాసిరకంగా నిర్మించిందని ఆ

Read More

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే వివేక్ పరామర్శ

చెన్నూరు, వెలుగు :  చెన్నూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్​ కార్యకర్త సుద్దపల్లి సుశీల్​ కుమార్​కుటుంబాన్ని  చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్​ వివేక

Read More

ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో ..కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్​ లీడర్లు

కోల్​బెల్ట్, వెలుగు :  క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు బీఆర్ఎస్​ లీడర్లు చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ ​జి.వివేక్​ వెంకటస్వామి సమక్షంలో కా

Read More

ఆటోలో ఆఫీస్ కు వెళ్తూ కిందపడి యువకుడు మృతి

జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఆటోలో ఆఫీస్ కి వెళ్తూ కిందపడి యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా ధర్మాపురికి చెందిన మ్యాన సంత

Read More

భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు

హిమాచల్ ప్రదేశ్ రోహ్‌తంగ్‌లోని అటల్ టన్నెల్ సౌత్ పోర్టల్ (ఎస్‌పి) సమీపంలో భారీ మంచు కారణంగా చిక్కుకుపోయిన దాదాపు 300 మంది పర్యాటకులను ప

Read More

మద్యం మత్తులో బిల్డింగ్ పై నుంచి జారీ పడిన భక్తుడు...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోరం జరిగింది. మద్యం మత్తులో బిల్లింగ్ నుండి జారీ పడిన వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్ల

Read More

వికారాబాద్ స్టేషన్​లో కోణార్క్, రాజ్​కోట్ రైళ్లకు హాల్టింగ్

 వికారాబాద్, వెలుగు: వికారాబాద్ రైల్వే స్టేషన్​లో కోణార్క్, రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు తాత్కాలిక హాల్టింగ్ ఉంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధిక

Read More