Telangana
ఏ స్కూల్కు పోవాలె?
టీచర్ల జిల్లాల అలకేషన్ పూర్తి.. అయోమయంలో లక్ష మంది అలాటైన జిల్లాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశం పోస్టింగ్ లు ఎప్పుడు ఇస్తారనే
Read Moreఇండ్లు భూములు పోయినయ్
సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు: “ప్రాజెక్టు కోసం ఇండ్లిచ్చినం.. భూములిచ్చినం.. పరిహారం ఇయ్యకున్నా ఏండ్ల సంది ఓపిక పడితే పోలీసులను అడ్డం పెట్టుకొని
Read Moreతెలంగాణలో ఇవాళ ఒమిక్రాన్ కేసులు జీరో
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ఇవాళ ఒక్క రోజులోనే పలు రాష్ట్రాల్లో భారీగా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో కొత్త 33 కేసుల
Read Moreఒమిక్రాన్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటాం
ఒమిక్రాన్పై హైకోర్ట్ ఆదేశాలను గౌరవిస్తామన్నారు..హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు. కోర్ట్ ఆర్డర్ కాపీ ఇంకా తనకు అందలేదని.. అందిన తర్వాత నిర్ణయం తీసుకు
Read Moreవ్యవసాయంలోకి కొత్త తరం వచ్చేలా ప్రోత్సహించాలె
ప్రధాని నరేంద్ర మోడీ 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ జాతీయ రైతు దినోత
Read Moreలిక్కర్ సేల్స్కు జోష్ ఇస్తున్న వింటర్ సీజన్
హైదరాబాద్: పడిపోతున్న ఉష్ణోగ్రతలు, వణికించే చలి, వెచ్చదనం కోసం డైలీ ఓ పెగ్గు.. ఇప్పుడిదే ఆబ్కారీ శాఖకు ఆదాయాన్ని పెంచుతోంది. రాష్ట్రంలో చలి తీవ్రత మద్
Read More8 నెలల గర్భంతో మతిస్థిమితం లేని యువతి
హుజూర్ నగర్, వెలుగు : 8 నెలల గర్భంతో ప్లాట్ఫాంపై కదలలేని స్థితిలో ఉన్న యువతిని పోలీసులు సఖి సెంటర్కు తరలించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వి
Read Moreచర్లగూడెం రిజర్వాయర్ బాధితులను కనికరించని సర్కారు
‘మాకు నష్టం జరిగినా సీఎం ఆదుకుంటారని నమ్మినం.. సాగు భూములు త్యాగం చేసినం. ఏడేండ్ల కాలం కళ్లముందే కరిగిపోయింది. కానీ సర్కారు కనికరించలేదు. ఇళ్లు,
Read Moreమెజారిటీ లేకున్నా ప్రభుత్వాన్ని నడిపిన రాజకీయ భీష్ముడు
మన పీవీ అపర చాణక్యుడు నేడు పీవీ వర్థంతి చరిత్రను సృష్టించడం.. ఆ చరిత్రను తిరగరాయడం కొందరికే సాధ్యం. అలాంటి చరిత్రను తనకంటూ ప్రత్య
Read Moreఅప్పు తీసుకున్న వ్యక్తే చంపిండు
అలంపూర్, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం కాశాపురం శివారులో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె చెల్లెలు కొడుకే ఆస్తి కోసం ఆమ
Read More11 కి.మీ. మట్టి రోడ్డే!
బీటీ వేయకుంటే మేడారం జాతరకొచ్చే 4 రాష్ట్రాలభక్తులకు ఇక్కట్లు సౌకర్యాల కల్పనకు రూ. కోట్లు విడుదల చేస్తున్నా పట్టించుకోని ఆఫీసర్లు గోవిందరాజుని మ
Read Moreధరణి సమస్యలపై జనవరి 30 నుంచి కాంగ్రెస్ పాదయాత్ర
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూ వివాదాలు, ధరణి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్&z
Read More












