Telangana

బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలపై..అబద్ధాలెందుకు?

బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు లేవన్నట్టు, రైతుల కోసం తాము ఏదో ఉద్ధరించినట్టు స్వేద పత్రం విడుదల చేసింది బీఆర్​ఎస్. వ్యవసాయంలో బీఆర్​ఎస్ పాలకులు

Read More

పదేండ్ల విధ్వంసంపై..విచారణ జరగాలె

శ్వేత పత్రం అదేవిధంగా స్వేద పత్రం సమర్పించగానే సరిపోలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో జరిగిన ఆర్థిక, సహజ వనరుల విధ్వంసం, నచ్చిన వారికి నజర

Read More

టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాయిదా

హైదరాబాద్, వెలుగు: ప్రజా పాలన కార్యక్రమం కారణంగా తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ (టీజీవో) రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఈ నెల 31కి వాయిదా వేస్తున్నట్లు సం

Read More

అధికారులు ఇప్పుడు స్వేచ్ఛగా పని చేస్తున్నరు : బండి ‌‌‌‌‌‌‌‌సంజయ్

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో అధికారులు నిర్బంధాల మధ్య పని చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి ‌‌‌‌‌‌&

Read More

ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పనులు ఇంకా మొదలుకాలె

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరంలో  వివిధ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణ పనులు ఇంకా మొదలు కాలేదు. ఏయే ఎ

Read More

20వేల పోస్టులతో మెగా డీఎస్సీ వెయ్యాలి .. అభ్యర్థుల వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 20వేల పోస్టు లతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని డీఈ డీ, బీఈడీ అభ్యర్థుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభ

Read More

బీఆర్ఎస్ పాలనలో.. ఫ్రెండ్లీ పోలీసింగ్​ ఓ జోక్ : ఆకునూరి మురళి

బీఆర్ఎస్ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఒక జోక్ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి విమర్శించారు. ఇంటరాగేషన్ పేరుతో చిత్రహింసలకు గురి చేసే పోలీసులపై

Read More

ఆరు గ్యారంటీల..అమలుకే ప్రజాపాలన : సీతక్క

    కాంగ్రెస్​ ప్రభుత్వంఆడంబరాలకు పోదు     ఆదివాసీ జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా     పో

Read More

లోక్​సభ ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎలక్షన్లు?

వచ్చే నెల 31తో ముగియనున్న సర్పంచ్​ల టర్మ్  ఎన్నికల నిర్వహణకు ఈసీ రెడీ.. సర్కారు నుంచి నో రెస్పాన్స్​ మరోవైపు సర్పంచ్​లకు భారీగా బిల్లులు బ

Read More

జనాల్లోకి వెళ్తే తప్పకుండా మాస్క్ పెట్టుకోండి : మంత్రి దామోదర రాజనర్సింహా

హైదరాబాద్, వెలుగు: జనాల్లోకి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు. కరోనా లక్షణాలు

Read More

మొదటి రోజే 5.8 లక్షల చలాన్లు క్లియర్ .. రూ.6 కోట్లకు పైగా ఇన్ కం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో   వెహికల్స్  చలాన్ల క్లియరెన్స్ ఆఫర్​కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఆఫర్ మొదలైన మొదటి రోజే దాదాపు 5.8 లక్షలకు పై

Read More

జస్టిస్ కొండా మాధవ రెడ్డి పేరిట పోస్టల్ కవర్‌‌.. రిలీజ్​ చేసిన ఉపరాష్ట్రపతి

జస్టిస్ కొండా మాధవ రెడ్డి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్​ఖడ్ అన్నారు. మాధవరెడ్డి 100వ జయంతిని పురస్కరించుకొని, ఆయన గౌరవార్థం ప్

Read More

రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెంపుపై దృష్టి పెట్టాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయ పెంపుపై దృష్టి సారించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. అన్ని రిజిస్ట్రేషన్

Read More