Telangana
ఇంక్రిమెంట్ సెటిల్మెంట్ కోసం లంచం డిమాండ్
మహబూబాబాద్, వెలుగు : జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఇద్దరు ఆడిటర్లు శుక్రవారం ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం.. వరంగల్ కు చెంది
Read Moreవ్యవసాయ కూలీలను పట్టించుకోకుంటే ఎట్ల? : దొంతి నర్సింహారెడ్డి
దేశంలో 28 కోట్ల వ్యవసాయ కూలీలు అనేక ప్రయాసల మధ్య తమ వృత్తి కొనసాగిస్తున్నారు. వారి జీవనోపాధి రోజు రోజుకు నరకంగా మారుతున్నది. ప్రతి రోజూ కూలి కోసం ఎదుర
Read Moreపోడు భూముల సర్వేతో రెండు గ్రామాల మధ్య ఘర్షణ
కొడవళ్లు, గొడ్డళ్లతోనూ దాడులు 10 మందికి గాయాలు దవాఖానాకు తీసుకెళ్తే&nb
Read Moreఒక్క టైగర్కూడా లేని కవ్వాల్కే పైసలన్నీ...
ఆసిఫాబాద్/ కాగజ్ నగర్, వెలుగు : ఒక్క పులి లేని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ఏరియాలో రూ.కోట్లు గుమ్మరిస్తున్న ప్రభుత్వం అసలు పులులు తిరుగుతున్న ప్రా
Read Moreమా అవసరాలు తీరాకే నదుల అనుసంధానం : తెలంగాణ
హైదరాబాద్, వెలుగు : తమ రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే నదుల అనుసంధానం చేపట్టాలని తెలంగాణ తేల్చిచెప్పింది. ఇరిగేషన్&z
Read Moreటైం వచ్చినప్పుడు టీఆర్ఎస్కు, కేసీఆర్కు గుణపాఠం చెప్తం: వివేక్ వెంకటస్వామి
న్యూఢిల్లీ, వెలుగు: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడిని ఖండిస్తున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పేర్కొన
Read Moreతెలంగాణలో గుడులు, బడులకన్నా.. బార్లు, బీర్లే ఎక్కువ : షర్మిల
కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు వైఎస్సార్ సంక్షేమ పాలనను తిరిగి తీసుకువస్తానని వెల్లడి సైదాపూర్/హుజూరాబాద్, వెలుగు: తెలంగాణలో రైతులకు గౌరవం ల
Read Moreనాపై పోటీ చేయాలని కవితకు 50 సార్లు చెప్పిన : అర్వింద్
నిజామాబాద్, హైదరాబాద్, వెలుగు: తనపై పోటీ చేయాలని ఎమ్మెల్సీ కవితకు తానే 50 సార్లు చెప్పానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. ‘‘నాపై పోటీ చ
Read Moreఎమ్మెల్యేల కోనుగోలు కేసులో బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఆర్ పీసీ 41ఏ కింద నోటీసులు జ
Read Moreబంజారాహిల్స్ పీఎస్ లో ఎమ్మెల్సీ కవిత పై ఫిర్యాదు
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మీడియా
Read Moreలక్ష డిపాజిట్ చేస్తే లక్షన్నర..
డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మోసాలు చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియాలో ఉన్న బుక్స్ స్కాన్ చేస్తే డబ్బులు ఇస్తామని
Read Moreటీఆర్ఎస్ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నరు: తరుణ్ చుగ్
బీజేపీకి ఆదరణ పెరుగుతుంటే ఓర్వలేక దాడులు: తరుణ్ చుగ్ హైదరాబాద్: తమ పార్టీ ఎంపీ అర్వింద్ నివాసంపై దాడిని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ
Read Moreసంక్షేమ హాస్టళ్లలో దోమల బెడద, నేలపైనే నిద్ర
మహబూబ్ నగర్: ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు చలికాలంలో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకు గదులు, దోమల బెడద, నేలపైనే
Read More












