Telangana
పోడు భూముల గొడవలో ఫారెస్ట్ ఆఫీసర్ మృతి
భద్రాద్రి జిల్లా చండ్రుగొండలో పోడు భూముల గొడవలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ చనిపోయారు. నిన్న ఎర్రబోడు సమీపంలోని పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు నాటిన
Read Moreఈ నెల 26 నుంచి ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ చేపట్టిన ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది.
Read Moreఐదో విడత పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. నవంబర్ 28న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. 28
Read Moreఫాంహౌస్ కేసు: రెండో రోజు సిట్ విచారణకు శ్రీనివాస్
హైదరాబాద్ : ఫాం హౌస్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అడ్వొకేట్ శ్రీనివాస్ రెండోరోజు విచారణకు హాజరయ్యారు. కమ
Read Moreసీఆర్పీఎఫ్ సెక్యూరిటీతో మల్లారెడ్డి బంధువుల ఇంట్లో ఐటీ దాడులు
మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆఫీసులు,యూనివర్సిటీ, కాలేజీలతో పాటు సంబంధీకుల ఇళ్లలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దాదాపు 7 గంటలుగా అధికారులు సోదాలు నిర్వహిస
Read Moreదళిత బంధు కోసం గ్రామ పంచాయతీ ఎదుట ధర్నా
నల్లగొండ జిల్లా : దళితబంధు పథకం తమకు కూడా ఇవ్వాలంటూ అర్హులు ఆందోళన బాట పడుతున్నాయి. అధికార పార్టీ నాయకులు సూచించిన వారికే పథకం మంజూరు చేస్తుండటాన్ని న
Read Moreఅవ్వతాతల పెన్షన్ కట్ చేయడం క్షమించరాని నేరం: రేవంత్ రెడ్డి
కట్ చేసిన పెన్షన్లు పునరుద్ధరించాలి: రేవంత్ రెడ్డి హైదరాబాద్: మాటలు కోటలు దాటించడం… చేతలతో వాతలు పెట్టడం కేసీఆర్ నైజమని పీసీస
Read Moreకొత్తగూడ గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ స్కూల్లో ఫుడ్ పాయిజన్
మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనా
Read Moreతెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అత్యవసరంగా భేటీ
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్య
Read Moreటీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తిరగబడుతున్న జనం
రాష్ట్రంలో ఎమ్మెల్యే లకు ఎలక్షన్ ఫీవర్ హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు అప్పుడే ఎలక్షన్ ఫీవర్ పట్టుకుంది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత మా
Read Moreఫాం హౌస్ కేసు : విచారణకు గైర్హాజరైన జగ్గుపై లుకౌట్ నోటీసులు
ఫాం హౌస్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడంపై ఆరాతీస్తున్న అధికారులు ఆరోపణలు కేసుతో సంబంధం ఉన్న వారిని ప్రశ్నిస్
Read Moreపత్తి దిగుబడి తగ్గినా.. కలిసొచ్చిన రేటు
ఎకరాకు 8 నుంచి 6క్వింటాళ్లకు పడిపోయిన దిగుబడి రూ.8 వేల నుంచి రూ.10వేల వరకు పలుకుతున్న క్వింటాల్ పత్తి ఇంకా ధర పెరిగే అవకాశం ఉండడంతో పత్తిని నిల
Read Moreగ్రామాల్లో విచ్చలవిడి బెల్టు షాపులు
పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా మద్యం ఏరులై పారుతున్నా అటువైపు కన్నెత్తి చూడకుండా ఎక్సైజ్అధికారులు వ్యవవహరిస్తున్నారని ప్రజలంటున్నారు. అన్ని జిల
Read More












