Telangana
మిర్చి పంట దెబ్బతినడంతో రైతు ఆత్మహత్య.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన
నర్సింహులపేట, వెలుగు : వరుసగా రెండు సీజన్లలో పంట నష్టం జరగడం, పెట్టుబడి కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
Read Moreమేడారం జాతర పనులను స్పీడప్ చేయాలె : మంత్రి సీతక్క ఆదేశం
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ల సమీక్షలో ఏటూరునాగారం, వెలుగు : మేడారం మహా జాతర పనులను స్పీడప్చేయాలని మంత్రి సీతక్క ట్రైబల్వెల్ఫేర్ ఆఫీసర్లను ఆదేశి
Read Moreగద్వాల సర్కార్ దవాఖానలో సౌలతుల్లేవ్
సిబ్బంది ఇష్టారాజ్యంతో తిప్పలు పడుతున్న పేషెంట్లు గద్వాల, వెలుగు : సర్కార్ దవాఖానలో సౌలతులు లేకపోవడంతో హాస్పిటల్ కి వచ్చే పేషెంట్లు తిప్
Read Moreయాదగిరిగుట్టకు ‘కార్తీక’ శోభ
యాదగిరిగుట్ట, వెలుగు : చివరి కార్తీక సోమవారం కావడంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. గుట్టపై ఎక్కడ చూసినా
Read Moreసింగరేణిలో మైన్స్ రెస్క్యూ పోటీలు షురూ
యైటింక్లయిన్ కాలనీ, వెలుగు : సింగరేణి రామగుండం రీజియన్–-2 ఏరియాలోని మైన్స్ రెస్క్యూ స్టేషన్ ఆవరణలో సోమవారం 52వ ఆల్ ఇండియా లెవల్మైన్స్ రెస
Read Moreగ్రేటర్ వరంగల్లో..‘డబుల్’ ఇండ్ల లొల్లి!
పూర్తయిన 592 ఇండ్లను పంచని గత ప్రభుత్వం ఏండ్లుగా ఎదురు చూస్తున్న గుడిసె వాసులు ఇటీవల ప్రభుత్వం మారగానే ఆక్రమించుకునే ప్రయత్నం అడ్డుకున్న పోలీ
Read Moreదేశవ్యాప్తంగా 500 చార్జింగ్ పాయింట్లు.. ఏర్పాటు చేయనున్న టాటా పవర్, ఐఓసీ
న్యూఢిల్లీ : టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ)తో ఒప్పందం కుదుర్
Read Moreకైనెటిక్ గ్రీన్ నుంచి జులు స్కూటర్
ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసే కైనెటిక్ గ్రీన్ జులు పేరుతో కొత్త మోడల్ లాంచ్ చేసింది. ఈ బండిలో
Read Moreఎల్ఐసీకి రూ.183 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు
న్యూఢిల్లీ : తెలంగాణలోని సర్వీస్లకు సంబంధించి రూ.183 కోట్ల విలువైన వడ్డీ, పెనాల్టీతో పాటు జీఎస్టీ వసూలు కోసం కమ్యూనికేషన్/డిమాండ్ ఆర
Read Moreసమస్యలు త్వరగా పరిష్కరించాలి : రాజర్షి షా
మెదక్ టౌన్, వెలుగు : ప్రజావాణిలో వచ్చే ఆర్జీలపై సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఏమాత్
Read Moreఆదిలాబాద్ ఎంపీ సీటుపైనే నేతల ఆశలు
బీజేపీ ఎంపీ సోయం బాపురావు బీఆర్ఎస్ నుంచి గొడం నగేష్, జాన్సన్ నాయక్ ప్రభుత
Read Moreశిలాజ ఇంధనాల దహనం..ఆపడమే పరిష్కారం : డా. దొంతి నరసింహారెడ్డి
శిలాజ ఇంధనాల (బొగ్గు, గ్యాస్, ఆయిల్) దహనంతో వెలువడే వివిధ వాయువుల ఉద్గారాల ఫలితంగా భూతాపంతోపాటు వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. 2021 ఆగస్టు
Read Moreప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి
ప్రజాదర్బార్ను ప్రజావాణిగా పిలవాలని నిర్ణయం దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఇప్పటి వరకు 4,471 వినతి పత్రాలు హైదరాబాద్
Read More











