Telangana
సంగారెడ్డి జిల్లాలో భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం
సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూకంపం వచ్చింది. 2024 ఫిబ్రవరి 06వ తేదీ మంగళవారం సాయంత్రం 7.26 గంటల సమయంలో ఐదు సెకన్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపిచిం
Read Moreశరద్ పవార్ కు భారీ షాక్.. ఎన్సీపీ అజిత్ పవార్ దే..!
లోక్ సభ ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల సంఘం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అ
Read Moreవాహనాల చార్జింగ్ స్టేషన్లలో నెంబర్ 2 మనమే
భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 12 వేల 146 ఈవీ స్టేషన్స్ ఉన్నాయని ఉందని మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ తెలిపారు. మంగళవారం ఆయన డేటాను విడుదల చేశారు.
Read Moreదేవుడి పేరు పెట్టుకుని.. నిలువునా ముంచిన సమతా మూర్తి చిట్ ఫండ్స్..
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం బయటపడింది. చిట్టీల పేరుతో మధ్యతరగతి ప్రజలను నిలువున మోసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. వివరాల్
Read Moreఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది : దామోదర రాజనర్సింహ
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇవాళ మీడియాతో ఆయన మాట
Read Moreఎవరడ్డొచ్చినా నల్లగొండలో సభ నిర్వహిస్తం : కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు ఈ నెల 13న నల్లగొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప
Read Moreఫిబ్రవరి 10 నుంచి బండి సంజయ్ విజయ సంకల్ప యాత్ర
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మరో పాదయాత్రకు సిద్దమయ్యారు. 2024 ఫిబ్రవరి 10వ తేదీ నుంచి విజయ సంకల్ప యాత్రను చేపట్టనున్నారు. కర
Read Moreతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రూప్ 1 లో మరో 60 పోస్టులు పెంపు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ పై కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 పోస్టులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్ర
Read Moreమళ్లీ కేసీఆర్ సెంటిమెంట్ ఉద్యమం : కృష్ణా జలాలపై సభలు
కృష్ణా జలాల అంశంపై పోరాటం చేయాలని బీఆర్ఎస్ మాజీ చీఫ్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు . ఫిబ్రవరి 13వ తేదీన నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఉద్య
Read Moreభలే ఐడియా : పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్ గా హెల్మెట్స్
సాధారణంగా పెళ్లికి వచ్చిన అతిథులకు ఎటువంటి బహుమతి ఇస్తాం.. హిందూ సంస్కృతిలో అయితే ఆడవారికి చక్కగా చీరసారెలు పెడతాం. మరికొందరు స్టీల్ డబ్బాలు, ప్లాస్టి
Read Moreదేశానికి దశ, దిశ చూపేది మోదీయే : బండి సంజయ్
దేశానికి దశ, దిశ చూపేది ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమేనని బీజేపీ జాతీయ కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ 48, 58 డివిజన్
Read Moreఏపీ అసెంబ్లీలో గందరగోళం : టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానా
Read Moreఔటర్ పై.. 100 స్పీడ్ లో ఢీకొన్న రెండు కార్లు
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. వంద స్పీడ్ లో వెళుతున్న రెండు పెద్ద కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ఇద్దరు మృతి చెందారు. మ
Read More












