Telangana
ఏపీకి నీళ్లు.. కల్వకుర్తికి కష్టాలు
మూడేండ్లయినా రిపేరు కాని ఎల్లూరు పంపులు పోతిరెడ్డిపాడు ద్వారా 13వేల క్యూసెక్కులు తరలించుకపోతున్న ఏపీ కేఎల్ఐ కింద తెలంగాణ వాడుకుంటున్నది 2,400 క
Read Moreపాటల యూనివర్సిటీ.. గద్దర్
సంస్మరణ సభలో కొనియాడిన వక్తలు గద్దరన్నకు మరణం లేదు గోరటి అన్న ఆటాపాట బతికే ఉంటది: విమలక్క చంపాలనుకున్న తూటానే సెల్యూట్ చేస
Read Moreవరద బాధితులకు చేసిన సాయమేది:హైకోర్టు
వివరాలివ్వాలని సర్కారుకుహైకోర్టు ఆదేశం ముందస్తుగా చర్యలు చేపట్టాలని సూచన హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష
Read Moreజగ్గారెడ్డి జంప్! .. ఆగస్టు 23న బీఆర్ఎస్లోకి.. కేసీఆర్ సమక్షంలో చేరిక
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) బీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమైంది. పీసీ
Read Moreకాంగ్రెస్లో షర్మిల చేరిక..కలిసొచ్చే అంశాలు
‘ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలనే’ నానుడి రాజకీయ నేతలకు సరిగ్గా సరిపోతుంది. రాజకీయాల్లో రాణించడమంటే ఆషామాషీ కాదు. పరిస్థితులకు
Read Moreవెన్నుచూపని వీరుడు సర్వాయి పాపన్న.. ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి
‘ఈ యుద్ధాలు వద్దురా కొడుకా.. మనది గీత వృత్తి, అది చేసే బతకాలి’ అని తల్లి అన్నప్పుడు.. “తాటి చెట్టు ఎక్కితే ఏమొస్తదమ్మా.. ముంత కల్లు
Read Moreమేఘా కృష్ణారెడ్డి కాళేశ్వరంలో 48 వేల కోట్లు తిన్నడు : నాగం జనార్దన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: చిన్న సబ్ కాంట్రాక్టర్గా ఉన్న మేఘా కృష్ణారెడ్డి తక్కువ కాలంలోనే దేశంలోనే అతిపెద్ద కాంట్రాక్టర్&
Read Moreఎవరెన్ని మొరిగినా వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మంత్రి కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడోసారి తామే గెలిచి హ్యాట్రిక్ కొడతామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని మొరిగినా మళ్లీ గెలిచేది తామేనని..
Read Moreవచ్చే వారం బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ .. 29 మంది సిట్టింగులకు టికెట్లు కట్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపిక కాక పుట్టిస్తున్నది. టికెట్ఎవరికి ద
Read Moreమరికొద్ది నిమిషాల్లో ఫ్లైట్ నడపాలి..అంతలోనే పైలెట్కు గుండెపోటు
మహారాష్ట్రలోని నాగ్ పూర్ ఎయిర్ పోర్టులో పైలెట్ మృతి చెందాడు. నాగ్పూర్ విమానాశ్రయం బోర్డింగ్ గేట్ వద్ద ఇండిగో పైలట్ కుప్పకూలిపోయాడు. నాగ్&z
Read Moreబీజేపీ తొలి జాబితా రిలీజ్..మొత్తం 10 మంది మహిళలకు చోటు
దేశంలో సెమీఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజో
Read Moreకొండగట్టు హుండీ లెక్కింపులో చోరీ..
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయ హుండీ లెక్కింపు సమయంలో చోరీ జరిగింది. ఆలయ ఫౌండర్ ట్రష్టీ ఛైర్మన్&
Read Moreఅందుబాటులోకి మరో ఫ్లైఓవర్..30 నిమిషాల జర్నీ కేవలం 5 నిమిషాల్లోనే
హైదరాబాద్ నగర వాసులకు మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో కొత్త ఫ్లైఓవర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 19వ తేదీన ప్రారంభించబోతుం
Read More












