Telangana
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు..
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. డిసెంబర్ 31వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్య
Read More31ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న.. వాంటెడ్ అరెస్ట్
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని నలసోపరాలో 31 ఏళ్ల తర్వాత.. ఓ హత్య కేసులో వాంటెడ్ గా ఉన్న వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిప
Read Moreచాప కింద నీరులా కొత్త వేరియంట్.. ఒక్క రోజులోనే 800దాటిన కేసులు
దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గడిచిన 24గంటల్లోనే 841 కొత్త కొవిడ్ -19 కేసు
Read Moreన్యూఇయర్ ఎఫెక్ట్.. బాంబులు పెట్టి పేల్చేస్తాం.. పోలీసులకు బెదిరింపు కాల్
డిసెంబర్ 30న సాయంత్రం ముంబై నగరంలో పలు ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడుతామని పోలీసులకు ఓ బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్ అందు
Read Moreబీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీ విద్య చౌదరిపై కేసు నమోదు..
బీఆర్ఎస్ కార్పొరేటర్ పై కేసు నమోదు అయ్యింది. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న సర్వే నంబర్ 92లో 415 గజాల విలువైన భూమిని 12వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొర
Read Moreకామారెడ్డి జిల్లాలో.. 2023 సంవత్సరంలో భారీగా పెరిగిన దొంగతనాలు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఈ యేడు దొంగతనాలు పెరిగాయి. మర్డర్ కేసులు గతేడాది కంటే తగ్గాయి. ఓవరల్గా నిరుడి కంటే ఈ ఏడాది నేరాలు తగ్గినట్ల
Read Moreప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి : ఎం.ప్రశాంతి
ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు: ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలు అందించే దరఖాస్తుల స్వీకరణలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
Read Moreగగ్గలపల్లి శివారులోని సోలార్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి శివారులోని సోలార్ ప్లాంట్లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ప్లాంట్ ఆవరణల
Read Moreఅర్హులందరికీ ఆరు గ్యారంటీలు అందిస్తాం : దామోదర రాజనర్సింహా
రామచంద్రాపురం, వెలుగు: రాష్ట్రంలో అర్హులందరికీ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన
Read Moreమహబూబ్నగర్లో మహిళలపై నేరాలు తగ్గినయ్ : రక్షిత కే మూర్తి
వనపర్తి, వెలుగు: జిల్లాలో పోలీస్ శాఖ కృషితో మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని ఎస్పీ రక్షిత కే మూర్తి తెలిపారు. శనివారం జి
Read Moreములుగులో నేరాలు పెరిగినయ్ : ఎస్పీ గౌస్ ఆలం
గతేడాదితో పోలిస్తే 7.94 శాతం పెరిగిన క్రైమ్స్ మేడారం జాతరను
Read Moreప్రజాపాలనను సద్వినియోగం చేసుకోండి : పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల కలెక్టర్పమేలా సత్పతి సూచించారు. అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తులు నమ
Read Moreఅదాలత్లో భద్రాద్రికొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 92,979కేసులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 92,979కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా న్యాయ సేవాధికా
Read More












