Telangana
తెలంగాణలో రాబోయే 4 రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
ఎండ, వేడిగాలులతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలి
Read Moreమధుమేహ వ్యాధిగ్రస్తులకు అత్యంత హానికరమైన పండ్లు ఇవే
ఆరోగ్యానికి పండ్లు మంచి మేలును చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని రకాల పండ్లు, కూరగాయలు రక్తంలో చక్కెర స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
Read Moreతెలంగాణ ఉద్యమం రాజకీయలకు అతీతంగా సాగింది: బండారు దత్తాత్రేయ
తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలాయ్-బలాయ్. రాజకీయ నేతలను ఏక తాటిపైకి తీసుకువచ్చే పండగ. కుల, మతాలకు అతీతంగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని గవర్నర్ బండార
Read Moreతగ్గనున్న వంటనూనెల ధరలు.. త్వరలోనే అమల్లోకి...!
అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ ను కోరింది. ప్రస్తుతమున్న ధరలపై రూ.8 నుంచి రూ.12లు తగ్గించ
Read More1000మందికి పైగా గాయాలు, 100మంది పరిస్థితి క్రిటికల్.. ఒడిశాకు చేరుకున్న కేంద్ర ఆరోగ్యమంత్రి
బాలాసోర్ విషాద రైలు ప్రమాదంలో 1000 మందికి పైగా గాయపడ్డారని, మరో 100మంది పరిస్థితి క్రిటికల్ గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్ల
Read Moreమైనర్ బాలికపై దాడి.. పోస్టుమార్టం రిపోర్ట్లో భయానక విషయాలు
మే 28న ఢిల్లీలోని షహబాద్ డైరీ ప్రాంతంలో సాహిల్ అనే యువకుడు ఓ మైనర్ బాలికను 16 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనలో బాలిక పోస్టుమార్టం నివేదికలో భయానక
Read Moreఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఎల్ఐసీ బిగ్ రిలీఫ్.. పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్పై కీలక నిర్ణయం
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో బాధితుల క్లెయిమ్ సెటిల్మెంట్ల కోసం స్టేట్ రన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్&zwn
Read More5ఏళ్ల తర్వాత తల్లిని చూసి చలించిపోయిన కొడుకు.. భుజాలపై ఎత్తుకుని ఊరు చూపించాడు
కొందరు తల్లిదండ్రులంటే ప్రాణంలా చూసుకుంటారు. వాళ్లే తమకు దైవంగా అనుకుంటూ ఉంటారు. పిల్లలకు ఏదైనా కష్టం వస్తే తల్లిదండ్రులు ఎలా తాపత్రయ పడతారో.. పిల్లలు
Read Moreశిలాఫలకంపై కనిపించని జడ్పీ ఛైర్ పర్సన్ పేరు.. చిచ్చు రేపిన ప్రోటోకాల్ వివాదం
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ అభివృద్ధి కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. శిలాఫలకంపై జడ్పీ ఛైర్ పర్సన్ పేరు కనపడకపోవడంతో అది గొడవ
Read Moreమురికివాడలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశాన్నంటిన నల్లని పొగలు
ఢిల్లీలోని జహంగీర్పురి ప్రాంతంలోని మురికివాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.
Read Moreదేశ వ్యాప్తంగా కరీంనగర్ పోలీసులకు ప్రత్యేకత ఉంది: గంగుల
ఒకప్పుడు కల్లోల జిల్లాగా పేరున్న కరీంనగర్ జిల్లా నేడు శాంతిభద్రతల పరిరక్షణలో ముందుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. శాంతి భద్రతల పరిరక్షణలో కరీంనగర్ పోలీ
Read Moreగుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత సుదర్శన్ మృతి
మావోయిస్టు కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ కటకం సుదర్శన్(ఆనంద్, దూల) మృతి చెందారు. మే 31న మధ్యాహ్నం గుండెపోటుతో దం
Read Moreఇయ్యాల్టి నుంచి గ్రూప్1 హాల్టికెట్లు
హైదరాబాద్, వెలుగు : పేపర్ లీకేజీలతో రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు రీ–ఎగ్జామ్కు సంబంధించి ఆదివారం నుంచి అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్
Read More












