Telangana
క్యాసినో కేసులో బుచ్చిరెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు
క్యాసినో వ్యవహారంలో వ్యాపారవేత్త బుచ్చిరెడ్డిని విచారణ కొనసాగుతోంది. ఆర్థిక అవకతవకలకు సంబంధించి అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఉదయం ఈడీ ఆఫీసుకు వచ
Read Moreధరణి పోర్టల్తో కోటిన్నర ఎకరాలు ఆగమైనయ్ : రేవంత్ రెడ్డి
ధరణి పోర్టల్తో కోటిన్నర ఎకరాలు ఆగమయ్యాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ను ప్రసన్నం చేసుకున్న ఓ ఏజెన్సీ ధరణి పోర్టల్ను నిర్వహ
Read Moreభూసమస్యలపై సీఎస్ సోమేశ్ కుమార్తో కాంగ్రెస్ బృందం భేటీ
రాష్ట్రంలో భూసమస్యలు పరిష్కరించాలని సీఎస్ సోమేష్ కుమార్కు కాంగ్రెస్ నేతల బృందం మెమోరాండం అందజేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్
Read Moreఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ కనిపించిన 4 పెద్దపులులు
ఆదిలాబాద్ జిల్లాలో జనావాసాలకు దగ్గరలో పెద్దపులుల సంచారం కలకలం రేపుతోంది. ఒకట్రెండు కాదు.. ఏకంగా నాలుగు పెద్ద పులులు సంచరిస్తుండటంతో జనం భయం
Read Moreశామీర్పేట్లో రెండోరోజు బీజేపీ శిక్షణ తరగతులు
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని లియోనియా రిసార్ట్ లో రెండో రోజు మూడు రోజుల బీజేపీ శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర నేతలతో పాటు ఇ
Read Moreమూలవాగు బ్రిడ్జిని ఇంకెప్పుడు పూర్తి చేస్తరు : పొన్నం
మూలవాగు బ్రిడ్జి కూలిపోయి ఏడాది గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు తీవ్ర
Read Moreవేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో రాజన్న క్ష
Read Moreముగిసిన శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు ఈడీ కస్టడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2గంటలకు అధికారులు రౌస
Read Moreతెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి
రికార్డ్ స్థాయిలో పడిపోతున్న టెంపరేచర్లు ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు దుప్పటి తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుత
Read Moreబెజ్జూరులో నీటికుంట వద్ద కనిపించిన పెద్దపులి
కొమురం భీం జిల్లా: వారం రోజులుగా పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అడవిని వదిలి జనావాసాలకు దగ్గరగా సంచరిస్తున్న పెద్దపులి ప్రజలను భయాందోళనలకు గురిచేస్
Read Moreవరంగల్ మార్కెట్లో నిలిచిపోయిన పత్తి, మిర్చి కొనుగోళ్లు
రైతుకు గన్నీబ్యాగ్కు రూ.30 చెల్లించడాన్ని వ్యతిరేకిస్తున్న వ్యాపారులు వరంగల్: ఎనుమాముల మార్కెట్లో పత్తి, మిర్చి కొనుగోళ్లు నిలిచిప
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
అచ్చంపేట, వెలుగు: పేదరికాన్ని తరిమికొట్టాలనే రాజకీయాల్లోకి అడుగు పెట్టానని, సొంతపార్టీ నేతలే కొందరు కుట్ర దారులతో చేతులు కలిపి తన ప్రతిష్టను దిగజార్చే
Read More4న పాలమూరుకు సీఎం కేసీఆర్
మహబూబ్ నగర్, వెలుగు: డిసెంబర్ 4 న సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపార
Read More












