Telangana

ఎక్కడెక్కడ, ఏం పనులు చేస్తున్నారో సర్కార్ చెప్పట్లే

ఏం పనులు చేస్తున్నారో చెప్పట్లే   ఎంపికైన స్కూళ్ల వివరాలియ్యట్లే కేంద్ర నిధుల వివరాలు చెప్పాల్సి వస్తుందనే రహస్యం హైదరాబాద్, వెలుగు:

Read More

గుడిసెలు లేని నగరం చేస్తామన్న హామీ ఏడేండ్లయినా నెరవేరలే

ఇంటి కిరాయిలకు పైసల్లేక సర్కార్​ జాగల్లో గుడిసెలు వేసుకుంటున్న పేదలు జేసీబీలు పెట్టి తొలగిస్తున్న రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసులు బాధితుల ధర్నాలతో

Read More

అమ్ముదామంటే అగ్గువకు అడుగుతున్నరు

రాష్ట్రంలో 45 లక్షల టన్నుల దిగుబడి రూ.1800 లోపే చెల్లిస్తున్న మిల్లర్లు  క్వింటాలుకు రూ.500 పైగా లాస్ మంచిర్యాల, వెలుగు:ధాన్యం కొనుగో

Read More

వరుస పెట్టి పన్నులు.. చార్జీల మోత

ఏడునెలల్లో రెండుసార్లు పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు డబుల్​ అయిన కరెంట్​ బిల్లులు అడ్డగోలుగా బస్సు టికెట్​ రేట్లు.. త్వరలో మరో 30% ప

Read More

మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో కరెంట్ కట్

ఉక్కపోతతో రోగుల తిప్పలు.. సిబ్బందిపై బంధువుల ఆగ్రహం మహబూబాబాద్ జిల్లా హాస్పిటల్ లో కరెంట్ కోతలతో పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. మరమ్మత్తుల పేర

Read More

15రోజులైనా ధాన్యం కొనలేదని రైతు ఏం చేశాడంటే..

జగిత్యాల జిల్లా: సీరియల్  ప్రకారం కాకుండా  ఇష్టమొచ్చిన రీతిలో  ధాన్యం కొనుగోలు  చేస్తున్నారంటూ  అర్ధనగ్న ప్రదర్శనతో  నిర

Read More

అవినీతి చేస్తున్నారని తెలిసినా ఎందుకు అరెస్టు చేయరు?

అవినీతి  చేస్తున్నారని  తెలిసి  కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ను  ఎందుకు అరెస్ట్  చెయ్యడంలేదని కేంద్ర హోం మంత్రి  అమిత్ షా పై

Read More

సాయి గణేశ్ మృతికి మంత్రి పువ్వాడే కారణం

ఖమ్మం: బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్యకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సాయి గణేశ్ మృతికి కార

Read More

తుక్కుగూడ సభలో అమిత్ షా అన్ని అబద్దాలే చెప్పారు

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తుక్కుగూడ సభలో అన్ని అబద్దాలే చెప్పారని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు ఒక్కో టూరిస్ట్ వచ్చి ఇష్టం వచ్చినట్ల

Read More

అమిత్ షా చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు

నల్గొండ: ప్రజా సంగ్రామ యాత్రలో  కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత

Read More

ధరలు పెంపుతో పేదల కష్టాలు

చేవెళ్ల: గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరిగిన వంట గ్యాస్ ధరలకు తగ్గించాలని

Read More

పోలీసుల అవినీతిపై అధికారుల ఫోకస్

తప్పు చేస్తే  సస్పెన్షన్ తప్పదంటున్న సీపీలు వరుస ఘటనలతో డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ అలర్ట్ బాధితుల ఫిర్య

Read More

మేయర్ ఇంటి ముందు ధర్నా

నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ ఇంటి ముందు రజకులు ధర్నా చేపట్టారు.మేయర్ భర్త శేఖర్ ధోబీ ఘాట్ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మేయర్ ఇంటి ముందు బైఠ

Read More