Telangana

పీవీ స్వగ్రామంలో సంబురాలు.. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్న గ్రామస్తులు

హనుమకొండ/భీమదేవరపల్లి, వెలుగు: దేశ ప్రధానిగా ఎదిగిన తమ ఊరిబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర

Read More

పాతకక్షలు, అసూయతోనే దోస్తును చంపిడు

    రియల్టర్ మర్డర్ కేసును ఛేదించిన జూబ్లీహిల్స్ పోలీసులు     8 మంది నిందితుల అరెస్ట్ జూబ్లీహిల్స్​, వెలుగు :  

Read More

టీజీవో ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ గెజిటెడ్  ఆఫీసర్స్  అసోసియేషన్ ( టీజీవో )కు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్  ఇచ్చిం

Read More

ఘనంగా మొదలైన నాగోబా జాతర.. అర్ధరాత్రి నాగోబాకు జలాభిషేకం

అర్ధరాత్రి నాగోబాకు జలాభిషేకం ఘనంగా మొదలైన కేస్లాపూర్​ జాతర మెస్రం వంశీయుల సంప్రదాయపూజలు తరలివస్తున్న భక్తులు గుడిహత్నూర్, వెలుగు : 

Read More

దేశాన్ని ఏలిన తెలంగాణ బిడ్డ

దేశాన్ని ఏలిన తెలంగాణ బిడ్డ ప్రధాని పదవి  చేపట్టిన ఏకైక తెలుగు వ్యక్తి పీవీ దక్షిణాది నుంచి తొలి ప్రధానిగానూ రికార్డు  ఉమ్మడి ఏపీలో

Read More

ఫిబ్రవరి 10 నుంచి సూరారం కట్టమైసమ్మ జాతర

ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ జీడిమెట్ల, వెలుగు : సూరారంలోని కట్టమైసమ్మ జాతర ఇయ్యాల్టి నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఏటా జరిగే ఈ జాతరకు రాష

Read More

సైబరాబాద్​లో 10 మంది ఇన్​స్పెక్టర్ల బదిలీ

గచ్చిబౌలి, వెలుగు : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10 మంది ఇన్ స్పెక్టర్లు బదిలీ అయ్యారు. మియాపూర్ ఇన్​స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ఇటీవల సస్పెండ్ అయిన సంగతి

Read More

జంక్షన్ల అభివృద్ధిపై ఫోకస్ పెట్టండి : రోనాల్డ్ రాస్

కమిషనర్ రోనాల్డ్ రాస్ హైదరాబాద్, వెలుగు : సిటీలో ట్రాఫిక్ కంట్రోల్​కు అవసరమైన జంక్షన్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ రోనాల్డ్

Read More

అన్ని రుగ్మతలకు పుస్తకమే విరుగుడు

    పుస్తకాల ద్వారానే మనిషికి విజ్ఞానం     బుక్ ఫెయిర్  ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ముషీరాబాద్,

Read More

సిలిండర్లలో గంజాయి దాచి సప్లయ్

    ఏపీ నుంచి ఆగ్రాకు తరలిస్తున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్     65 కిలోల సరుకు స్వాధీనం జీడిమెట్ల, వెలుగు : 

Read More

జనగామ హెల్త్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో డిప్యుటేషన్లు రద్దు చేసిన సర్కార్‌‌‌‌‌‌‌‌

    ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న 26 మంది జనగామ జిల్లా ఉద్యోగులు     ఇప్పటికే విధుల్లో చేరిన 14 మంది ఎంప్లాయీస్‌

Read More

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో తాగునీటి సమస్యలకు చెక్​ పడేనా?

     పల్లెల్లో కొనసాగుతున్న స్పెషల్​ఆఫీసర్ల సర్వే      జిల్లాకు గోదావరి జలాలు అందిస్తామని గత సర్కారు ప్రకటించినా ని

Read More

మన పీవీకి భారతరత్న.. ఏకైక తెలుగు వ్యక్తిగా రికార్డు

మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ  పితామహుడు ఎంఎస్ స్వామినాథన్​కు కూడా.. ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి పీవీ నరసింహారావు పునాది భూస

Read More