Telangana
టీచర్ల అలాట్మెంట్లో సర్కారు ఇష్టారాజ్యం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్లను కొత్త జిల్లాలకు అలాట్ చేసే విషయంలో రాష్ట్ర సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. సీనియారిటీ లిస్టు మొదలు
Read Moreహెల్త్లో కేరళ టాప్
సెకండ్ తమిళనాడు..మూడో ప్లేస్లో తెలంగాణ హైదరాబాద్, వెలుగు: పబ్లిక్ హెల్త్ కేర్లో కేరళ మళ్లీ సత్తా చాటింది. నీతి ఆయోగ్
Read Moreకరెంట్ చార్జీల పెంపుతో ప్రజలపై రూ. 6,831 కోట్ల భారం
ఇండ్లకు యూనిట్పై 50 పైసలు.. కమర్షియల్, ఇండస్ట్రీలకు రూ.1 పెంపు ప్రజలపై అదనంగా రూ. 6,831కోట్ల భారం ఈఆర్సీకి డిస్కంల ప్రతిపా
Read Moreతెలంగాణాలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు
హైదరాబాద్: రాష్ట్రంంలో ఇవాళ మరో 12 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 10 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ కాగా..
Read Moreహెల్త్ ఇండెక్స్ ర్యాంకింగ్ లో కేరళ నెంబర్ వన్
2019-20 సంవ త్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ రాష్ట్రాల హెల్త్ ఇండెక్స్ విడుదల చేసింది. హెల్త్ పారామీటర్స్ విషయంలో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో ఓవరాల్ పెర్ఫ
Read Moreరికార్డు స్థాయిలో క్వింటాలు 8515 పలికిన పత్తి ధర
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో గరిష్ట ధర నమోదు వరంగల్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో పత్తి ధర రికార్డు స్థాయిలో నమోదయింది. ఈ సీ
Read Moreకరెంట్ చార్జీలు పెంచేందుకు విద్యుత్ శాఖ కసరత్తు
గృహావసరాల విద్యుత్ యూనిట్ కు 50పైసలు పెంచాలని ప్రతిపాదన హైదరాబాద్: కరెంట్ చార్జీలు పెంచేందుకు విద్యుత్ శాఖ కసరత్తు చేస్తోంది. లో టెన్షన్
Read Moreడ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో.. 2 రోజుల జైలు శిక్ష
వరంగల్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుపడ్డ నిందితుల పట్ల కోర్టులు కఠిన వైఖరిని అవలంబిస్తున్నాయి. జరిమానాలకే పరిమితం కాకుండా మార్పు, పరివర్తన తీసుకు
Read Moreమెడికల్ కాలేజీ కోసం రూ.500 కోట్లు కేటాయించిన సింగరేణి
రామగుండం ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రజల కోరిక త్వరలోనే నెరవేరనుంది. కార్మికుల 50 ఏళ్ల కల సాకారం చేసేందుకు సింగరేణి సంస్
Read Moreఅమెరికా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు టీనేజర్ల మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాస్ ఏంజెలిస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ టీనేజర్లు మృతి చెందారు. చనిపోయిన వారిని అక్షరా రెడ్డి, అ
Read Moreవరంగల్ లో రెండో ఒమిక్రాన్ కేసు
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా వరంగల్ జిల్లాలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన యువకుడికి పాజిటివ
Read Moreరాజకీయ నిరుద్యోగులంతా ఒకరోజు దీక్ష చేస్తున్నారు
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్: రాజకీయ నిరుద్యోగులంతా ఒక్కరోజు ఒక్కరోజు దీక్ష చేస్తున్నారని విమర్శించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యా
Read Moreడబుల్ బెడ్రూం ఇళ్లను ఆక్రమించుకున్న స్థానికులు
ఇండ్లు అడిగితే.. డ్రాలో వేరేవాళ్లకు వచ్చిందంటున్నారని ఆవేదన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆత్మకూరులో 8 ఇళ్ల ఆక్రమణ జగిత్యాల జిల్లా: మెట్
Read More












