Telangana

నమ్మబలికి.. నట్టేట  ముంచిండు..ఉద్యమ ఆకాంక్షలకు కేసీఆర్ పాతర

దశాబ్దాల పాటు ఆంధ్ర పాలకులు అన్ని రంగాల్లో మోసం చేశారని... సాగునీళ్లు, ఉద్యోగాలు.. నిధుల కేటాయింపులో ఇకెన్నాళ్లు ఈ వివక్ష అని తెలంగాణ ప్రజానీకం ప్రత్య

Read More

డిస్కంలను కేసీఆర్ నిండా ముంచిండు..రూ.45 వేల కోట్ల అప్పులు చేసిండు

హైదరాబాద్, వెలుగు: కరెంట్ డిస్కంలను సీఎం కేసీఆర్ నిండా ముంచారని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. డిస్కంలకు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన

Read More

బీసీలకు ఆర్థిక సాయానికి అప్లికేషన్లు.. ఈ నెల 20 వరకే గడువు ఇచ్చిన సర్కార్

హైదరాబాద్, వెలుగు: బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయమందించే పథకం గైడ్​లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం జీవో జారీ చేసింది. అంతకుముందు సెక్

Read More

తెలంగాణ యూనివర్సిటీలో టీయూలో ఏసీబీ, విజిలెన్స్​ దాడులు..

    ఫైల్స్​ తీసుకెళ్తున్నారని    వైస్​ చాన్స్​లర్​ కారును  వెంబడించిన ఆఫీసర్లు     భిక్కనూర్​ టోల్​

Read More

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. ? కేసీఆర్ రాజకీయాలకు భూములు కరువా..? : వైఎస్ షర్మిల

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. ? కేసీఆర్ రాజకీయాలకు భూములు కరువా..? అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ  అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రశ్ని

Read More

తెలంగాణ కోసం పోరాడిన వారికి వెన్నుపోటు మీ కానుకా..? : వైఎస్ షర్మిల

ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పరిపాలన తీరుపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ  అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరవీరుల స్థూపాన్ని నిర్మించిన

Read More

కాంగ్రెస్ పాలనలో దళారిలదే రాజ్యం..పైరవీ కారులదే భోజ్యం

కాంగ్రెస్ పాలనలో దళారిలదే  రాజ్యం..పైరవీ కారులదే భోజ్యం అని అన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ హయాంలో పాలమూరు జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు ఎందుకు రాల

Read More

టాయ్​ పార్క్​కి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్.. 2500 మందికి ఉపాధి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని దండు మల్కాపూర్​లో టాయ్​ పార్క్​కు మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. ఈ పార్క్​ ద్వారా దాదాపు 2500 మందికి ఉపాధి లభిస్తుందన

Read More

వెరీ వెరీ గుడ్డు.. మొదటి స్థానంలో ఏపీ.. రెండో స్థానంలో తెలంగాణ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి శుభవార్త.. కోడిగుడ్ల ఉత్పిత్తిలో ఏపీ నెంబర్‌వన్‌గా నిలిచినట్లు తాజాగా విడుదలైన కేంద్ర పశు సంవర్థక మంత్రిత్వ

Read More

నితీశ్​ ఫ్రంట్ కు తెలంగాణలో నో టెంట్!

నితీశ్​ ఫ్రంట్ కు తెలంగాణలో నో టెంట్! ఇప్పటికే దూరమన్న బీఆర్ఎస్ వెనుకడుగు వేస్తున్న కాంగ్రెస్ ఎన్నికలకు ముందు సాధ్యం కాదన్న సీపీఎం ఈ నెల 12న మీటిం

Read More

రైలు ప్రమాద ఘటనపై సీబీఐ కేసు నమోదు.. బాలాసోర్‌కు చేరుకున్న బృందం

ఒడిశాలోని బహనాగా బజార్‌లో జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిత్వ శాఖ, ఒడిశా ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ సీబీఐ తె

Read More