Telangana

సర్కార్ వెనుకడుగు వేసినా..వీడని టెన్షన్

ఓరుగల్లులో ల్యాండ్ పూలింగ్ పై సర్కార్ వెనకడుగు వేసినా..రైతుల్లో టెన్షన్ తగ్గడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రకటనకు పొంతన లేకపోవడంతో రైతులు ఆందోళ

Read More

పరిహారం ఇచ్చాకే పనులు మొదలుపెట్టాలంటూ...

నల్గొండ జిల్లా పెద్దవూర మండలం  సుంకిశాల ఇంటెక్ వెల్ పంపిగ్ స్టేషన్...భూ నిర్వాసితులు వినూత్న నిరసన చేశారు. పంపింగ్ స్టేషన్ శంకుస్థాపనకు వచ్చిన మం

Read More

మిల్లర్లకు మంత్రి గంగుల వార్నింగ్

ఖమ్మం: తేమ శాతం పేరుతో తరుగు తీస్తోన్న మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు  మంత్రి గంగుల కమలాకర్. రైతులను ఇబ్బందులు పెడితే ఊరుకోమన్నారు. వడ్ల

Read More

చిరుతపులి కలకలం

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్ల శివారులో చిరుత సంచారం కలకలం సృష్టించింది. పంటపొలాల్లో తిరుగుతూ స్థానికుల్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. దీంతో కూ

Read More

చెత్తకుప్పలో యాదాద్రి హుండీలు

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట  ఆలయ హుండీలను  చెత్తకుప్పలో పడేశారు  ఆలయ సిబ్బంది. ఆలయంలో  దేవుడితో పాటు  హుండీలను &nb

Read More

గౌతమ బుద్ధుడు మనదేశంలో పుట్టడం గర్వకారణం

నాగార్జునసాగర్లో బుద్ధవనాన్ని ప్రారంభించిన కేటీఆర్ గౌతమ  బుద్ధుడు  భారత దేశంలో పుట్టడం గర్వకారణమన్నారు మంత్రి కేటీఆర్.  ప్రతి

Read More

వైభవంగా  లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు

యాదాద్రి  లక్ష్మీనరసింహస్వామి  జయంతి ఉత్సవాలు రెండోరోజు వైభవంగా జరుగుతున్నాయి.  వేదపారాయణాలు, వేదపండితుల  మంత్రాల మధ్య  నరసిం

Read More

పేదల భూములను లాక్కుంటున్నారు

మహబూబ్ నగర్: పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా గుంజుకుంటోందని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. శనివారం మహబూబ్

Read More

అమిత్షాకు రేవంత్ రెడ్డి లేఖ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అమిత్ షాకు 9 ప్రశ్నలతో కూడిన లేఖ రిలీజ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరి

Read More

టీ హబ్ కొత్త బ్లాక్ లో త్రీడీ ప్రింటింగ్ కోసం ప్రత్యేక ల్యాబ్

హైదరాబాద్ : తెలంగాణలో వైద్యరంగం టాప్ లో ఉందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతీ రంగంలోనూ తెలంగాణ ముందుందన్నారు. స్కిల్స్, స్టార్టప్స్, అకాడమీ,

Read More

విభజన హామీలతో తెలంగాణకు రండి..

హైదరాబాద్ : ప్రజలపై భరించలేనంత భారం మోపుతున్నప్పుడు పాదయాత్రలు ఎవరి మెప్పు కోసం చేస్తున్నారంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీజేపీని ప్రశ్

Read More

ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు

సిద్ధిపేట: ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి హారీశ్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గంలోని ము

Read More