Telangana

భూమి పట్టా చేయడానికి 2 లక్షలు అడిగిండు

మెదక్ జిల్లాలో  ఓ రెవెన్యూ అధికారి ఏసీబీకి చిక్కాడు.  చిన్నశంకరంపేట తహశీల్దార్ కార్యలయంలో  రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీహర

Read More

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అతి గతి లేదు : మంత్రి తలసాని

సంచలనం సృష్టించడం కోసమే ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభ రద్దు,  ముందస్తు ఎన్నికలు అని  అంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయనవి

Read More

కార్నర్ మీటింగ్స్కు సిద్ధమైన బీజేపీ..రేపు లీడర్లకు శిక్షణ

రాష్ట్ర వ్యాప్తంగా కార్నర్ మీటింగ్స్కు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రేపు రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ రాన

Read More

10లక్షల విలువైన గంజాయి పట్టివేత

మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో శివరాత్రి నరేంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని 10 లక్షల విలువైన 40 కిలోల గంజాయి, కార

Read More

రేవంత్ వస్తుండని పోడు భూములకు పట్టాలిస్తమంటున్రు : సీతక్క

మేడారం వనదేవతల ఆలయం నుంచి రేవంత్ రెడ్డి యాత్రను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా పస్రాలో ఏర్పాటు

Read More

బడ్జెట్‌లో ఓయూకు అదనంగా రూ.39 కోట్లు

బడ్జెట్ లో గతేడాదితో పోల్చితే ఈసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అదనంగా రూ.39 కోట్లు కేటాయించడంపై ఓయూ వీసీ ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ కృతజ

Read More

సమ్మక్క, సారలమ్మల స్ఫూర్తితోనే పాదయాత్ర చేస్తున్నా: రేవంత్ రెడ్డి

మేడారం అభివృద్దిని కేసీఆర్ విస్మరించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వస్తే మేడారం అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మేడా

Read More

కాళేశ్వరం ఇంకా పూర్తికాలేదని నిరూపిస్తా.. రా.. కేసీఆర్ : కోదండరామ్

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. తనతో వస్తే కాళేశ్వరం పూర్తికాలేదని నిరూపిస్తా

Read More

షర్మిలకు బీఆర్ఎస్ కౌంటర్

సీఎం కేసీఆర్కు షూను బహుకరిస్తానన్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస

Read More

చివరి బడ్జెట్‭లోనూ కేసీఆర్ మోసం జేసిండు : వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. చివరి బడ్జెట్‭లోనూ సీఎం కేసీఆర్ అ

Read More

అధిక మెస్ ఛార్జీలపై విద్యార్థుల లొల్లి

హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో అధిక మెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ నిరసన తెలిపారు. థర్డ్

Read More

ఎమ్మెల్యే అనుచరులు పెన్షన్ కార్డులు అమ్ముకుంటున్రు : బీజేపీ కార్పొరేటర్లు

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు పెన్షన్ కార్డులను అమ్ముకుంటున్నారని జీహెచ్​ ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు మధుసూదన్ రెడ్డి, కొప్పుల నర్సింహ

Read More

1200 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ కంపనీలు:కేటీఆర్

యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా తెలంగాణ అభివృద్ది చెందుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమ్మిట్ 2023 కార్య

Read More