Telangana

ఎలక్ట్రిక్ కారులో ఒక్కసారిగా మంటలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో చార్జింగ్ పాయింట్ వద్దకు చేరుకున్న ఎలక్ట్రిక్ కారులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, 

Read More

కేసీఆర్ వ్యవసాయాన్ని నాశనం చేసిండు : షర్మిల

హనుమకొండ జిల్లా: రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి

Read More

ఫార్ములా – ఈ రేసింగ్లో చెన్నై మహిళా రేసర్కు గాయాలు

హైదరాబాద్ లో జరుగుతున్న ఫార్ములా–ఈ కారు రేసింగ్ లో వరుసగా స్వల్ప ప్రమాదాలు జరుగుతున్నాయి. క్వాలిఫైయింగ్ రేసులో చెన్నై మహిళా రేసర్ కు గాయాలయ్యాయి

Read More

శిక్షణా తరగతుల్లో 14 అంశాలపై చర్చిస్తం : బండి సంజయ్

ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందాలన్నదే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. పార్టీ మూల సిద్ధాంతంతోనే రాష్ట్రంలో అధికారంలోకి రావడాన

Read More

అమరుల స్మారక చిహ్నం పనులు పరిశీలించిన మంత్రి వేముల

హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగ

Read More

ఫార్ములా ఈ రేసు : వీఐపీ టికెట్​ తీసుకున్నా లోపలికి పంపడం లేదని ఫ్యాన్స్ ఫైర్

హైదరాబాద్ లో జరుగుతున్న ఫార్ములా ఈ రేసు పోటీల దగ్గర అభిమానులు ఆందోళన చేపట్టారు. వీఐపీ టికెట్లు తీసుకున్న లోపలికి అనుమతించటం లేదని ఫ్యాన్స్ ఆరోపిస్తున్

Read More

తెలంగాణలో రోజురోజుకి పెరుగుతున్న చలితీవ్రత

తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో.. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10

Read More

పట్టణ జనాభాలో అగ్రస్థానంలో హైదరాబాద్

రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పట్టణ జనాభాలో అగ్రస్థానంలో హైదరాబాద్​ (100శాతం), మేడ్చల్​ మల్కాజిగిరి (91.4శాతం) ఉన్నాయి. వరంగల్​ అర్బన్​ (

Read More

70 లెటర్లు రాసినా చర్యలు తీసుకోలె

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కృష్ణా నీటి వివాదాలపై ఇప్పటి వరకు 70 లెటర్లు రాశామని, వాటిపై కనీస స్పందన రాలేదని కే

Read More

ఎంపీ అర్వింద్ ను పరామర్శించిన తరుణ్ చుగ్

ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి ఘటనపై అర్వింద్ ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పరామర్శించారు. ఇవాళ ఆయన అర్వింద్ ఇంటిక

Read More

అర్వింద్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్

ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి కేసులో అరెస్టయిన గంటల్లోనే నిందితులకు బెయిల్ వచ్చింది. ఎనిమిది మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు నాంపల్లి కోర్టు బెయ

Read More

ఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల దీక్ష : రేవంత్ రెడ్డి

తెలంగాణలో  బెంగాల్ తరహా రాజకీయాలు చేయాలని చూస్తున్రు: రేవంత్ రెడ్డి హైదరాబాద్: రాష్ట్రంలోని సమస్యలపై టీఆర్ఎస్, బీజేపీలు చర్చకు రాకుండా నాటకాలా

Read More

రైతు సమస్యలపై ఉద్యమ కార్యాచరణ : భట్టి

వ్యవసాయ, భూమి, రైతు సంబంధ అంశాలపైన పెద్దఎత్తున పోరాటం చేపట్టాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు జూమ్ ద్వారా

Read More