Telangana
రాష్ట్రం కోరితే.. 48 గంటల్లో సీబీఐ ఎంక్వైరీ
కాళేశ్వరంపై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ది నిరూపించుకోవాలె పరిశీలనకు, రివ్యూలు సరే యాక్షన్ లో
Read Moreఅసదుద్దీన్ ఓవైసీ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన హిందూ సేన
ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ పై హిందూ సేన పోలీసులకు ఫిర్యాధు చేసింది. అయోద్యలోని శ్రీరామ మందిరం పై ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు చేశారని హిందూ సేన మంగళవారం
Read Moreప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ గుడ్ న్యూస్..
నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్లైట్ జర్నీ సమయానికి కొన్ని నిమిషాల ముందు ప్రయాణికులంతా ఎయిర్&zwnj
Read Moreఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్
నుమాయిస్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజులు జరగనుంది. ఈ ఎగ్జిబిషన్లో 2,400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల ఉత్
Read Moreభర్త, బావను తుపాకీతో కాల్చి చంపిన ఆశా వర్కర్
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఓ మహిళ తన భర్త, బావమరిదిని కాల్చిచంపింది. ఈ ఘటన జనవరి 1న చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, బద్నగర్ తహసీల్ పరిధిలోని ఇం
Read Moreఏం జరగబోతోంది : ఇండియాకు సునామీ ముప్పు ఉందా..!
జపాన్లో 5 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడడం, శక్తివంతమైన భూకంపాలతో అట్టుడుకుతున్న తరుణంలో.. కొన్ని కీలక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సముద్ర అలజడుల
Read Moreఇట్స్ కన్ఫామ్ : జనవరి 4న కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల చేరిక
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు నుంచే వినిపిస్తోన్న ప్రచారమే ఇప్పుడు నిజం అయ్యింది. వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్
Read Moreకొమురవెల్లి మల్లన్న మూలవిరాట్ దర్శనం నిలిపివేత...
సిద్దిపేటఫ జనవరి 7న జరుగనున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి మూలవిరాట్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేసిన
Read Moreప్రారంభమైన ప్రజావాణి... భారీగా తరలొచ్చిన బాధితులు
హైదరాబాద్ బేగంపేట్ లోని పూలే ప్రజాభవన్లో ప్రజావాణి మొదలైంది. సిటీతో పాటు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు ప్రజావాణికి తరలివచ్చారు. ఇందులో ఎక్కువగ
Read Moreఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేస్తాం..
సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసి ఖాళీలను భర్తీ చేస్తమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్ర
Read Moreజై శ్రీరాం : అయోధ్యలో ప్రతిష్టించే రామ లక్ష్మణ సీత విగ్రహాలు ఇవే
కర్నాటకకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 'రామ్ లల్లా' విగ్రహాన్ని అయోధ్యలోని గొప్ప రామాలయంలో ప్రతిష్టించనున్నారు. యోగిరాజ్ స్వస
Read Moreచలికాలంలో పెరిగిన గుండెపోటు కేసులు.. యువకులకే ఎక్కువ ప్రమాదమట
చల్లని వాతావరణం ఇన్ఫ్లుయెంజా, కీళ్ల నొప్పులు, గొంతు నొప్పి, ఉబ్బసం, కోవిడ్-19 వంటివి గుండె జబ్బులను ప్రేరేపిస్తున్నాయి. మాక్స్ హాస్పిటల్స్ కార్డియాలజీ
Read Moreసింగరేణి సీఎండీగా బలరాం నాయక్ నియామకం
హైదరాబాద్: సింగరేణి సంస్థ ఛైర్మన్ గా ఎన్ బాలరామ్ నాయక్ నియామకమయ్యారు. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ పదవి కాలం ముగియడంతో జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప
Read More












