Telangana
యాసంగి రికార్డు..73 లక్షల ఎకరాల్లో పంటల సాగు
అత్యధికంగా వరి సాగు.. 57.42 లక్షల ఎకరాల్లో నాట్లు 6.47 లక్షల ఎకరాల్లో మక్కలు.. సాగులో నల్గొండ టాప్ సర్కారుకు వ్యవసాయ శాఖ నివేదిక హైదరాబా
Read Moreఇన్ఫ్లూయెంజా కేసుల్లో ఐదోస్థానంలో రాష్ట్రం
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఇన్ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్కార్ అలర్ట్ అయింది. రాష్ట్రంలో పరిస్థితిపై ఆరోగ్యశాఖ అధికారు
Read Moreమార్చి 9న కేబినెట్ భేటీ..కవిత ఈడీ విచారణపై చర్చ..?
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు, ఈడీ ఎదుట హాజరు నేపథ్యంలో మార్చి 9న తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మార్చి 9న మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్
Read Moreప్రీతి కుటుంబాన్ని పరామర్శించి మంత్రి కేటీఆర్
ఇటీవల మృతి చెందిన KMC డాక్టర్ ప్రీతి కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ పరామర్శించి, ఓదార్చారు. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామ&
Read Moreగోడు చెప్పుకున్న ప్రజలు.. నేనున్నానంటూ వివేక్ వెంకటస్వామి భరోసా
మాజీ ఎంపీ, బీజీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ధర్మపురి నియోజకవర్గం దొంగతుర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి
Read Moreదొరికిన కొండగట్టు దొంగలు
జగిత్యాల జిల్లా కొండగట్టులో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు దొంగలు దొరికినట్లు డీఎస్పీ ప్రకాష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ముగ్గురు
Read Moreఫోన్ మాట్లాడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వరుస గుండెపోటు మరణాలు గుబులు పుట్టిస్తోంది. ఇందులో ఎక్కువ మంది యువత ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ ఫోన్ మాట్లాడ
Read Moreబీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్
ఎర్రబెల్లి దయాకర్ రావు అత్యుత్తమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అని కేటీఆర్ ప్రశంసించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో మహిళ దినోత్సవ వేడుకలకు ఆయన హాజరై
Read Moreమొద్దు నిద్రలో కొండగట్టు అధికారులు..మారని తీరు
కొండగట్టు అధికారులు మొద్దునిద్ర వీడటం లేదు. ఆలయ చరిటలోనే మొదటిసారి భారీ చోరీ జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో దొంగలు రెచ్చిపోతున్నారు. జగిత
Read Moreకవిత అరెస్ట్ పై.. కేఏ పాల్ జోస్యం.. 48 గంటల్లో..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవితపై.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె అరెస్ట్ పై జోస్యం చె
Read Moreసమాజ నిర్మాణంలో మహిళ పాత్ర ఎనలేనిది: మంత్రి సత్యవతి
సమాజ నిర్మాణంలో మహిళ పాత్ర ఎనలేనిదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హన్మకొండలోని కేయు ఆడిటోరియంలో మహిళా దినోత్సవ సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. మహిళలు డా
Read Moreమహిళల కష్టాలు తీర్చేందుకే ఆరోగ్య మహిళ : మంత్రి హరీశ్
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ ఒ మంచి కార్యక్రమాన్ని కరీంనగర్ నుంచి ప్రారంభించుకోవడం శుభసూచకమని మంత్రి హరీశ్ రావు అన్నారు. కరీంనగర్ లోని ప్రాథమ
Read Moreమమ్మల్ని తొక్కేస్తున్నారంటూ కేటీఆర్ సరదా కామెంట్స్
మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని మంత్రి కేటీఆర్(Minister Ktr) ఆకాంక్షించారు. ప్రతి తల్లిదండ్రులు అమ్మాయిలకు ఇష్టమైన చదువును చద
Read More












