Telangana
సెప్టెంబర్ 18నే వినాయక చవితి.. 28న నిమజ్జనం
బషీర్ బాగ్, వెలుగు : ఈ నెల 18వ తేదీనే వినాయక చవితి జరుపుకోవాలని, 28న నిమజ్జనం చేయాలని భాగ్యనగర్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది. రాష్ట్రంలోని పంచాంగ
Read Moreసెప్టెంబర్ 17న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ
తాజ్ కృష్ణాలో సీడబ్ల్యూసీ సమావేశాలు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నిర్ణయం పీసీసీ నేతలతో పొద్
Read Moreసెప్టెంబర్16న పాలమూరు లిఫ్ట్కు స్విచ్చాన్
అదే రోజు నార్లాపూర్ వద్ద భారీ బహిరంగ సభ పాలమూరు - రంగారెడ్డిపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష 17న కృష్ణా జలాలతో గ్రామ దేవతలను అభిషేకించాలని పిలుపు
Read More18వ తేదీనే వినాయక చవితి, 28న నిమజ్జనం : భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటన
వినాయకచవితి పండుగ, నిమజ్జనంపై క్లారిటీ వచ్చేసింది. 2023, సెప్టెంబర్ 18వ తేదీన జరుపుకోవాలని భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబర
Read Moreగౌరవెల్లి ప్రాజెక్టు వద్ద సీసీ కెమెరాలు పెట్టండి
హైదరాబాద్, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టు వర్క్సైట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పనులను పర్యవేక్షించాలని గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (జీఆర్ఎం
Read Moreకేంద్ర నిధులతోనే నిర్మల్ కు రైల్వే లైన్ : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
దళిత బంధుపై 48 గంటల దీక్ష మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం నయ
Read Moreమెదక్ జిల్లాలో మూడోరోజూ ముసురు!
ఉమ్మడి మెదక్ జిల్లాలో వరుసగా మూడో రోజు ముసురు వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంజీరా నదితోపాటు వాగులు, డ్యామ్లు పొంగిపొర్లుతున్నాయి
Read Moreడబ్బు ప్రభావిత ప్రాంతాలపై రిపోర్ట్ ఇవ్వండి : వల్లూరు క్రాంతి
గద్వాల, వెలుగు : వచ్చే ఎన్నికల్లో డబ్బు ప్రభావితం చేసే ప్రాంతాలపై రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలె
Read Moreదంచికొట్టిన వాన.. డబుల్ బెడ్రూం ఇండ్లలోకి వరద
వరుసగా మూడోరోజు మంగళవారం కూడా పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడగా
Read More20 నుంచి స్కూళ్లలో వంట బంద్ చేస్తం
తహసీల్దార్లకు మిడ్ డే మీల్స్కార్మికుల సమ్మె నోటీసులు జూలూరుపాడు/పాల్వంచ రూరల్/పాల్వంచ, వెలుగు : పెండింగ్ బిల్లులు,
Read Moreఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే నాసిరకం రోడ్లు : కులాచారి దినేశ్
ఇందల్వాయి, వెలుగు : రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కమీషన్లు, నిర్లక్ష్యంతోనే కాంట్రాక్టర్లు నాసిరకం రోడ్లు వేసి చేతులు దులుపుకుంటున్నారని బీజేపీ
Read Moreఅప్పుల బాధతో తెలంగాణ రైతు ఆత్మహత్య
నర్సాపూర్(జి) వెలుగు: అప్పుల బాధతో రైతు సూసైడ్ చేసుకున్న ఘటన నిర్మల్జిల్లాలో జరిగింది. నర్సాపూర్(జి)మండలంలోని నసీరాబాద్ గ్రామానికి చెంది
Read More












