Telangana
వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్ర చేసినట్లు.. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసిండు
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మిగతా పార్టీలకు ప్రజలు ఈవీఎంలాగా కనిపిస్తారని మండిపడ్డారు. తెలంగాణలో గులాబీ విప
Read Moreబాయ్ ఫ్రెండ్ మీద కోపంతో అతని కొడుకును ఏం చేసిందంటే.
ఢిల్లీలో 11 ఏళ్ల బాలుడిని హత్య చేసిన కేసులో పోలీసులు ఓ మహిళను అరెస్ట్ చేశారు. 24 ఏళ్ల పూజ కుమారి.. ఆ చిన్నారి తండ్రి జితేంద్రతో గత కొన్నాళ్లుగా సంబంధం
Read Moreకేసీఆర్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు : బీర్ల అయిలయ్య
పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట, వెలుగు : సీఎం కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో ల
Read Moreలక్ష మందితో సీఎం కేసీఆర్ సభ : జగదీశ్ రెడ్డి
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట కొత్త మార్కెట్ సమీపంలో 70ఎకరాల విస్తీర్ణంలో లక్ష మందితో సీఎం కేసీ
Read Moreస్వాతంత్ర దినోత్సవం నాడు పులిసిపోయిన ఇడ్లీలు పెట్టిన్రు..
పెద్దపల్లి, వెలుగు : స్వాతంత్ర్య దినోత్సవాన నాణ్యమైన తిండి కోసం హాస్టల్విద్యార్థులు రోడ్డెక్కారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని బాలుర హాస్టల్లో మంగళవా
Read Moreకాలి నడకన గంగోత్రి టు రామేశ్వరం
పెనుబల్లి, వెలుగు : లోక కల్యాణం కోసం పలువురు సాధువులు ఉత్తరాఖండ్లోని గంగోత్రి నుంచి తమిళనాడులోని రామేశ్వరం వరకు పాదయాత్ర చేపట్టారు. బిహార్కు చెందిన
Read Moreఅన్ని రంగాల్లో మానుకోటను ముందుంచుతాం : సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్క
Read Moreప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. పరుగులు పెట్టిన పేషెంట్స్
హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆపరేషన్ థియేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసి పడ్డ మంటలతో
Read Moreగ్రామస్తులు..ఆర్మీ జవాన్లకు సన్మానం
మాక్లూర్, వెలుగు : ఇండిపెండెన్స్డే సందర్భంగా మండలంలోని మామిడిపల్లిలో ఆర్మీ జవాన్లను గ్రామస్తులు సన్మానించారు. గ్రామం నుంచి 17 మంది యువకుల
Read Moreజాతీయ పతాకానికి అవమానం..తలకిందులుగా ఎగుర వేశారు
పిట్లం, వెలుగు : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మండలంలో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. మంగళవారం తహసీల్దార్ఆఫీసులో తహసీల్దార్ రామ్మోహన్రావు
Read Moreనియోజకవర్గం అభివృద్ధికి రూ.216.05కోట్లు : చల్లా ధర్మారెడ్డి
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల, వెలుగు : పరకాల నియోజకవర్గం అభివృద్ధికి రూ.216.05కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని ఎమ్మెల్యే చల్లా ధర్మార
Read Moreఇచ్చినోళ్ల గురించి కాదు.. తెచ్చినోళ్ల గురించి చెప్పుకోవాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కామారెడ్డి , వెలుగు : తెలంగాణ ఇచ్చినోళ్ల గురించి కాదు.. తెచ్చినోళ్ల గురించి చెప్పుకోవాలని స్పీకర
Read Moreసింగరేణి కార్మికులకు త్వరలోనే బోనస్:సీఎండీ శ్రీధర్ వెల్లడి
రూ.700 కోట్ల లాభాలు పంచుతం ఐదేండ్లలో 12 కొత్త గనులు ప్రారంభిస్తం భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి కార్మికులకు లాభాల బోనస్
Read More












