Telangana

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి నల్గొండ టూర్‌‌‌‌‌‌ వాయిదా

హైదరాబాద్, వెలుగు: అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్‌‌ ఇండ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేస్తు న్నది. ఇందులో

Read More

బీజేపీ ఇంకా అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేయలే: ప్రేమేందర్రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం తాము ఇంకా అభ్యర్థులను ఎంపిక చేయలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి స్పష

Read More

రైల్వే స్టేషన్లకు  కొత్త హంగులు

అమృత్​భారత్ కింద నిజామాబాద్,​ కామారెడ్డి స్టేషన్ల ఎంపిక​     రెండింటికి కలిపి రూ.93.2 కోట్ల ఫండ్స్​ శాంక్షన్​     

Read More

లోకల్​బాడీ ఎలక్షన్లపై మూడు వారాల్లో తేలుస్తం: రాష్ట్ర ప్రభుత్వం

కొంత సమయం ఇవ్వాలని హైకోర్టును కోరిన ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు: ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అంశంపై సర్కార్​ నిర్ణయాన్ని చెప

Read More

ఆగస్టు 15 తర్వాత గ్రామాల్లో నీళ్లు, కరెంట్ బంజేస్తం: పంచాయతీ కార్మికుల హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: ఆగస్టు 15 తర్వాత గ్రామాల్లో నీళ్లు, కరెంట్ ​బంజేస్తామని గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం గ్రామ పంచా యత

Read More

గొలుసుకట్టు చెరువులూ  తెగినయ్‌‌

    భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో తెగిన 172 చెరువులు     పడావులో 50 వేల ఎకరాలు     వ్యవసాయ భూముల్ల

Read More

కేసీఆర్ ఫొటోలకు ఫోజులిచ్చే లీడర్ కాదు: మంత్రి ప్రశాంత్రెడ్డి

వరద సాయానికి రూ. 500 కోట్లు ఇచ్చినం: ప్రశాంత్​రెడ్డి కేంద్రం సాయం చేయకున్న రాష్ట్రమే ఖర్చు చేస్తున్నది మోరంచపల్లిలో కూలింది16 ఇండ్లేనన్న మంత్రి

Read More

వరి, పత్తి పంటలు పూర్తిగా ధ్వంసమైనయ్​: సీఎస్​తో కేంద్ర ప్రతినిధి బృందం

మోరంచపల్లి, కొండాయి గ్రామాలు నీటమునిగి తీవ్ర ఆస్తినష్టం  సీఎస్​తో  కేంద్ర ప్రతినిధి బృందం  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురిసిన

Read More

జగిత్యాల బీఆర్ఎస్‌‌‌‌లో  టికెట్ ఫైట్

      తమకే సీటు ఇవ్వాలని పార్టీ పెద్దలకు వినతులు     తెరపైకి జితేందర్ రావు, వోరుగంటి రమణారావు, దావ వసంత 

Read More

పోలవరం వరద సమాచారం ఇవ్వాలి: పీపీఏకు తెలంగాణ లేఖ

హైదరాబాద్, వెలుగు: పోలవరం ప్రాజెక్టు వద్ద వరద తీవ్రతపై ఎగువ రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇరిగేషన్​ఈఎన్స

Read More

వారంలో కేజీబీవీ పోస్టుల ఫలితాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల(యూఆర్ఎస్)లో కాంట్రాక్టు పోస్టులకు నిర్వహిం

Read More

ప్రధాని మోదీని కలిసిన ఆర్. కృష్ణయ్య, బీసీ సంఘాల నేతలు

న్యూఢిల్లీ, వెలుగు: బీసీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జోక్యం చేసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. జాతీయ

Read More

ఇవాళ (ఆగస్టు 4)నుంచి ఎంసెట్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్లు

హైదరాబాద్, వెలుగు: టీఎస్​ ఎంసెట్​ఫైనల్ ​ఫేజ్​ అడ్మిషన్లు శుక్రవారం నుంచి మొదలుకానున్నాయి. ఈనెల 4న కొత్తవాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 5న సర్టిఫికెట

Read More