Telangana

అమ్ముడుపొయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలి

కాంగ్రెస్ పార్టీలో గెలిచి అమ్ముడుపొయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అలా కొట్టడంలో తాను ముందుంటానని ఆయన

Read More

బీసీలకు సిటీ బయట.. వెలమలకు హైటెక్ సిటీలోనా?

వెలమ, కమ్మ కమ్యూనిటీల భవనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఐదెకరాల భూమిని కేటాయించింది. ఈ రెండు భవనాల కోసం ఎంతో డిమాండ్ ఉన్న హైటెక్ సిటీకి దగ్గరలో 5 ఎకరాల భూమ

Read More

ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకే 95 శాతం 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా దక్క

Read More

గో హత్యలను ఆపకపోతే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తాం

బక్రీద్ సందర్బంగా గ్రేటర్‌లో జరుగుతున్న గో హత్యాకాండను ఆపాలంటూ యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివ కుమార్ అన్నారు. గో హత్యాకాండను నియంత్రించడంలో పోలీస

Read More

తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రాకు అన్యాయం చేయొద్దు

తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రాకు అన్యాయం చేయొద్దని నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కోరారు. తెలంగాణ ప్రభుత్వం పవర్ జనరేషన్ పేరుతో ఆంధ్రా, రాయలసీమకు అన్యాయం

Read More

జల జగడం..సాగర్ వద్ద భారీ బందోబస్తు

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర మూడో రోజు పోలీసుల పటిష్ట బందోబస్తు కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్

Read More

ఆగని వాన..రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు

ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ, రేపు కూడా వానలు పడనున్నాయి. రాష్ట్రంలోని చాలా చోట్ల ఉరుములు మెరుపులతో తేలికపాటి

Read More

తెలంగాణను ఆపండి..అక్రమంగా కరెంటు ఉత్పత్తి చేస్తోంది

హైదరాబాద్, వెలుగు:తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ కృష్ణా నదిపై ప్రాజెక్టుల్లో ఇష్టం వచ్చినట్టుగా కరెంట్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ

Read More

కరోనా మృతుల కుటుంబాలకు తప్పుడు లెక్కల శాపం

హైదరాబాద్, వెలుగు: కరోనా కేసులు, మరణాల విషయంలో రాష్ట్ర సర్కార్ చెప్తున్న తప్పుడు లెక్కలతో వేలాది కుటుంబాలు మరింత నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. కొ

Read More

ప్రైవేట్ టీచర్లకు రూ.2వేల సాయం రెండు నెలలకే ఆగింది!

జూన్​ నెల పైసలు ఇప్పటికీ రాలే.. బియ్యంతోనే సరి నిధుల్లేకనే ఆగిందంటున్న విద్యాశాఖ ఆఫీసర్లు  వస్తయో లేదోనన్న ఆందోళనలో 2.04 లక్షల మ

Read More

బీజేపీలో చేరిన వైసీపీ మాజీ అధ్యక్షుడు

వైఎస్ఆర్‌సీపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు బం

Read More

సాగర్‌లో భారీగా తెలుగు రాష్ట్రాల పోలీసులు

నాగార్జున సాగర్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదం కారణంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద పోలీసు బందోబస్తు పెంచాయి. శ్రీశైలం జలాశయంలోని న

Read More