Telangana
TSPSC : సీడీపీవో డిపార్ట్మెంట్లో రాజశేఖర్ తల్లి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని వివిధ సంఘాల విద్యార్థి నేతలు, స్టూడెంట్స్ ఆ
Read MoreV6 , వెలుగును బ్యాన్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం : జీవన్ రెడ్డి
V6 న్యూస్ , వెలుగు దినపత్రికలను బ్యాన్ చేయడం, క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిఅన్నారు. ద
Read Moreప్రేమ పేరుతో వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య
ప్రేమ పేరుతో వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని మార్చి 20 సోమవారం చికిత్స పొందుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందింది. వివరాల్లోకె
Read Moreపేపర్ లీక్ : రేవంత్ రెడ్డికి నోటీసులు పంపిన సిట్
పేపర్ లీక్ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపారు. పేపర్ లీక్పై రేవంత్ చేసిన ఆరోప
Read Moreకేటీఆర్ వాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి: బల్మూర్ వెంకట్
టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజ్ కేసును తెలంగాణ హైకోర్టు మార్చి 21 మంగళవారానికి వాయిదా వేసింది. పేపర్ లీకేజ్ కేసులో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్రపై
Read Moreనిరుద్యోగులకు అన్యాయం జరిగినా కేసీఆర్ స్పందించట్లె: యూత్ కాంగ్రెస్
రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నా సీఎం కేసీఆర్ స్పందించట్లెదని యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మార్చి 20న సోమవారం హైదరాబాద్ అబిడ్స్ ల
Read Moreవరంగల్ లో అక్రమంగా ఇసుక దందా.. పలువురిపై కేసు నమోదు : సీపీ రంగనాథ్
వరంగల్ లో ఇసుక దందా జోరుగా జరుగుతోంది. నకిలీ వేబిల్స్ తో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఇసుక అక్రమ రవాణాప
Read MoreLiquor Scam : అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటీషన్ వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడి.. జైల్లో ఉన్న అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023, మార్చి 20వ
Read Moreఆదివారం వస్తే చాలు ఆ స్కూల్లో బీర్ బాటిల్స్ దర్శనమిస్తాయి
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం ప్రైమరీ పాఠశాల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఆదివారం వచ్చిందంటే చాలు ఆ స్కూల్లో బీర్ బాటిల్స్, మందు బ
Read Moreస్కూల్కు తాగొచ్చి.. విద్యార్థులను చితకబాదిన టీచర్
వికారాబాద్ జిల్లా: ఓ టీచర్ మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన ఘటన వికారాబాద్ జిల్లా, పరిగి మండలం సయ్యద్ పల్లిలో చోటు చేసుకుంది. సయ్యద్ పల్లిలోని ప్
Read Moreమైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట : ఏకే ఖాన్
తెలంగాణ మైనారిటీల కోసం ప్రభుత్వం అనేక అనేక కార్యక్రమాలు చేపడుతోందని మాజీ ఐపీఎస్ అధికారి, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు ఏకే ఖాన్ అన్నారు. 2022
Read Moreఉద్యోగాల నియామకాల్లో తీవ్ర అసంతృప్తితో నిరుద్యోగులు
ఆత్మగౌరవం, నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో జరిపిన సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నియామకాల విషయంలో మాత్రం తెలంగాణ నిరుద్యోగ య
Read Moreబిల్డప్ మెయింటెయిన్ చేస్తేనే నాయకులుగా చలామణి అవుతారు:ఎమ్మెల్సీ రవీందర్ రావు
గద్వాల, వెలుగు: బాధలు ఎన్ని ఉన్నా మనం బిల్డప్ మెయింటెయిన్ చేస్తేనే నాయకులుగా చలామణి అవుతారని ఎమ్మెల్సీ రవీందర్ రావు అన్నారు. ఆదివారం జోగులాంబ గ
Read More












