తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రాకు అన్యాయం చేయొద్దని నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కోరారు. తెలంగాణ ప్రభుత్వం పవర్ జనరేషన్ పేరుతో ఆంధ్రా, రాయలసీమకు అన్యాయం చేయొద్దని ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని అర్థించారు. కేఆర్ఎంబీ కేటాయింపుల ప్రకారమే తెలంగాణ నీటిని వాడుకోవాలని ఆమె అన్నారు. తెలంగాణ మంత్రులు ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టొద్దని ఆమె సూచించారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల విషయంలో రోజుకో మాట మాట్లాడతారని రోజా విమర్శించారు. వైఎస్ను, జగన్ను ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తే ఊరుకునేది లేదని రోజా హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రాకు అన్యాయం చేయొద్దు
- ఆంధ్రప్రదేశ్
- July 2, 2021
లేటెస్ట్
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- రేవంత్ ను పొగిడి.. భుజంపై చేయి వేసిన రాహుల్
- సీఐడీ కాదు, సీబీఐ, ఇంటర్పోల్ కేసులు పెట్టుకో.. తగ్గేదిలేదు... నారా లోకేష్
- మహిళా ఎంపీపై లైంగిక దాడి... ఎక్కడంటే..
- LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. గెలిస్తే కోల్కతా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం!
- PBKS vs CSK: తిప్పేసిన చెన్నై బౌలర్లు.. పంజాబ్ ఖాతాలో ఏడో ఓటమి
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- Sukumar: నాన్నకు ప్రేమతో,ఆర్య 2లో ఓ మేజర్ ఎపిసోడ్కు..అర్జున్ వై కె డైరెక్షన్ చేశాడు
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్