TERRORISTS

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. హిజ్బుల్ టాప్‌ కమాండర్ హతం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. హంద్వారాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస

Read More

దర్భంగా బ్లాస్ట్ కేసులో కీలక సాక్ష్యం

దర్భంగా బ్లాస్ట్ కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కీలక సాక్ష్యాలు సేకరిస్తోంది. పార్సిల్ పంపేందుకు నిందితులు పాన్ కార్డ్ వాడినట్లుగ

Read More

భారత్ కోసం విరాళాలు.. టెర్రరిస్టులకు ఇచ్చిన ఎన్జీవోలు 

వాషింగ్టన్ డీసీ: కరోనాతో కష్టాల కడలిలో చిక్కుకున్న భారత్‌ను ఆదుకుంటామని చెప్పి అమెరికాలోని పలు స్వచ్ఛంద సంస్థలు భారీ కుంభకోణానికి తెరలేపాయి. పాకి

Read More

కశ్మీర్‌లో బీజేపీ కౌన్సిలర్ దారుణ హత్య

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో దారుణం జరిగింది. బీజేపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ రాకేశ్ పండితాను బుధవారం ఉగ్రవాదులు కాల్చిచంపారు. త్రాల్

Read More

ముగ్గురు మిలిటెంట్లను మట్టుబెట్టిన భద్రతా దళాలు

షోపియాన్: ముగ్గురు మిలిటెంట్లను భద్రతా దళాలు మట్టుబెట్టిన ఘటన జమ్మూ కశ్మీర్‌‌లోని షోపియాన్‌ జిల్లాలో గురువారం జరిగింది. కనిగం అనే ప్రాం

Read More

కొడుకు డెడ్ బాడీ కోసం 8 నెలలుగా తవ్వుతున్న తండ్రి..

సోల్జర్​ను చంపి, పాతేసిన టెర్రరిస్టులు మృతదేహం కోసం రోజూ వెతుకుతున్న తండ్రి శ్రీనగర్: ఆ తండ్రి రోజూ పొద్దున్నే పలుగు, పార తీసుకొని వెళ్తున్న

Read More

కశ్మీర్‌‌లో ఎన్‌‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టుల కాల్చివేత

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో టెర్రరిస్టులకు భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను సెక్యూ

Read More

ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. షోఫియాన్ లో జరుగుతున్న ఎన్ కౌంటర్ లో ఇప్పటివరకూ లష్కర్ ఏ తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రత బల

Read More

రైతు ఉద్యమానికి పాప్ స్టార్ రిహన్నా మద్దతు.. కంగన ఫైర్

కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న నిరసనలకు హాలీవుడ్ పాప్ స్టార్ రిహాన్నా, స్వీడిష్ క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్డ్ మద్దతు త

Read More

పార్లమెంట్‌‌పై జరిగిన దాడిని మర్చిపోలేం

న్యూఢిల్లీ: పార్లమెంటుపై ఉగ్రమూకలు జరిపిన దాడిని ఎవరూ మర్చిపోలేరన్నారు ప్రధాని మోడీ. నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఆయన నివాళులర్పించారు. పార

Read More

ఈడీ, సీబీఐని సరిహద్దులకు పంపాలి

ముంబై: జమ్మూ కశ్మీర్‌‌లోకి టెర్రరిస్టులను రానివ్వకుండా అడ్డుకోవడానికి ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐను బార్డర్స్‌‌కు పంపాలని శివ సేన పేర్కొంది.

Read More

రైతులపై దాడులెందుకు?.. అన్నదాతలు ఏమైనా టెర్రరిస్టులా?

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రగడ నడుస్తోంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పెద్దఎత్తున నిరసనలకు దిగుతున్నారు. ఈ క

Read More

ఒక్క టెర్రరిస్టును పట్టించినందుకు 60 మంది రైతుల హతం

టెర్రరిస్టును పట్టుకున్నందుకు 60 మంది రైతుల ఊచకోత నైజీరియాలో బోకో హరామ్ టెర్రరిస్టుల ఘాతుకం మైడుగూరి (నైజీరియా): నైజీరియాలో పచ్చని పంటపొలాల్లో రైతుల ర

Read More