Telangana

కరెంట్ కోతలపై రైతుల కన్నెర్ర

అడ్డాకుల, నారాయణపేట, వెలుగు: ఉమ్మడి జిల్లాలో అప్రకటిత కరెంట్ కోతలపై రైతులు కన్నెర్ర చేశారు. సోమవారం కాంగ్రెస్‌‌‌‌‌‌&zwnj

Read More

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్తో విద్యాశాఖలో కోలాహలం

షెడ్యూల్ రాకతో టీచర్ ఎమ్మెల్సీ ప్రచారంలో జోరు  ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ బీఆర్ఎస్, ఇతర పార్టీల్లో అభ్యర్థిపై నో క్లారిటీ

Read More

చాకచక్యంగా చోరీలు చేసిన్రు.. పోలీసులకు దొంగల సవాల్​..!

కోల్​బెల్ట్​, వెలుగు: సింగరేణి కోల్​బెల్ట్​ప్రాంతాలైన మందమర్రి, రామకృష్ణాపూర్​ పట్టణాల్లో ఆర్నెళ్ల క్రితం చేసిన చోరీల దొంగలను పోలీసులు ఇప్పటికీ పట్టుక

Read More

పైసల వేటలో కేసీఆర్ సర్కార్.. ఆదాయ మార్గాలపై చర్చ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్​ పైసల వేటలో పడింది. ఎలక్షన్ ఇయర్ కావడం, నిధుల కొరతతో స్కీములన్నీ ఆగిపోవడంతో ఫండ్స్ ఎలా సమకూర్చుకోవాలని తర్జనభర్జన ప

Read More

అప్పులు పెంచుకుంటూ పోతున్న కేసీఆర్ సర్కార్ ప్రభుత్వం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అప్పులు ప్రతిఏటా పెరుగుతూ పోతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పోయినేడాది అక్టోబర్ నాటికి మొత్తం అప్పులు రూ.4,33,82

Read More

పెళ్లైందని పరిహారం ఇస్తలే : గౌరవెల్లి నిర్వాసితులు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట గౌరవెల్లి భూ నిర్వాసిత మహిళలు ఆందోళనకు దిగారు. పెళ్లి అయిన యువకులతోపాటు తమకు కూడా పరిహారం

Read More

రేవంత్ పిలక కేసీఆర్ చేతిలో ఉంది : షర్మిల

పాదయాత్ర అనే పేరును రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల విమర్శించారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నడో.. దొంగ యాత్ర చేస

Read More

కోట్లిచ్చినా కొడుకులు పట్టించుకోట్లేరు.. వృద్ద జంట ఆవేదన

కనీపెంచిన కొడుకులే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఓ వృద్ధ జంట ఆవేదన వ్యక్తం చేశారు. వృద్దాప్యంలో తమ బాగోగులు చూడని కొడుకులపై చర్యలు తీసుకోవాలని ఆ

Read More

ఫాంహౌస్ కోసం తండానే ఖాళీ చేయించిండు : షర్మిల

జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన పేరు ముత్తిరెడ్డి.. కబ్జారెడ్డి

Read More

కేసీఆర్ ఐరెన్ లెగ్ శాస్త్రిలా తయారైండు : బూర నర్సయ్య గౌడ్

కేసీఆర్ ఏ దేశాన్ని పొగిడితే అది మటాష్ అయిపోతుందని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఐరెన్ లెగ్ శాస్త్రిలా తయారైండని విమర్శిం

Read More

ఫాంహౌస్లపై పొలీసుల దాడులు.. 23మంది అరెస్ట్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ఫామ్ హౌస్ లపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. నగర శివారు ప్రాంతాల్లో ఉన్న 32 ఫామ్‌ హౌసుల్లో తనిఖీలు నిర్వహించా

Read More

కాంగ్రెస్ రాసిచ్చిన స్ర్కిప్టే తండ్రీ, కొడుకులు చదివిన్రు: లక్ష్మణ్

శాసనసభ సమావేశాలను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రధాని మోడీని, కేంద్రాన్ని టార్గెట్ చేసి.. శాసనసభ వేదికగా విమర్శలు

Read More