Telangana
బంజారాహిల్స్లో దారుణం
బంజారాహిల్స్ లో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న హసీబ్ అనే 19 నెలల బాలుడి మీద నుంచి కారు వెళ్లింది. ఈ ఘటనలో హసీబ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి
Read Moreకొండగట్టులో దొంగలు మరోసారి హల్చల్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో దొంగలు మరోసారి హల్చల్ చేశారు. గత నెల ఆలయాన్ని టార్గెట్ చేసిన దొంగలు ఈ సారి భక్తులను టార్గె
Read Moreశాసన మండలిలో నా వంతు పాత్ర పోషిస్తా : దేశపతి శ్రీనివాస్
శాసన మండలిలో తన వంతు పాత్ర పోషిస్తానని ప్రముఖ కవి, రచయిత, దేశపతి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివా
Read Moreరామచంద్ర పిళ్లై కవితకు బినామీ : ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరెస్ట్ అయిన రామచంద్ర పిళ్లై రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 17 పేజీల రిమాండ్ రిపోర్టును ఈడీ రూపొందించింది. &nbs
Read Moreమహిళలకు గుడ్ న్యూస్..ఆ రోజు ప్రత్యేక సెలవు
మనిషి చేసే ప్రతీ పనిలో మహిళ తోడుంటుంది. ఉదయం నిద్రలేచిన దగ్గరనుంచి అమ్మగా.. కాలేజీల్లో ఫ్రెండ్ గా.. ఆఫీసుల్లో వెల్ విషర్ గా పక్కనే ఉంటుంది. ప్రతీ అడుగ
Read Moreకుక్కల నుంచి తప్పించుకున్న బాలిక
చిన్నారులపై వీధి కుక్కల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. అయితే బాలిక తృటిలో వాటినుంచి తప్పి్ంచుకుంది. ఈ ఘటన సి
Read Moreఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్పై దృష్టి పెట్టాం : గడ్డం వంశీ కృష్ణ
ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ పై తాము దృష్టి పెట్టామని విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీ గడ్డం వంశీ కృష్ణ తెలిపారు. ఐటీసీ కాకతీయలో సీఐఐ యాన్యువల్ మీటింగ్ జరిగింది.
Read Moreకేంద్ర పథకాల అమలుకు రాష్ట్రం సహకరించట్లే: కిషన్ రెడ్డి
కేంద్ర పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం ఏం అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం ల
Read Moreఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్
రాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి లను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర
Read Moreపోలీసుల వేధింపులకు యువకుడి మృతి
వరంగల్ జిల్లాలో పోలీసుల దాష్టీకం వెలుగులోకి వచ్చింది. దొంగతనం కేసును ఒప్పుకోవాలని ఒ యువకున్ని పోలీసులు చితకబాదారు. గిసుగొండ మండలం వంచనగిరిలో బంధ
Read Moreటీఎస్ సెట్ పరీక్ష: ఎగ్జామ్ రీషెడ్యూల్
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 పరీక్షలు రాయబోయే అభ్యర్థులకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ కీలక ప్రకటన చేసింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్
Read Moreరాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్
వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. ఇటీవల బయో ఏషియా(
Read Moreపెళ్లి పేరుతో యువకుడి మోసం
వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించారు..వారి సమక్షంలో నిశ్చితార్దం కూడా జరిగింది. అయి
Read More












